లాక్డౌన్ సమయంలో అనవసరంగా రోడ్లపైకి వచ్చిన వాహనాలను సీజ్ చేసి ఫైనాల్టీ వసూలు చేస్తున్నట్టుగా చెప్పారు. అనవసరంగా ఎవరూ కూడ రోడ్లపైకి రావొద్దని ఆయన సూచించారు.
Telangana May 25, 2021, 12:34 PM IST
రాష్ట్ర వ్యాప్తంగా అమలవుతున్న లాక్డౌన్పై తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. బుధవారం సీపీ, ఐజీ, ఎస్పీలతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. లాక్డౌన్ను మరింత కఠినంగా అమలు చేయాలని డీజీపీ ఆదేశించారు.
Telangana May 19, 2021, 8:38 PM IST
లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి. లాక్డౌన్ అమలుపై సీపీలు, ఎస్పీలు, డీఐజీ స్థాయి అధికారులతో ఆయన మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు
Telangana May 11, 2021, 10:08 PM IST
తెలంగాణలో నైట్ కర్ఫ్యూకి సహకరించాలని కోరారు డీజీపీ మహేందర్ రెడ్డి. వైరస్ కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు నుంచి నైట్ కర్ఫ్యూ విధిస్తున్నట్లు ప్రకటించడంతో ఆయన పోలీసు జోనల్ ఐజీలు, కమిషనర్లు, ఎస్పీలతో డీజీపీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
Telangana Apr 20, 2021, 7:50 PM IST
తెలంగాణలో కోవిడ్ వ్యాప్తి నివారణపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రాష్ట్రంలోని అన్నిపోలీస్ కమీషనర్లు, ఎస్పిలు, పోలీస్ స్టేషన్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు డీజీపీ మహేందర్ రెడ్డి.
Telangana Apr 9, 2021, 4:37 PM IST
పరువు హత్యలపై గురువారం తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ మేరకు పరువు హత్యలపై న్యాయస్థానానికి డీజీపీ మహేందర్రెడ్డి నివేదిక సమర్పించారు. పరువు హత్యలను అరికట్టేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని కోర్టుకు డీజీపీ తెలిపారు.
Telangana Apr 1, 2021, 4:48 PM IST
భైంసాలో లైంగిక దాడి ఉదంతంపై స్పందించిన డీజీపీ మహేందర్ రెడ్డి స్పందించారు. కేసు దర్యాప్తు పర్యవేక్షణ బాధ్యతలు మహిళా భద్రతా విభాగానికి అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేశారు.
Telangana Mar 11, 2021, 9:24 PM IST
బుధవారం నాడు తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి హైద్రాబాద్ లో మీడియాతో మాట్లాడారు. ఈ ఏడాది రాష్ట్రంలో క్రైమ్ రేట్ గురించి ఆయన వివరించారు
Telangana Dec 30, 2020, 12:41 PM IST
కామారెడ్డి డీఎస్పీ లక్ష్మీనారాయణపై సస్పెన్షన్ వేటు పడింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులు ఆయనను ఏసీబీ అరెస్ట్ చేసింది. ఈ నేపథ్యంలో లక్ష్మీనారాయణను డీజీపీ మహేందర్ రెడ్డి సస్పెండ్ చేస్తూ గురువారం ఆదేశాలు జారీ చేశారు
Telangana Dec 10, 2020, 7:53 PM IST
జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కుర్మగూడ డివిజన్ లో శుక్రవారం నాడు ఆయన ప్రసంగించారు. ఈ విషయమై డీజీపీ చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు.
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీని గెలిపిస్తే ప్రతి ఒక్కరికీ ‘ఉచితంగా కరోనా వ్యాక్సిన్’ పంపిణీ చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.
Telangana Nov 27, 2020, 12:41 PM IST
సర్జికల్ స్ట్రైక్ అన్నవారిపై చర్యలు తీసుకుంటామని తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి చెప్పారు. హైదరాాబదులో జిహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా అల్లర్లు సృష్టించడానికి కుట్ర జరుగుతోందని డీజీపీ అన్నారు.
Telangana Nov 26, 2020, 1:46 PM IST
తప్పుడు ప్రచారం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ డీజీపీకి వినతిపత్రం సమర్పించారు. పోలింగ్ ప్రారంభమైన వెంటనే ఈ ప్రచారాన్ని ప్రారంభించారని ఆయన ఆరోపించారు. టీఆర్ఎస్, బీజేపీలు కుట్ర పన్ని ఈ ప్రచారం చేశాయని ఉత్తమ్ చెప్పారు.
Telangana Nov 3, 2020, 12:25 PM IST
తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డిని టీఆర్ఎస్ నేతలు కలిశారు. హైదరాబాద్లో విధ్వంసానికి బీజేపీ నేతలు కుట్ర పన్నారని ఫిర్యాదు చేశారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ప్రెస్ మీట్ ముగిసిన కాసేపటికే టీఆర్ఎస్ నేతలు డీజీపీని కలిసి వినతి పత్రం అందజేశారు.
Telangana Nov 1, 2020, 5:17 PM IST
తెలంగాణ పోలీసు షీ టీమ్స్ గత ఆరేళ్లుగా స్వాతి లక్రా నేతృత్వంలో పలు విజయాలు సాధించింది. మహిళలకు అండగా ఉండడంలో షీ టీమ్స్ సాధించన ఘనతను డీజీపీ మహేందర్ రెడ్డి ప్రశంసించారు.
Telangana Oct 24, 2020, 2:54 PM IST
తెలంగాణ పోలీస్ అకాడమీలో శిక్షణ పొందిన 1162 పాసింగ్ అవుట్ పరేడ్ కార్యక్రమంలో మంత్రి మహమూద్ అలీ, డీజీపీ మహేందర్ రెడ్డి తదితరలు పాల్గొన్నారు.
Govt Jobs Oct 23, 2020, 12:56 PM IST