దారుణం: బాలికపై 28 రోజుల పాటు గ్యాంగ్రేప్
ఓడిశా రాష్ట్రంలోని జైపూర్ జిల్లాకు చెందిన ఓ బాలికపై గ్యాంగ్ రేప్కు పాల్పడ్డారు
భువనేశ్వర్: ఓడిశా రాష్ట్రంలోని జైపూర్ జిల్లాకు చెందిన ఓ బాలికపై గ్యాంగ్ రేప్కు పాల్పడ్డారు. 28 రోజుల పాటు ఆ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత ఆ బాలికను ఆదివారం సాయంత్రం ఖరస్రోస్టా నదిలో తోసేశారు.
అయితే నదిలో తోసేయడంతో ఆ బాలిక ఈదుకొంటూ ఒడ్డుకు చేరుకొంది. ఒడిశా రాష్ట్రంలోని రౌట్రాపూర్ గ్రామానికి చేరుకొంది. గ్రామస్తులకు ఆ బాలిక తాను ఎలా నదిలో పడిపోయిందనే విషయాన్ని వివరించింది.
ఈ ఏడాది ఆగష్టు 20వ తేదీన ఆ బాలిక మధుబన్ బజార్లో స్టేషనరీ ఐటమ్స్ కొనుగోలు చేసేందుకుగాను ఆ బాలిక ఇంటి నుండి బయటకు వచ్చింది. దీంతో ఆ బాలికను నిందితులు అక్కడి నుండి కిడ్నాప్ చేశారు. ఆ తర్వాత నిర్మానుష్యంగా ఉన్న ఓ ఇంట్లో ఆ బాలికను నిర్భంధించి గ్యాంగ్రేప్ కు పాల్పడ్డారు.
ఆదివారం సాయంత్రం ఆ బాలికను నదిలో తోసేశారు. నది నుండి ఆ బాలిక ఈదుకొంటూ ఒడ్డుకు చేరుకొంది. గ్రామస్తుల సహాయంతో ఆ బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే ఈ కేసు విచారణలో మామనే ఆ బాలికను కిడ్నాప్ చేసినట్టుగా పోలీసులు గుర్తించారు. అతడిని కూడ విచారణ చేయనున్నట్టు చెప్పారు.
ఈ వార్తలు చదవండి
దారుణం: కూతురిపై సవతి తండ్రి అత్యాచారం
భార్యకు అనారోగ్యం: వేరే మహిళతో ఎంజాయ్, చివరికిలా...
ప్రియుడితో రాసలీలలు: కిరాయి హంతకులతో భర్తను చంపించిన భార్య
పెళ్లైన వారం రోజులకే ప్రియుడితో జంప్, చివరికిలా...
భర్త హత్యకు ప్రియుడితో కలిసి పక్కా ప్లాన్: పోలీసులకు దొరకకుండా ఇలా...
ఏడాదిగా మహిళా కానిస్టేబుల్పై హెడ్కానిస్టేబుల్తో పాటు సోదరుడి అత్యాచారం
భర్త డ్యూటీకి వెళ్లగానే ప్రియుడితో రాసలీలలు: వద్దన్న మొగుడికి భార్య షాక్
భర్తలను హత్య చేసిన భార్యల రికార్డు ఇదే...
దారుణం: ఆచారం పేరుతో కోడలిపై మామతో పాటు మరో ముగ్గురు రేప్
ఆసుపత్రిలోనే కోర్కె తీర్చాలని భార్యపై ఒత్తిడి: దిమ్మ తిరిగే షాకిచ్చిన వైఫ్
ట్విస్ట్: పక్కింటి కుర్రాడితో ఎంజాయ్, పెళ్లైనా కొనసాగిన అఫైర్, చివరికిలా..
వరుసకు కొడుకుతో అఫైర్: వద్దన్న భర్తను చంపిన భార్య