హుజురాబాద్ ఉపఎన్నికలో హోరాహోరీగా సాగుతున్న పోరులో ఈటెల రాజేందర్ ఆధిక్యతను కనబరుస్తున్న నేపథ్యంలో బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు.
Telangana Nov 2, 2021, 12:01 PM IST
కరీంనగర్: హుజురాబాద్ ఉపఎన్నికలో గెలుపుపై అధికార టీఆర్ఎస్ పార్టీ దీమాతో వుంది.
Telangana Nov 2, 2021, 9:13 AM IST
కరీంనగర్: తెలంగాణ ప్రజలంతా ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తున్న హుజురాబాద్ ఉపఎన్నిక ఫలితం నేడు(మంగళవారం) వెలువడనుంది. ఈ ఫలితంతో తెలంగాణ రాజకీయాలు మరో మలుపుతిరిగే అకవకాశాలున్నాయన్న అంచనాల నేపథ్యంలో యావత్ రాష్ట్రం చూపంతా హుజురాబాద్ వైపే వుంది. ఇటు అధికార టీఆర్ఎస్, అటు ప్రతిపక్ష బిజెపితో తమదంటే తమదే విజయమన్న ధీమాతో వుంటే... ఎగ్జిట్ పోల్స్ మాత్రం ఫలితంపై స్పష్టమైన అంచనా వేయలేకపోయింది. దీంతో ఓట్ల లెక్కింపు పూర్తయితేనే విజయం ఎవరిదన్నది తేలనుంది. హుజురాబాద్ ప్రజలు ఎవరికి పట్టం కడతారో తేలనుంది.
Telangana Nov 2, 2021, 7:15 AM IST
ఉత్కంఠభరితంగా సాగిన హుజురాబాద్ ఉపఎన్నిక కీలక ఘట్టానికి చేరుకుంది. ఇప్పటికే పోలింగ్ పూర్తవగా రేపు ఓట్ల లెక్కింపు జరిగి ఫలితం వెలువడనుంది.
Telangana Nov 1, 2021, 2:21 PM IST
హుజూరాబాద్ ఉప ఎన్నిక సందర్భంగా వీవీ ప్యాట్ తరలింపుల ప్రక్రియపై బీజేపీ నేత డీకే అరుణ (Dk aruna) సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రైవేటు కారులోనూ వీవీ ప్యాట్లను తరలించారని ఆమె ఆరోపించారు. అలాగే, వీవీ ప్యాట్లు తరలించే బస్సులను టీఆర్ఎస్ నేత ఒకరు ఆపారని అరుణ వ్యాఖ్యానించారు.
Telangana Oct 31, 2021, 2:52 PM IST
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తి రేకెత్తించిన హుజూరాబాద్ ఉపఎన్నిక (huzurabad bypoll) పోలింగ్ ముగిసింది. దీంతో విజేత ఎవరా అన్నదానిపై రెండు రాష్ట్రాల్లో ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుతం ఏ ఇద్దరూ కలిసినా దీనిపైనే చర్చ. ఇదే సమయంలో బెట్టింగ్ రాయుళ్లు (betting) రంగంలోకి దిగారు. గెలుపు ఎవరదన్న దానిపై కోట్లలో పందేలు కాస్తున్నారు.
Telangana Oct 31, 2021, 1:01 PM IST
హుజురాబాద్ నియోజకవర్గంలో పోలింగ్ ముగిసిన తర్వాత ఈవిఎంలను తరలింపు సమయంలో చోటుచేసుకున్న పరిణామాలు పలు అనుమానాలకు తావిస్తున్నాయని బిజెపి అభ్యర్థి ఈటల రాజేందర్ పేర్కొన్నారు.
Telangana Oct 31, 2021, 12:31 PM IST
హుజురాబాద్ లో పోలింగ్ ముగిసాక అర్దరాత్రి ఓ ప్రైవేట్ కారులో ఈవిఎంలు,వివి ప్యాట్ లను తరలిస్తున్నారంటూ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వీడియోపై రిటర్నింగ్ అధికారి వివరణ ఇచ్చారు.
Telangana Oct 31, 2021, 11:41 AM IST
కరీంనగర్: హుజురాబాద్ ఉపఎన్నికలో భాగంగా నిన్న(శనివారం) కీలకమైన పోలింగ్ ప్రక్రియ ముగిసిన విషయం తెలిసిందే.
Telangana Oct 31, 2021, 10:21 AM IST
హుజురాబాద్ లో పోలింగ్ ముగిసిన తర్వాత ఈవీఎం మిషన్లను ప్రభుత్వ వాహనంలో కాకుండా ప్రైవేట్ వాహనంలో తరలించారంటూ కాంగ్రెస్ శ్రేణులు ఆందోోళనకు దిగాయి.
Telangana Oct 31, 2021, 8:29 AM IST
టీఆర్ఎస్ (trs) ఎన్ని కుట్రలు చేసినా ధైర్యంగా ముందుకొచ్చి ఓటర్లు తనను ఆశీర్వదించారని హుజూరాబాద్ (huzurbad bypoll) బీజేపీ (bjp) అభ్యర్థి, మాజీ మంత్రి ఈటల రాజేందర్. ఉప ఎన్నిక కోసం టీఆర్ఎస్ రూ.400 నుంచి 500 కోట్లు ఖర్చు పెట్టిందని ఈటల ఆరోపించారు. అయినా ధర్మం, ప్రజాస్వామ్యాన్ని, ఈటలను కాపాడుకోవాలని ప్రజలు భావించారని ఆయన తెలిపారు.
Telangana Oct 30, 2021, 9:45 PM IST
హుజురాబాద్ నియోజకవర్గంలో (huzurabad bypoll) ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాతంగా ముగిసిందన్నారు తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి (telangana election commissioner) శశాంక్ గోయల్. ఓటర్లలో చైతన్యం పెరిగినందుకు ఎస్ఈసీ హర్షం వ్యక్తం చేశారు. అయితే ఓటర్లకు డబ్బులు పంచుతున్నారని, బయటి వ్యక్తులు పోలింగ్ కేంద్రాలకు వద్దకు వచ్చారని అన్ని పార్టీలు పరస్పరం ఫిర్యాదులు చేశాయని శశాంక్ గోయల్ వెల్లడించారు.
Telangana Oct 30, 2021, 9:09 PM IST
తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొన్న హుజురాబాద్ (huzurabad byPoll) ఉపఎన్నిక పోలింగ్ ముగిసింది. గత రికార్డులు అన్నీ చెరిపేస్తూ భారీ పోలింగ్ (polling) నమోదవుతోంది. ఇంత భారీ స్థాయిలో పోలింగ్ నమోదు కావడం ఏ పార్టీకి లాభిస్తుందో, ఏ పార్టీని ముంచేస్తోందోననే ఆందోళన నేతలు, అభ్యర్ధుల్లో కనిపిస్తోంది.
Telangana Oct 30, 2021, 7:57 PM IST
వీణవంక మండలం హిమ్మత్ నగర్ లో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
Telangana Oct 30, 2021, 3:02 PM IST
హుజురాబాద్: గణుముక్కలలో టీఆర్ఎస్, బిజెపి వర్గాల మధ్య వాగ్వివాదం చోటు చేసకుంది.
Telangana Oct 30, 2021, 11:31 AM IST