పాక్ లో ఆ రెండు చోట్ల దాడి చేయాలి: అసదుద్దీన్ ఓవైసీ | Operation Sindoor | Asianet News Telugu

| Updated : May 09 2025, 10:02 AM
Share this Video

ఉగ్రవాద నిధులను ఎదుర్కోవడంలో నిమగ్నమైన అంతర్ ప్రభుత్వ సంస్థ అయిన ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (FATF)లో పాకిస్తాన్ ను "గ్రే-లిస్ట్"లో చేర్చడానికి ప్రయత్నాలు జరగాలని ఆల్ ఇండియా మజ్లిస్-ఎ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ ( AIMIM ) చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. "FATFలో పాకిస్తాన్ను గ్రే-లిస్ట్ చేయడానికి మనం ప్రయత్నాలు చేయాలన్నారు. పహల్గామ్ ఉగ్రవాద దాడికి ప్రతిస్పందనగా చేపట్టిన ఆపరేషన్ సిందూర్ తర్వాత భారతదేశం- పాకిస్తాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య కేంద్రం ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

Read More

Related Video