పంజాబ్ లో కుగ్రామంపై పాక్ దాడి.. ఆందోళనలో గ్రామస్థులు | Operation Sindoor | Asianet News Telugu

| Updated : May 10 2025, 07:14 PM
Share this Video

పాకిస్థాన్ నిన్న రాత్రి పంజాబ్ రాష్ట్రంపై భారీ షెల్లింగ్‌ జరిపింది. జలంధర్ జిల్లా నలా గ్రామంలో పెద్ద సంఖ్యలో మిస్సైల్ శకలాలు లభ్యమయ్యాయి. ఈ దాడితో గ్రామంలో తీవ్ర ఆందోళన నెలకొంది.

Related Video