శిల్పా చౌదరిని మూడు దఫాలు నార్సింగి పోలీసులు తమ కస్టడీలోకి తీసుకొని విచారించారు. అయితే శిల్పా చౌదరి మాత్రం నోరు మెదపలేదు. అయితే మల్టీస్పెషాలిటీ ఆసుపత్రుల్లో శిల్పా చౌదరి పెట్టుబడులు పెట్టినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు.
Telangana Dec 24, 2021, 9:30 AM IST
కిట్టీ పార్టీలు, పెట్టుబడులు, అధిక వడ్డీల ఆశచూపి సీని, రాజకీయ, వ్యాపార ప్రముఖుల నుంచి రూ.కోట్లు వసూలు చేసిన మాయలేడీ శిల్పా చౌదరికి ఎట్టకేలకు బెయిల్ మంజూరు చేసింది న్యాయస్థానం. మూడు కేసుల్లో ఈ మేరకు కోర్ట్.. బెయిల్ మంజూరు చేసింది.
Telangana Dec 23, 2021, 6:19 PM IST
కిట్టీ పార్టీలు, అధిక వడ్డీ, పెట్టుబడులు పేరిట సినీ, రాజకీయ ప్రముఖులకు కోట్లాది రూపాయలు కుచ్చుటోపీ పెట్టిన కిలాడీ లేడీ శిల్పా చౌదరికి (shilpa chowdary) ఎట్టకేలకు బెయిల్ (bail) లభించింది. ఆమెకు షరతులతో కూడిన బెయిల్ను మంజూరు చేస్తూ ఉప్పర్పల్లి కోర్టు (upparpally court) గురువారం ఆదేశాలు జారీ చేసింది.
Telangana Dec 16, 2021, 8:45 PM IST
ఎక్కడా కూడా ఎలాంటి ఆధారాలు లేకుండా శిల్పా చౌదరి జాగ్రత్తలు తీసుకొంది . అయితే ప్రముఖుల నుండి వసూలు చేసిన డబ్బులను మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో పెట్టుబడులుగా పెట్టినట్టుగా శిల్పా చౌదరి పోలీసుల విచారణలో వెల్లడించారని సమాచారం.
Telangana Dec 15, 2021, 3:42 PM IST
kitty పార్టీల పేరుతో పలువురిని మోసం చేసినట్టుగా శిల్పా చౌదరిపై కేసులు నమోదయ్యాయి. సినీ నటుల కుటుంబాలతో పాటు పోలీస్ అధికారులు, వీఐపీలను లక్ష్యంగా చేసుకొని శిల్పా చౌదరి డబ్బులను వసూలు చేసిందని పోలీసులకు ఫిర్యాదులు అందాయి. ఈ మేరకు పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు.
Telangana Dec 15, 2021, 9:39 AM IST
శిల్పా చౌదరి చెప్పిన సమాచారం ఆధారంగా పోలీసులు విచారణ ప్రారంభించారు. ఎన్నారై ప్రతాప్ రెడ్డికి పోలీసులు ఫోన్ చేశారు. అయితే ఎన్నారై ప్రతాప్ రెడ్డి మాత్రం పోలీసులకు భిన్నమైన సమాధానం చెప్పారని తెలుస్తోంది. తనకే శిల్పా చౌదరి డబ్బులు ఇవ్వాలని చెప్పారని తెలుస్తోంది
Telangana Dec 14, 2021, 4:07 PM IST
ప్రముఖులను లక్ష్యంగా చేసుకొని వారి నుండి డబ్బులు వసూలు చేసేందుకు కిట్టీ పార్టీలను ఏర్పాటు చేసేదని పోలీసులు తమ దర్యాప్తులో గుర్తించారు. ఎక్కువ వడ్డీ ఆశ చూపి కోట్లాది రూపాయాలను వసూలు చేసిందని ఆమెపై పలువురు ఫిర్యాదు చేశారు.
