ముగ్గురు అమ్మాయిల హత్య కేసులో పోలీసులు 300 మంది సాక్షులను విచారిస్తున్నారు. శ్రీనివాస రెడ్డికి సంబంధించిన మెసేజ్ లను, వీడియోలను పోలీసులు సేకరించారు. ఈ కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారించే అవకాశం ఉంది.
యాదాద్రి: భువనగరి, యాదాద్రి జిల్లా హజీపూర్ లో జరిగిన ముగ్గురు అమ్మాయిలపై అత్యాచారం, వారి హత్య కేసులో శ్రీనివాస్ రెడ్డిపై పక్కా సాక్ష్యాధారాలు లభించాయి. ఆ ముగ్గురిపై అత్యాచారం చేసి, వారిని హత్య చేసింది శ్రీనివాస్ రెడ్డేనని ఫోరెన్సిక్ ల్యాబ్ పరీక్షల్లో తేలింది.
అమ్మాయిల మృతదేహాలపై ఉన్నది శ్రీనివాస రెడ్డి రక్తమేనని ఎఫ్ఎస్ఎల్ నివేదికలో ఉంది. శ్రీనివాస్ రెడ్డిపై లభించిన పక్కా సాక్ష్యాధారాలను పోలీసులు కోర్టుకు సమర్పించారు. హజీపూర్ లో కల్పన, శ్రావణి, మనిషా అనే ముగ్గురు అమ్మాయిలపై అత్యాచారం చేసి, వారిని హత్య చేసిన ఘటన తీవ్ర సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.
ముగ్గురు అమ్మాయిల హత్య కేసులో పోలీసులు 300 మంది సాక్షులను విచారిస్తున్నారు. శ్రీనివాస రెడ్డికి సంబంధించిన మెసేజ్ లను, వీడియోలను పోలీసులు సేకరించారు. ఈ కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారించే అవకాశం ఉంది.
మనీషా, శ్రావణి, కల్పన అనే ముగ్గురు విద్యార్థినుల మృతదేహాలు హజీపూర్ లోని పాడుబడిన బావుల్లో లభించాయి. ఈ కేసుల్లో నిందితుడిగా పోలీసులు శ్రీనివాస రెడ్డిని గుర్తించి, అతన్ని అరెస్టు చేశారు. కేసు విచారణకు రాచకొండ పోలీసు కమిషనర్ మహేష్ భగవత్ ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్ ను) ఏర్పాటు చేశారు.
సంబంధిత వార్తలు
కల్పన డెడ్బాడీ కోసం శ్రీనివాస్ రెడ్డి బావిలో పోలీసుల గాలింపు
శ్రావణి హత్య కేసు: గ్రామస్తులతో కలిసి బావి వద్దే శ్రీనివాస్ రెడ్డి
హాజీపూర్ సీరియల్ రేపిస్ట్: శ్రీనివాస్ రెడ్డి చరిత్ర ఇదీ...
శ్రీనివాస్ రెడ్డి మరో బావిలో కల్పన మృతదేహం లభ్యం
బైక్పై శ్రావణితో: శ్రీనివాస్ రెడ్డిని పట్టించిన సీసీటీవీ పుటేజీ
శ్రీనివాస్ రెడ్డిపై కర్నూల్ లో మహిళను హత్య చేసిన కేసు
హాజీపూర్ దారుణాలు: కల్పనను మింగేసిందీ వాడే
శ్రావణి హత్య కేసు: నిందితుడి ఇంటికి నిప్పు, ఉరేయాలని డిమాండ్
శ్రావణి హత్య కేసులో నిర్లక్ష్యం, ఎస్సై వెంకటేష్ సస్పెన్షన్: సీపీ మహేశ్ భగవత్
లిఫ్ట్ ఇచ్చి నమ్మించేవాడు, ఆ తర్వాత దారుణాలకు పాల్పడేవాడు : హజీపురా హత్యలపై సీపీ మహేశ్ భగవత్
శ్రావణిని హత్య చేసిన తర్వాత నిందితుడు శ్రీనివాస్ రెడ్డి ఏం చేశాడంటే...?
హజీపూర్ బాధితులను పరామర్శించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి: బాధితులకు రూ.లక్ష ఆర్థికసాయం
మృతురాలు మనీషా దయనీయ పరిస్థితి, తల్లిలేదు: బోరుమంటున్న స్థానికులు, బంధువులు
శ్రావణి హత్య కేసు: మూడు చొక్కాలు మార్చిన శ్రీనివాస్ రెడ్డి
శ్రీనివాస్ రెడ్డిని ఉరి తీయాలి: హాజీపూర్ గ్రామస్తుల డిమాండ్
రాఘవన్ సినిమాలో మాదిరిగానే: హాజీపూర్లో విద్యార్థినుల హత్యలు
శ్రావణి, మనీషా ఘాతుకాలు: అనుమానితుడు ఇతనే
షాక్: శ్రావణిని పాతిపెట్టిన బావిలోనే మరో బాలిక శవం
శ్రావణి రేప్, హత్య కేసులో పురోగతి: పాత నేరస్తుడి ప్రమేయం
శ్రావణి కేసు: 4 ఏళ్ల క్రితం హజీపూర్లో అదృశ్యమైన కల్పన
శ్రావణి కేసు: గ్యాంగ్ రేప్ చేసి, చంపేసి, బావిలో పాతిపెట్టారు
శ్రావణి మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి: దారుణ విషయాలు గుర్తించిన వైద్యులు
శ్రావణి మృతదేహంతో పిఎస్ ముట్టడి: ఉద్రిక్తత
శ్రావణి హత్య కేసుపై సీపీ స్పందన ఇదీ...(వీడియో)
శ్రావణి హత్య కేసు దర్యాప్తునకు సిట్ ఏర్పాటు