మహిళలు, యువతులతో పాటు చిన్నారులపైనా దారుణాలు ఆగడం లేదు. తాజాగా ఒడిశాలో 7వ తరగతి విద్యార్ధినిపై 60 ఏళ్ల వృద్ధుడు లైంగిక దాడికి పాల్పడి గర్భవతిని చేశాడు.
NATIONAL Dec 8, 2019, 8:21 PM IST
దేశవ్యాప్తంగా ప్రజల్లో తీవ్ర ఆగ్రహావేశాలు, భావోద్వేగానికి కారణమైన దిశ కేసులో నిందితులని హైదరాబాద్ పోలీసులు ఎన్ కౌంటర్ చేసిన సంగతి తెలిసిందే. పోలిసుల కాల్పుల్లో నలుగురు నిందితులు మరణించడంతో ప్రజలంతా హర్షం వ్యక్తం చేశారు.
News Dec 8, 2019, 6:42 PM IST
దిశ నిందితుల ఎన్కౌంటర్ సమయంలో మృతుల శరీరంలో బుల్లెట్ల గాయాలు తప్పా ఒక్క చోట బుల్లెట్ కూడ లభించలేదని సమాచారం. పోస్టుమార్టం రిపోర్టులో మాత్రం మృతుల శరీరాల్లో నుండి ఒక్క బుల్లెట్ నుండి లేదని తేలినట్టు తెలుస్తోంది.
Telangana Dec 8, 2019, 6:21 PM IST
దిశ నిందితుల ఎన్కౌంటర్ దేశ వ్యాప్తంగా తెలంగాణ పోలీసులపై ప్రశంసలు కురిపిస్తున్నాయి. దిశపై అత్యాచారం, హత్య కావడానికి పోలీసుల నిర్లక్ష్యం కారణమనే విమర్శలు కూడ లేకపోలేదు.
Weekend Special Dec 8, 2019, 5:20 PM IST
ఒకపక్క దిశ, ఉన్నావ్ ఘటనలు దేశంలో పెను దుమారాన్ని రేపుతున్నా మృగాళ్ల అకృత్యాలు ఆగడం లేదు. తాజాగా త్రిపురలో ఓ మైనర్ బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడి, అనంతరం నిప్పంటించి దారుణంగా హత్య చేశారు.
NATIONAL Dec 8, 2019, 4:55 PM IST
దిశ హత్య కేసు నిందితుల ఎన్కౌంటర్పై తెలంగాణ మంత్రి శ్రీనివాస్ యాదవ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతుండటంతో ఆయన స్పందించారు. తన వ్యాఖ్యలను అపార్థం చేసుకున్నారని తలసాని ఆదివారం స్పష్టం చేశారు.
Telangana Dec 8, 2019, 4:27 PM IST
దిశ నిందితుల ఎన్కౌంటర్ను విచారణ చేసేందుకు వచ్చిన జాతీయ మానవ హక్కుల సంఘం ప్రతినిధులు దిశ కుటుంబసభ్యుల స్టేట్మెంట్ రికార్డు చేయనున్నారు.
Telangana Dec 8, 2019, 4:03 PM IST
దిశ నిందితులు ఎన్కౌంటర్ తర్వాత కూడా మృగాళ్లలో మార్పు రావడంలేదు. ఈ ఘటన అనంతరం కూడా ఓ మైనర్ బాలికపై అత్యంత దారుణంగా అత్యాచారం జరిగిన ఘటన వెలుగులోకి వచ్చింది.
Tirupathi Dec 8, 2019, 4:03 PM IST
దిశ సంఘటనతో డయిల్ 100కు ప్రాధన్యం పెరిగింది. కామాంధుల చేతుల్లో అత్యంత పాశవికంగా అత్యాచారినికి, హత్యకు గురైన డాక్టర్ దిశ కేస ఉదంతం పోలీసు వ్యవస్థలో విప్లవాత్మక మార్పులను తీసుకొచ్చింది. నలుగురు నిందితులను ఎన్ కౌంటర్ చేసిన అనంతరం తెలంగాణ ప్రజలు పోలీసులపై నమ్మకం పెరిగినట్లు కనిపిస్తోంది.
Telangana Dec 8, 2019, 3:00 PM IST
దేశవ్యాప్తంగా కలకలం సృష్టించిన శంషాబాద్ దిశ కేసులో నిందితులను పోలీసులు ఎన్కౌంటర్లో కాల్చి చంపడం ఈ వారం సంచలనం సృష్టింది. దీనితో పాటు ఉన్నావ్ అత్యాచార బాధితురాలిని కోర్టుకు వెళ్లకుండా మధ్యలోనే అడ్డుకున్న నిందితులు ఆమెకు నిప్పంటించడంతో ఆమె మృత్యువుతో పోరాడి కన్నుమూసింది. ఇలాంటి మరిన్ని నేరవార్తలు మీకోసం
Weekend Special Dec 8, 2019, 2:59 PM IST
దిశ కేసు నిందితుల ఎన్ కౌంటర్ లో రెండు తీవ్రమైన మలుపులు ఉన్నాయి. ఈ మలుపులు భవిష్యత్తులో తీవ్రమైన ప్రమాదాలకు కారణమయ్యే అవకాశం ఉంది. న్యాయం విచక్షణ కోల్పోయిన పరిస్థితి కనిపిస్తోంది.
Opinion Dec 8, 2019, 11:54 AM IST
రేపిస్టుల విషయంలో కేసులు, కోర్టు విచారణ, జైలు శిక్ష వంటి ప్రక్రియలు ఏమీ లేకుండా వారిని కాల్చేయడమేనని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. దిశ కేసు నిందితుల కాల్చివేత ద్వారా తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలిచిందని తలసాని అన్నారు.
Telangana Dec 8, 2019, 8:54 AM IST
దిశపై రేప్, అత్యాచారం ఘటన జరిగినరోజు పలు పార్టీల నేతలు, మీడియా కేసీఆర్ పై దుమ్మెత్తి పోశారని గుర్తు చేశారు. అయితే విమర్శకుల చేత కూడా ప్రశంసలు అందుకునేలా కేసీఆర్ చక్కటి నిర్ణయం తీసుకున్నారంటూ కొనియాడారు.
Telangana Dec 7, 2019, 10:08 PM IST
తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి జీరో ఎఫ్ఐఆర్ నమోదైంది. ఓ యువతి మిస్సింగ్ కేసులో వరంగల్ జిల్లా సుబేదారి స్టేషన్ లో జీరో ఎఫ్ఐఆర్ ను నమోదు చేశారు పోలీసులు.
Telangana Dec 7, 2019, 9:37 PM IST
దిశ హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనానికి దారి తీసిన విషయం తెలిసిందే. అయితే ఘటన అనంతరం నిందితులను ఎన్ కౌంటర్ విషయం కూడా హాట్ టాపిక్ గా మారింది. ఈ న్యూస్ పై సినీ ప్రముఖులు కూడా హర్షం వ్యక్తం చేశారు. అమ్మయిలపై అత్యాచారం చేస్తే తగిన శిక్షలు వెంటనే అమలు చేయాలనీ సినీ హీరోలు స్పెషల్ గా ట్వీట్ చేస్తున్నారు.
News Dec 7, 2019, 6:36 PM IST