మద్యం తాగి వాహనాలు నడిపుతూ సోమవారం నాడు ఒక్క రోజే 402 మంది తమకు పట్టుబడ్డారని ఆయన చెప్పారు. లిక్కర్ సేవించి వాహనాలు నడిపే వారెవరైనా వదలిపెట్టబోమని ఆయన తేల్చి చెప్పారు.
Telangana Dec 29, 2020, 1:53 PM IST
ఆన్లైన్ లోన్ యాప్ల కేసులో మరో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. బెంగళూరులో హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు దాడులు చేపట్టారు. బెంగళూరులో రెండు కాల్ సెంటర్లపై దాడులు చేశారు
Telangana Dec 26, 2020, 7:33 PM IST
రిసార్ట్స్, పబ్ లపై నిఘా ఏర్పాటు చేశామన్నారు. తాగి వాహనం నడిపితే చర్యలు చేపడుతామని ఆయన హెచ్చరించారు. పబ్లు, క్లబ్బులకు అనుమతి లేదని ఆయన తేల్చి చెప్పారు.
Telangana Dec 25, 2020, 1:18 PM IST
లోన్ యాప్ ల విషయంలో ఇంకా జాగ్రత్తగా తీసుకోవాలని ఆయన కోరారు. ఆర్బీఐ గుర్తింపు పొందిన యాప్ ల నుండి మాత్రమే లోన్ తీసుకోవాలన్నారు.
Telangana Dec 25, 2020, 12:41 PM IST
వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నారు సైబరాబాద్ పోలీసులు. 2019-20 ఏడాదిలో భారీగా జరిమానాలు వసూలు చేశారు. రెండేళ్లలో రూ.165 కోట్లను జరిమానా కింద వసూలు చేశారు.
Telangana Dec 23, 2020, 7:55 PM IST
గోషా మహాల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్, సైబరాబాద్ సీపీ సజ్జనార్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. గోవుల అక్రమ రవాణాకకు సంబంధించిన అంశం దీనికి కారణమైంది.
Telangana Dec 23, 2020, 5:45 PM IST
పోలీస్ శాఖపై ఇష్టారీతిన వస్తున్న కామెంట్స్పై సైబరాబాద్ సీపీ సజ్జనార్ మండిపడ్డారు. మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయన పోలీసులు, డీజీపీ మీద కామెంట్స్ చేయడం ఫ్యాషన్ అయిపోయిందని వ్యాఖ్యానించారు.
Telangana Dec 22, 2020, 4:13 PM IST
కాల్ మనీ లోన్ బాధితుల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతోంది. క్రెడిట్ మనీ యాప్ విచారణలో వేగం పెంచారు తెలంగాణ పోలీసులు. మొత్తం 16 యాప్లపై సమాచారం సేకరించారు సీసీఎస్ పోలీసులు
Telangana Dec 22, 2020, 2:40 PM IST
చెదురుమదురు ఘటనలు మినహా అన్ని ప్రాంతాల్లో పోలింగ్ ప్రశాంతంగా సాగుతుందని తెలిపారు. ఎవరైనా గొడవలకు పాల్పడితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Telangana Dec 1, 2020, 3:06 PM IST
బల్దియా ఎన్నికల పోలింగ్ మందకొడిగా సాగుతోంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ ఇప్పటివరకు 10 శాతం మాత్రమే పోలింగ్ నమోదయ్యింది. ఇప్పటి పలువురు రాజకీయ ప్రముఖులు, సినీ ప్రముఖులు వివిధ పోలింగ్ సెంటర్లలో ఓటు హక్కును వినియోగించుకున్నారు.
Telangana Dec 1, 2020, 11:31 AM IST
సైబరాబాద్ పోలీసుప కమిషనర్ సజ్జనార్ తన సతీమణి అనుపమతో కలిసి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
Telangana Dec 1, 2020, 9:24 AM IST
ఇటీవల కాలంలో సైబరాబాద్ పరిధిలో మద్యం మత్తులో వాహనాలు నడిపి పలువురి మృతికి కారణమైన వారిపై ఇదే సెక్షన్ల కింద కేసులు పెట్టిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
Telangana Nov 17, 2020, 10:17 AM IST
హైదరాబాద్లో భారీ వర్షాలు, వరద నేపథ్యంలో ఎలాంటి అత్యవసర పరిస్ధితి ఎదురైనా 100 కి ఫోన్ చేయాలని సూచించారు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్.
Telangana Oct 18, 2020, 4:11 PM IST
నేపాలీ గ్యాంగ్ వాచ్ మెన్ , పనిమనుషులుగా ఇంట్లో చేరారు. ఈ ఘటనలో పాల్గొన్నవారిలో ముగ్గురిని అరెస్ట్ చేసినట్టుగా సైబరాబాద్ సీపీ సజ్జనార్ చెప్పారు. మిగిలిన ఐదుగురు పరారీలో ఉన్నారని ఆయన తెలిపారు.
Telangana Oct 12, 2020, 5:23 PM IST
హేమంత్ హత్య కేసులో నిందితుల తొలి రోజు కస్టడీ ముగిసింది. విచారణలో భాగంగా హేమంత్ హత్యకు దారి తీసిన కారణాలను నిందితులు వెల్లడించారు
Telangana Sep 30, 2020, 8:13 PM IST