MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Life
  • Food
  • మిడతలను ఉడికించి, ఎండబెట్టి.. తర్వాత వేయించుకొని తింటే...

మిడతలను ఉడికించి, ఎండబెట్టి.. తర్వాత వేయించుకొని తింటే...

పంటలను ఇంత విపరీతంగా నాశనం చేస్తున్న మిడతలను అరికట్టేందుకు కొందరు ఓ వినూత్న పద్ధతిని వినియోగిస్తున్నారు. అదేంటో తెలుసా.. పంటలను అవి తినకముందే.. వాటిని మనం తినేయడం. నమ్మసక్యంగా లేకపోయినా ఇదే నిజం. 

2 Min read
Author : ramya Sridhar
Published : Jun 02 2020, 02:23 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18
<p>తెలంగాణలో కొద్దిరోజుల నుంచి పంట పొలాలపై మిడతలు దాడి చేస్తున్నాయి. ఒక్కసారి మిడతలన్నీ పొలంపై వాలాయంటే.. పంట మొత్తం నాశనం కావాల్సిందే. ఒకటి , రెండు కాదు.. లక్షల సంఖ్యలో వచ్చి దాడులు చేస్తున్నాయి. మిడతల దాడి తర్వాత అక్కడ ఒక పొలం ఉండేది అని చెప్పినా ఎవరూ నమ్మరు. ఆ విధంగా తయారౌతుంది.&nbsp;</p>

<p>తెలంగాణలో కొద్దిరోజుల నుంచి పంట పొలాలపై మిడతలు దాడి చేస్తున్నాయి. ఒక్కసారి మిడతలన్నీ పొలంపై వాలాయంటే.. పంట మొత్తం నాశనం కావాల్సిందే. ఒకటి , రెండు కాదు.. లక్షల సంఖ్యలో వచ్చి దాడులు చేస్తున్నాయి. మిడతల దాడి తర్వాత అక్కడ ఒక పొలం ఉండేది అని చెప్పినా ఎవరూ నమ్మరు. ఆ విధంగా తయారౌతుంది.&nbsp;</p>

తెలంగాణలో కొద్దిరోజుల నుంచి పంట పొలాలపై మిడతలు దాడి చేస్తున్నాయి. ఒక్కసారి మిడతలన్నీ పొలంపై వాలాయంటే.. పంట మొత్తం నాశనం కావాల్సిందే. ఒకటి , రెండు కాదు.. లక్షల సంఖ్యలో వచ్చి దాడులు చేస్తున్నాయి. మిడతల దాడి తర్వాత అక్కడ ఒక పొలం ఉండేది అని చెప్పినా ఎవరూ నమ్మరు. ఆ విధంగా తయారౌతుంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28
<p>ప్రపంచంలోనే అత్యంత వినాశకరమైన వలస తెగులుగా మిడతలు పేరొందాయి. ఒక పెద్ద మిడత రోజూ తన బరువుకు సమానమైన తిండి తింటుంది. 10 ఏనుగులు లేదా 25 ఒంటెలు లేదా 2,500 మంది మనుషులు ఒకరోజులో తినే ఆహారాన్ని ఓ చిన్నస్థాయి మిడతల గుంపు తినేస్తుంది.</p>

<p>ప్రపంచంలోనే అత్యంత వినాశకరమైన వలస తెగులుగా మిడతలు పేరొందాయి. ఒక పెద్ద మిడత రోజూ తన బరువుకు సమానమైన తిండి తింటుంది. 10 ఏనుగులు లేదా 25 ఒంటెలు లేదా 2,500 మంది మనుషులు ఒకరోజులో తినే ఆహారాన్ని ఓ చిన్నస్థాయి మిడతల గుంపు తినేస్తుంది.</p>

ప్రపంచంలోనే అత్యంత వినాశకరమైన వలస తెగులుగా మిడతలు పేరొందాయి. ఒక పెద్ద మిడత రోజూ తన బరువుకు సమానమైన తిండి తింటుంది. 10 ఏనుగులు లేదా 25 ఒంటెలు లేదా 2,500 మంది మనుషులు ఒకరోజులో తినే ఆహారాన్ని ఓ చిన్నస్థాయి మిడతల గుంపు తినేస్తుంది.

