Asianet News TeluguAsianet News Telugu

దారుణం: బాలికపై 28 రోజుల పాటు గ్యాంగ్‌రేప్

ఓడిశా రాష్ట్రంలోని జైపూర్‌ జిల్లాకు చెందిన ఓ బాలికపై గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారు

Odisha girl gangraped over 28 days, thrown into river
Author
Odisha, First Published Sep 18, 2018, 1:21 PM IST


భువనేశ్వర్: ఓడిశా రాష్ట్రంలోని జైపూర్‌ జిల్లాకు చెందిన ఓ బాలికపై గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారు. 28 రోజుల పాటు ఆ బాలికపై  అత్యాచారానికి  పాల్పడ్డారు. ఆ తర్వాత  ఆ బాలికను  ఆదివారం సాయంత్రం   ఖరస్రోస్టా నదిలో తోసేశారు.

అయితే నదిలో తోసేయడంతో ఆ బాలిక ఈదుకొంటూ ఒడ్డుకు చేరుకొంది. ఒడిశా రాష్ట్రంలోని రౌట్రాపూర్ గ్రామానికి చేరుకొంది. గ్రామస్తులకు  ఆ బాలిక తాను ఎలా నదిలో పడిపోయిందనే  విషయాన్ని వివరించింది.

ఈ ఏడాది  ఆగష్టు 20వ తేదీన ఆ బాలిక మధుబన్ బజార్లో  స్టేషనరీ ఐటమ్స్ కొనుగోలు చేసేందుకుగాను  ఆ బాలిక ఇంటి నుండి బయటకు వచ్చింది. దీంతో ఆ బాలికను  నిందితులు అక్కడి నుండి కిడ్నాప్ చేశారు. ఆ తర్వాత నిర్మానుష్యంగా ఉన్న ఓ ఇంట్లో ఆ బాలికను నిర్భంధించి గ్యాంగ్‌‌రేప్ కు పాల్పడ్డారు. 

ఆదివారం సాయంత్రం ఆ బాలికను  నదిలో తోసేశారు. నది నుండి ఆ బాలిక ఈదుకొంటూ ఒడ్డుకు చేరుకొంది. గ్రామస్తుల సహాయంతో ఆ బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే ఈ కేసు విచారణలో  మామనే ఆ బాలికను కిడ్నాప్ చేసినట్టుగా పోలీసులు గుర్తించారు.  అతడిని కూడ విచారణ చేయనున్నట్టు చెప్పారు.

ఈ వార్తలు చదవండి

దారుణం: కూతురిపై సవతి తండ్రి అత్యాచారం

భార్యకు అనారోగ్యం: వేరే మహిళతో ఎంజాయ్, చివరికిలా...

ప్రియుడితో రాసలీలలు: కిరాయి హంతకులతో భర్తను చంపించిన భార్య

పెళ్లైన వారం రోజులకే ప్రియుడితో జంప్, చివరికిలా...

భర్త హత్యకు ప్రియుడితో కలిసి పక్కా ప్లాన్: పోలీసులకు దొరకకుండా ఇలా...

ఏడాదిగా మహిళా కానిస్టేబుల్‌పై హెడ్‌కానిస్టేబుల్‌తో పాటు సోదరుడి అత్యాచారం

భర్త డ్యూటీకి వెళ్లగానే ప్రియుడితో రాసలీలలు: వద్దన్న మొగుడికి భార్య షాక్

భర్తలను హత్య చేసిన భార్యల రికార్డు ఇదే...

దారుణం: ఆచారం పేరుతో కోడలిపై మామతో పాటు మరో ముగ్గురు రేప్

ఆసుపత్రిలోనే కోర్కె తీర్చాలని భార్యపై ఒత్తిడి: దిమ్మ తిరిగే షాకిచ్చిన వైఫ్

ట్విస్ట్: పక్కింటి కుర్రాడితో ఎంజాయ్, పెళ్లైనా కొనసాగిన అఫైర్, చివరికిలా..

వరుసకు కొడుకుతో అఫైర్: వద్దన్న భర్తను చంపిన భార్య

 

Follow Us:
Download App:
  • android
  • ios