Telangana Dec 14, 2021, 12:23 PM IST
ఈ కేసులో అరెస్టైన శిల్పా చౌదరిని గత వారంలో మూడు రోజుల పాటు పోలీసులు కస్టడీలోకి తీసుకొన్నారు. అయితే పోీస్ కస్డడీలో ఆమె నోరు విప్పలేదు. అంతేకాదు శని, ఆదివారాలు కూడా కావడంతో బ్యాంకు లావాదేవీలను తెలుసుకొనే అవకాశం లేకుండా పోయిందని పోలీసులు చెబుతున్నారు
Telangana Dec 13, 2021, 5:54 PM IST
దీంతో ఆమెను నార్సింగి పోలీసులు chanchalguda jail మహిళా జైలుకు తరలించారు. మరో వైపు శిల్పా చౌదరిని మరోసారి కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
Telangana Dec 13, 2021, 2:48 PM IST
పలువురు సినీ, రాజకీయ ప్రముఖలకు నుంచి కోట్ల రూపాయలు తీసుకుని మోసం చేసిన ఆరోపణలు ఎదుర్కొంటున్న శిల్పా చౌదరి (Shilpa Chowdary) కేసు రోజుకో మలుపు తిరుగుతుంది. నిన్నటితో శిల్పా చౌదరి పోలీసు కస్టడీ ముగిసింది. దీంతో ఆమెను నేడు పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టనున్నారు.
Telangana Dec 13, 2021, 11:32 AM IST
కిట్టీ పార్టీల పేరుతో సినీ, రాజకీయ ప్రముఖులు, సంపన్నులను కోట్లాది రూపాయల మేర మోసం చేసిన కిలాడీ లేడీ శిల్పా చౌదరి (shilpa chowdary) పోలీస్ కస్టడీ ముగిసింది. విచారణ సందర్భంగా ఆమె ఏమాత్రం నోరు విప్పలేదని సమాచారం
Telangana Dec 12, 2021, 7:33 PM IST
కిట్టి పార్టీల పేరిట సినీ, రాజకీయ ప్రముఖులకు రూ.కోట్లు వసూలు చేసిన శిల్పా చౌదరిని 3 రోజుల కస్టడీకి తీసుకున్నారు నార్సింగి పోలీసులు. ఈ సందర్భంగా శిల్ప బినామీలు, రియల్ ఎస్టేట్ పెట్టుబడులపై ప్రశ్నించనున్నారు. పోలీసులు. రూ.కోట్లను ఇతరుల అకౌంట్ ద్వారా శిల్ప తీసుకున్నట్లు గుర్తించారు.
Telangana Dec 10, 2021, 3:33 PM IST
కిట్టీ పార్టీల పేరుతో సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులను రూ.కోట్లలో మోసం చేసిన కిలాడీ లేడీ శిల్పా చౌదరిని న్యాయస్థానం మరో మూడు రోజుల పోలీస్ కస్టడికి అనుమతించింది. రెండు రోజుల్లో ఈ మేరకు ఆమెను కస్టడీలోకి తీసుకోనున్నారు.
Telangana Dec 9, 2021, 6:05 PM IST
ఈ రోజు విచారణకు రావాల్సిన రాధికా రెడ్డి మొహం చాటేశారు. సోమవారం డాక్యుమెంట్లతో సహా వస్తానని చెప్పారు Radhika Reddy. శిల్పా చౌదరి మీద ఫిర్యాదు చేస్తానన్నారు. రాధికా రెడ్డి రాకపోవడంతో శిల్పా కేసులో రాధిక రెడ్డికి నోటీసులు ఇవ్వనున్నారు నార్సింగి పోలీసులు.
Telangana Dec 6, 2021, 2:59 PM IST
కిట్టీ పార్టీల పేరుతో సినీ, రాజకీయ ప్రముఖులకు రూ.కోట్లలో టోకరా పెట్టిన శిల్పా చౌదరి కేసుకు సంబంధించి పోలీసులు కూపీ లాగుతున్నారు. సోమవారం మరికొంతమంది ప్రముఖులను విచారించే అవకాశం కనిపిస్తోంది.
Telangana Dec 5, 2021, 8:07 PM IST