Cyclone Michaung : మిచౌంగ్ తుఫాన్ కారణంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (TDP National General Secretary Nara Lokesh) ఆధ్వర్యంలో కొనసాగుతున్న యువగళం పాదయాత్ర (yuva galam padayatra)కు చిన్న బ్రేక్ పడింది. మూడు రోజుల తరువాత ఈ పాదయాత్ర మళ్లీ ప్రారంభం కానుంది.
Andhra Pradesh Dec 4, 2023, 12:15 PM IST
చేపల వేటకు వెళ్తున్న 11 మంది మత్స్యకారులను కోస్ట్ గార్డు సిబ్బంది కాపాడారు. దీంతో ఆయా కుటుంబాల సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.
Andhra Pradesh Dec 1, 2023, 11:15 AM IST
కాకినాడ పట్టణానికి చెందిన వైద్యుడు శ్రీకిరణ్ చౌదరి ఆత్మహత్య చేసుకున్నాడు. భూవివాదం విషయమై వైద్యుడు శ్రీకిరణ సూసైడ్ చేసుకున్నారని చెబుతున్నారు.
Crime Nov 26, 2023, 10:34 AM IST
AP Fisheries minister Sidiri Appala Raju: పలు కుంభకోణాల ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును టార్గెట్ చేస్తూ మంత్రి సీదిరి అప్పల రాజు తీవ్ర విమర్శలు గుప్పించారు. చంద్రబాబు పాలన కాలంలో ఒక్క మైనారిటీ నేతకూ కేబినెట్ పదవి దక్కలేదని ఆరోపించిన ఆయన.. బీసీలను ఏనాడూ పట్టించుకోలేదని పేర్కొన్నారు. అయితే, వైసీసీ అధికారంలోకి అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతున్నదని తెలిపారు.
Andhra Pradesh Oct 28, 2023, 10:49 PM IST
కాకినాడ జిల్లాలోని తాళ్లరేవు మండలం గోపలంక వద్ద గోదావరిలో గల్లంతైన నలుగురు విద్యార్థుల్లో ఇద్దరి మృతదేహలు ఇవాళ లభ్యమయ్యాయి.
Andhra Pradesh Oct 22, 2023, 9:33 AM IST
కాకినాడ జిల్లాలో నలుగురు యువకులు గోదావరిలో గల్లంతయ్యారు. తాళ్లరేవు మండలం గోపలంక దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. తణుకుకు చెందిన 8 మంది విహారయాత్రకు వచ్చినట్లుగా తెలుస్తోంది.
Andhra Pradesh Oct 21, 2023, 6:55 PM IST
Kakinada: రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ నాయకుడు సతీష్ బాబు ధీమా వ్యక్తం చేశారు. "తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందనీ, మరోసారి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేస్తారని" ఆయన పేర్కొన్నారు.
Andhra Pradesh Oct 21, 2023, 12:58 PM IST
జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ పై ఏపీ సీఎం వైఎస్ జగన్ తీవ్ర విమర్శలు చేశారు. పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లపై జగన్ సెటైర్లు వేశారు. మహిళలంటే పవన్ కళ్యాణ్ కు గౌరవం లేదని జగన్ మండిపడ్డారు.
Andhra Pradesh Oct 12, 2023, 1:00 PM IST
కాకినాడ జిల్లా సామర్లకోటలో వైఎస్ఆర్ జగనన్న కాలనీల్లో లబ్దిదారులకు ఇళ్లను ఏపీ సీఎం జగన్ ఇవాళ అందించారు.
Andhra Pradesh Oct 12, 2023, 12:01 PM IST
Kakinada: కోనసీమలో నవజాత శిశువును విక్రయిస్తున్న ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. సంతానం లేని దంపతుల నుంచి శిశువును స్వాధీనం చేసుకున్న పోలీసులు తల్లికి అప్పగించారు. కాకినాడ జిల్లాలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
Andhra Pradesh Oct 11, 2023, 4:59 PM IST
Kakinada: తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్ట్పై ఆ పార్టీ క్యాడర్ లో ఆగ్రహం పెరుగుతోంది. ఈ క్రమంలోనే చంద్రబాబు నాయుడు అరెస్ట్ ను నిరసిస్తూ రాష్ట్రంలోనే కాకుండా దేశ రాజధాని ఢిల్లీలోనూ టీడీపీ నిరసనలు చేస్తోంది. చంద్రబాబు తనయుడు నారా లోకేశ్ ఉదయం 10 గంటలకు ప్రారంభించిన నిరాహార దీక్ష సాయంత్రం 5 గంటల వరకు కొనసాగించాలని నిర్ణయించుకున్నారు.
Andhra Pradesh Oct 2, 2023, 7:04 PM IST
Kakinada: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో మెరుగైన పాలన అందిస్తున్నదని రాష్ట్ర హోంమంత్రి తానేటి వనిత అన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీసీ 175 సీట్లు గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తమ పాలన పట్ల ప్రజలు అనుకూలంగా ఉన్నాని తెలిపారు.
Andhra Pradesh Sep 24, 2023, 11:56 AM IST
బహిర్భూమి కోసం చెరువు వద్దకు వెళ్లిన దళిత సామాజిక వర్గానికి చెందిన యువకుడు నీటిలో మునిగి మరణించాడు. ఈ ఘటన కాకినాడ జిల్లాలోని గొల్లప్రోలు మండలంలో చోటు చేసుకుంది.
Andhra Pradesh Aug 28, 2023, 6:51 AM IST
Kakinada Smart City: ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడ సిటీ ఇండియన్ స్మార్ట్ సిటీ అవార్డు-2022ను గెలుచుకుంది. కాకినాడ స్మార్ట్ సిటీ శానిటేషన్ విభాగంలో ప్రతిష్టాత్మక ఇండియన్ స్మార్ట్ సిటీ అవార్డు 2022ను గెలుచుకుంది. దీంతో పారిశద్ధ్య కార్మికులు, సంబంధిత అధికారులపై ప్రశంసలు కురుస్తున్నాయి.
Andhra Pradesh Aug 26, 2023, 3:58 AM IST
కాకినాడ జిల్లాలోని తుని మండలం వెలమకొత్తూరులో నాటు తుపాకీ తూటా తగిలి నాలుగేళ్ల బాలిక మృతి చెందింది.ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Andhra Pradesh Aug 15, 2023, 12:19 PM IST