38
<p>పంటలను ఇంత విపరీతంగా నాశనం చేస్తున్న మిడతలను అరికట్టేందుకు కొందరు ఓ వినూత్న పద్ధతిని వినియోగిస్తున్నారు. అదేంటో తెలుసా.. పంటలను అవి తినకముందే.. వాటిని మనం తినేయడం. నమ్మసక్యంగా లేకపోయినా ఇదే నిజం.</p>

<p>పంటలను ఇంత విపరీతంగా నాశనం చేస్తున్న మిడతలను అరికట్టేందుకు కొందరు ఓ వినూత్న పద్ధతిని వినియోగిస్తున్నారు. అదేంటో తెలుసా.. పంటలను అవి తినకముందే.. వాటిని మనం తినేయడం. నమ్మసక్యంగా లేకపోయినా ఇదే నిజం.</p>

పంటలను ఇంత విపరీతంగా నాశనం చేస్తున్న మిడతలను అరికట్టేందుకు కొందరు ఓ వినూత్న పద్ధతిని వినియోగిస్తున్నారు. అదేంటో తెలుసా.. పంటలను అవి తినకముందే.. వాటిని మనం తినేయడం. నమ్మసక్యంగా లేకపోయినా ఇదే నిజం.

48
<p>చాలా దేశాల్లో పంటలను రక్షించుకునేందుకు, మిడతల బాధ నుంచి బయటపడేందుకు.. వాటిని తినేస్తున్నారు. వాటిని తినడం ఎలాంటి ప్రమాదం ఉండదని &nbsp;ఓ పరిశోధనలో తేలింది కూడా.</p>

<p>చాలా దేశాల్లో పంటలను రక్షించుకునేందుకు, మిడతల బాధ నుంచి బయటపడేందుకు.. వాటిని తినేస్తున్నారు. వాటిని తినడం ఎలాంటి ప్రమాదం ఉండదని &nbsp;ఓ పరిశోధనలో తేలింది కూడా.</p>

చాలా దేశాల్లో పంటలను రక్షించుకునేందుకు, మిడతల బాధ నుంచి బయటపడేందుకు.. వాటిని తినేస్తున్నారు. వాటిని తినడం ఎలాంటి ప్రమాదం ఉండదని  ఓ పరిశోధనలో తేలింది కూడా.

58
<p>మిడతల్లో ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయట. అవి లక్షలాదిగా లభ్యమవుతున్నందున వాటిని ఆహారంగా మార్చుకోవచ్చని సూచించారు. చాలా దేశాలు మిడతలను ఆహారంగా తీసుకొని వాటి బెడద తగ్గించుకున్నాయని చెబుతున్నారు.</p>

<p>మిడతల్లో ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయట. అవి లక్షలాదిగా లభ్యమవుతున్నందున వాటిని ఆహారంగా మార్చుకోవచ్చని సూచించారు. చాలా దేశాలు మిడతలను ఆహారంగా తీసుకొని వాటి బెడద తగ్గించుకున్నాయని చెబుతున్నారు.</p>

మిడతల్లో ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయట. అవి లక్షలాదిగా లభ్యమవుతున్నందున వాటిని ఆహారంగా మార్చుకోవచ్చని సూచించారు. చాలా దేశాలు మిడతలను ఆహారంగా తీసుకొని వాటి బెడద తగ్గించుకున్నాయని చెబుతున్నారు.

