ఓ వ్యక్తి 28 సంవత్సరాల న్యాయ పోరాటం తర్వాత విజయం సాధించారు. చివరికి సుప్రీం కోర్టు ప్రత్యేక ఉత్తర్వులతో 50 ఏళ్ల వయస్సులో పోస్టల్ శాఖలో ఉద్యోగం పొందుతారు. అసలేం జరిగిందో.. ఆ కథేంటో తెలుసుకుందాం.
NATIONAL Oct 14, 2023, 11:10 PM IST
అత్యాచారాన్ని ప్రతిఘటించిందని ఓ బాలికపై యువకుడు దారుణంగా ప్రవర్తించాడు. ఘోరం హత్య చేసి పరిపోయాడు. పోలీసులు అతడిని పట్టుకోవడానికి వెళ్తే వారిపైనే కాల్పులు జరిపాడు. దీంతో పోలీసులు కూడా అతడిపై కాల్పులు జరిపి, చివరికి అరెస్టు చేశారు.
NATIONAL Oct 12, 2023, 4:13 PM IST
ఉత్తరప్రదేశ్లో ఓ 13 ఏళ్ల బాలికను చెరకు తోటలో కొట్టి చంపారు. బాలికను చిత్రహింసలకు గురిచేసిన ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
NATIONAL Oct 12, 2023, 8:05 AM IST
Lakhimpur Kheri: గదర్ 2 సినిమా చూసేందుకు సినిమా హాల్ కు వెళ్లిన 32 ఏళ్ల వ్యక్తి గుండెపోటుతో మృతి చెందాడు. ఈ విషాదానికి సంబంచిన దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డు అయ్యాయి. లఖింపూర్ ఖేరీకి చెందిన 32 ఏళ్ల వ్యక్తి గదర్ 2 సినిమా చూసేందుకు వచ్చిన సినిమా హాల్ వద్ద గుండెపోటుతో మరణించాడు. మెట్లు ఎక్కుతుండగా అకస్మాత్తుగా కుప్పకూలిన ఘటన హాల్లోని సీసీటీవీ కెమెరాలో రికార్డయింది.
NATIONAL Aug 28, 2023, 1:02 AM IST
ఏనుగుల గుంపుతో సెల్ఫీ దిగేందుకు వెళ్లిన వ్యక్తులకు ఊహించని అనుభవం ఎదురైంది. ఏం జరిగిందో తెలియదు గానీ.. తిక్కరేగిన ఏనుగుల గుంపు వారిని ప్రాణాలు అర చేతిలో పట్టుకుని పరుగు తీసేలా చేశాయి. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది.
NATIONAL Jul 6, 2023, 3:18 AM IST
యూపీలోని లఖింపూర్ ఖేరి జిల్లాలో దారుణం వెలుగులోకి వచ్చింది. సహజీవనం చేస్తున్న యువతిని ఇస్లాం మతంలోకి రావాలని ఒత్తిడి తీసుకొచ్చినా ఆమె వినలేదు. దీంతోె గర్భంతో ఉందని కూడా చూడకుండా ఆమెపై విషప్రయోగం చేశాడు. బాధితురాలు మరణించింది.
NATIONAL May 29, 2023, 8:47 AM IST
ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ ఖేరిలో ఘోర ప్రమాదం జరిగింది. స్కూటీ, కారు యాక్సిడెంట్ అయిన ప్రాంతానికి వెళ్లి బాధితులను రెస్క్యూ చేస్తున్న వారిపైకి ఓ భారీ ట్రక్కు బ్యాలెన్స్ కోల్పోయి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఐదుగురు మరణించారు.
NATIONAL Jan 29, 2023, 2:20 AM IST
లఖింపూర్ ఖేరీ హింస కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న అశిష్ మిశ్రా బెయిల్ పై జైలు నుంచి బయటకు వచ్చారు. గత బుధవారం ఆయనకు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ ను మంజూరు చేసింది. అయితే ఆయన యూపీ, ఢిల్లీలో ఉండకూడదని కండీషన్ పెట్టింది.
NATIONAL Jan 28, 2023, 2:43 PM IST
New Delhi: ఉత్తరప్రదేశ్ లో కేంద్ర మంత్రి కారును రైతుల పైకి పోనిచ్చి 8 మంది ప్రాణాలు పోవడానికి కారణమైన లఖింపూర్ ఖేరీ కేసులో నిందితుడైన ఆశిష్ మిశ్రాకు సుప్రీం కోర్టు బెయిల్ లభించింది. ఆశిష్ మిశ్రాకు కోర్టు ఎనిమిది వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.
NATIONAL Jan 25, 2023, 1:54 PM IST
లఖింపూర్ ఖేరీ హింసాకాండ ఘటనలో నిందితుడిగా ఉన్న కేంద్ర మంత్రి అజయ్ కుమార్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా బెయిల్ పిటిషన్ను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సుప్రీం కోర్టులో వ్యతిరేకించింది.
NATIONAL Jan 19, 2023, 12:32 PM IST
ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ ఖేరీ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఫోర్ వీలర్ వాహనం అదుపుతప్పి లోయలో పడటంతో ఐదుగురు మృతి చెందారు.
NATIONAL Nov 22, 2022, 10:57 AM IST
తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ లఖింపూర్ ఖేరీ ఘటనలో ప్రధాన నిందితుడిగా ఉన్న అశిష్ మిశ్రా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై వాదనలు విన్న ధర్మాసనం బెయిల్ మంజూరుపై యూపీ ప్రభుత్వం తన స్పందనను తెలియజేయాలని రెండు వారాల వరకు సమయం ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది.
NATIONAL Oct 17, 2022, 4:40 PM IST
Crimes: దేశంలో మహిళలపై నేరాలు పెరుగుతూనే ఉన్నాయి. వరుసగా చోటుచేసుకుంటున్న ఘటనలతో స్థానికంగా ప్రజలు భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. అంకిత హత్య కేసు నుంచి లఖింపూర్, బదౌన్ కేసుల వరకు.. గత నెలలో బాలికలపై ఈ నేరాలు ప్రభుత్వం, పరిపాలన యంత్రాంగం మహిళలకు రక్షణచర్యలు తీసుకోవడంలో విఫలమవుతున్నాయనడానికి నిదర్శనంగా ఉన్నాయి.
NATIONAL Sep 25, 2022, 4:36 PM IST
రేపిస్టులను జైలు నుంచి విడుదల చేసే వారి వద్ద నుంచి మహిళల రక్షణ ఆశించలేమని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ అన్నారు. లంఖిపూర్ ఖేరీ ఘటనపై ఆయన బీజేపీని తీవ్రంగా నిందించారు.
NATIONAL Sep 15, 2022, 2:25 PM IST
Uttar Pradesh: ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ ఖేరీ జిల్లాలో ఇద్దరు దళిత సోదరీమణులపై అత్యాచారం, హత్య కేసులో పోలీసులు ఆరుగురిని అరెస్టు చేశారు. నిఘసన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పొరుగు గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు వారిని అపహరించి చంపారని మృతుల కుటుంబ సభ్యులు ఆరోపించారు.
NATIONAL Sep 15, 2022, 11:37 AM IST