68
<p>ఆఫ్రికాలో యుగాండాలోని ఉత్తర ప్రాంతంలోని ప్రజలు కూడా మిడతలను పట్టి.. వాటిని ఆహారంగా మార్చుకొని తినేస్తున్నారు. తొలుత వారి పొలాలపై మిడతలు దాడి చేయడం వల్ల తీవ్ర పంట నష్టం జరిగిందట. అందుకని వారు ఈ మార్గం ఎంచుకున్నారు.</p>

<p>ఆఫ్రికాలో యుగాండాలోని ఉత్తర ప్రాంతంలోని ప్రజలు కూడా మిడతలను పట్టి.. వాటిని ఆహారంగా మార్చుకొని తినేస్తున్నారు. తొలుత వారి పొలాలపై మిడతలు దాడి చేయడం వల్ల తీవ్ర పంట నష్టం జరిగిందట. అందుకని వారు ఈ మార్గం ఎంచుకున్నారు.</p>

ఆఫ్రికాలో యుగాండాలోని ఉత్తర ప్రాంతంలోని ప్రజలు కూడా మిడతలను పట్టి.. వాటిని ఆహారంగా మార్చుకొని తినేస్తున్నారు. తొలుత వారి పొలాలపై మిడతలు దాడి చేయడం వల్ల తీవ్ర పంట నష్టం జరిగిందట. అందుకని వారు ఈ మార్గం ఎంచుకున్నారు.

78
<p>మిడతలను పట్టుకొని, నీటిలో ఉడికించి, ఎండబెట్టి తర్వాత వాటిని వేయించుకొని తింటున్నామని అక్కడివారు చెప్పడం విశేషం..</p>

<p>మిడతలను పట్టుకొని, నీటిలో ఉడికించి, ఎండబెట్టి తర్వాత వాటిని వేయించుకొని తింటున్నామని అక్కడివారు చెప్పడం విశేషం..</p>

మిడతలను పట్టుకొని, నీటిలో ఉడికించి, ఎండబెట్టి తర్వాత వాటిని వేయించుకొని తింటున్నామని అక్కడివారు చెప్పడం విశేషం..

88
<p>అయితే.. ఈ మిడతలను ఆహారంగా తీసుకోవడంపై భయాందోళన కూడా వ్యక్తమవుతోంది. మిడతలు మరిన్ని ప్రాంతాలకు విస్తరించకుండా అడ్డుకొనేందుకు మిడతల బాధిత ప్రాంతాల్లో యుగాండా ప్రభుత్వం రసాయనిక మందులు పిచికారీ చేయిస్తోంది. అందువల్ల మిడతలను ఆహారంగా తీసుకొంటే ఆరోగ్య సమస్యలు వస్తాయనే ఆందోళన వ్యక్తమవుతోంది.</p>

<p>అయితే.. ఈ మిడతలను ఆహారంగా తీసుకోవడంపై భయాందోళన కూడా వ్యక్తమవుతోంది. మిడతలు మరిన్ని ప్రాంతాలకు విస్తరించకుండా అడ్డుకొనేందుకు మిడతల బాధిత ప్రాంతాల్లో యుగాండా ప్రభుత్వం రసాయనిక మందులు పిచికారీ చేయిస్తోంది. అందువల్ల మిడతలను ఆహారంగా తీసుకొంటే ఆరోగ్య సమస్యలు వస్తాయనే ఆందోళన వ్యక్తమవుతోంది.</p>

అయితే.. ఈ మిడతలను ఆహారంగా తీసుకోవడంపై భయాందోళన కూడా వ్యక్తమవుతోంది. మిడతలు మరిన్ని ప్రాంతాలకు విస్తరించకుండా అడ్డుకొనేందుకు మిడతల బాధిత ప్రాంతాల్లో యుగాండా ప్రభుత్వం రసాయనిక మందులు పిచికారీ చేయిస్తోంది. అందువల్ల మిడతలను ఆహారంగా తీసుకొంటే ఆరోగ్య సమస్యలు వస్తాయనే ఆందోళన వ్యక్తమవుతోంది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Pulao Tips: బిగినర్స్ కోసం.. పలావ్ పొడిపొడిగా రావాలంటే ఇలా చేయండి
Recommended image2
Paratha: పరోోటా రబ్బరులా సాగుతుందా? ఇలా చేస్తే దూదిలా మెత్తగా వస్తాయి
Recommended image3
Sugar Alternative: పంచదారకు బదులు ఇది వాడండి..కంట్రోల్ లో షుగర్ లెవల్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved