లఖింపూర్ ఖేరీ హింస కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న అశిష్ మిశ్రా బెయిల్ పై జైలు నుంచి బయటకు వచ్చారు. గత బుధవారం ఆయనకు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ ను మంజూరు చేసింది. అయితే ఆయన యూపీ, ఢిల్లీలో ఉండకూడదని కండీషన్ పెట్టింది.
NATIONAL Jan 28, 2023, 2:43 PM IST
New Delhi: ఉత్తరప్రదేశ్ లో కేంద్ర మంత్రి కారును రైతుల పైకి పోనిచ్చి 8 మంది ప్రాణాలు పోవడానికి కారణమైన లఖింపూర్ ఖేరీ కేసులో నిందితుడైన ఆశిష్ మిశ్రాకు సుప్రీం కోర్టు బెయిల్ లభించింది. ఆశిష్ మిశ్రాకు కోర్టు ఎనిమిది వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.
NATIONAL Jan 25, 2023, 1:54 PM IST
లఖింపూర్ ఖేరీ హింసాకాండ ఘటనలో నిందితుడిగా ఉన్న కేంద్ర మంత్రి అజయ్ కుమార్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా బెయిల్ పిటిషన్ను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సుప్రీం కోర్టులో వ్యతిరేకించింది.
NATIONAL Jan 19, 2023, 12:32 PM IST
తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ లఖింపూర్ ఖేరీ ఘటనలో ప్రధాన నిందితుడిగా ఉన్న అశిష్ మిశ్రా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై వాదనలు విన్న ధర్మాసనం బెయిల్ మంజూరుపై యూపీ ప్రభుత్వం తన స్పందనను తెలియజేయాలని రెండు వారాల వరకు సమయం ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది.
NATIONAL Oct 17, 2022, 4:40 PM IST
లఖింపూర్ ఖేరీ కేసు: అక్టోబరు 3, 2021న లఖింపూర్ ఖేరీలో నలుగురు రైతులతో సహా ఎనిమిది మంది మరణించిన సంఘటనకు సంబంధించి కేంద్ర మంత్రి ఆజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా హత్య నేరం కేసును ఎదుర్కొంటున్నారు.
NATIONAL Sep 6, 2022, 4:46 PM IST
దేశ వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన లఖింపూర్ ఖేరి హింస ఘటన కేసులో అలహాబాద్ హైకోర్టు మరో సారి అశిష్ మిశ్రా బెయిల్ పిటిషన్ ను తిరస్కరించింది. ఈ ఘటనలో నలుగురు రైతులు చనిపోయారని పేర్కొంది.
NATIONAL Jul 26, 2022, 3:10 PM IST
Lakhimpur Kheri violence: లఖింపూర్ ఖేరీ హింసాకాండలో ప్రధాన సాక్షి అయిన దిల్బాగ్ సింగ్పై మంగళవారం రాత్రి దాడి జరిగింది. దిల్బాగ్ సింగ్ కారుపై బైక్పై వెళ్తున్న ఇద్దరు దుండగులు పలు రౌండ్లు కాల్పులు జరిపి పారిపోయారు. ఈ ఘటనలో దిల్బాగ్ సింగ్ తృటిలో తప్పించుకున్నాడు.
NATIONAL Jun 1, 2022, 12:43 PM IST
ఉత్తరప్రదేశ్లోని లఖింపూరి కేరీ హింస ఘటనలో ప్రధాన నిందితుడిగా ఉన్న కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కొడుకు అశిష్ మిశ్రా లొంగిపోయాడు. సుప్రీం కోర్టు ఆదేశాల నేపథ్యంలో ఆదివారం జ్యూడిషల్ మేజిస్ట్రేట్ కోర్టు ఎదుట అశిష్ మిశ్రా లొంగిపోయాడు.
NATIONAL Apr 24, 2022, 4:35 PM IST
Lakhimpur Kheri: సుప్రీంకోర్టు న్యాయ వ్యవస్థపై ఆశను పునరుద్ధరించిందని సంయుక్త కిసాన్ మోర్చ (ఎస్కేఎం) పేర్కొంది. రైతుల మరణాలకు కారణమంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర మంత్రి తనయుడు ఆశిష్ మిశ్రా బెయిల్ రద్దు చేస్తూ.. సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేయడంపై హర్షంవ్యక్తం చేస్తూ.. ఎస్కేఎం పై వ్యాఖ్యలు చేసింది. అలహాబాద్ హైకోర్టు ఫిబ్రవరి 10న నిందితులకు బెయిల్ మంజూరు చేసింది.
NATIONAL Apr 19, 2022, 10:13 AM IST
ఇప్పటివరకు ఉన్న లేటెస్ట్ వార్తల సమాహారంతో ఏషియా నెట్ న్యూస్ సిద్ధంగా ఉంది.
NATIONAL Apr 18, 2022, 4:09 PM IST
ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ ఖేరి ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కొడుకు అశిష్ మిశ్రా బెయిల్ రద్దైంది.
NATIONAL Apr 18, 2022, 10:55 AM IST
లఖింపూర్ ఖేరి కేసులో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా తనయుడు అశిశ్ మిశ్రాకు అలహాబాద్ హైకోర్టు బెయిల్ మంజూరు చేస్తూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు విచారించింది. ఈ విచారణలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కీలక వ్యాఖ్యలు చేసింది. అది ఘోరమైన నేరమేనని, దాన్ని ఖండించడానికి పదాలూ సరిపోవని పేర్కొంది. అయితే, బెయిల్ పొందిన అశిశ్ మిశ్రా దేశం వదిలి పారిపోయే ముప్పేమీ లేదని వివరించింది.
NATIONAL Apr 4, 2022, 1:06 PM IST
లఖింపూర్ ఖేరీ హింసాకాండ ఘటన కేసులో అశిష్ మిశ్రాకు బెయిల్ ను రద్దు చేయాలని సుప్రీం కోర్టు కమిటీ తెలిపింది. దీంతో ఈ విషయంలో స్పష్టమైన వైఖరి తెలియజేయాలని సుప్రీంకోర్టు యూపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ లఖింపూర్ ఖేరీ ఘటన గతేడాది దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
NATIONAL Mar 30, 2022, 1:29 PM IST
ఉత్తరప్రదేశ్లోని లఖీంపూర్ ఖేరిని పోలిన ఘటనే ఒడిషాలోనూ చోటు చేసుకుంది. బీజేడీ ఎమ్మెల్యే ప్రశాంత్ జగదేవ్ తన ఇంటి వద్దకు చేరున్న వారిపైకి కారును నడిపారు. ఈ ఘటనలో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు.
NATIONAL Mar 12, 2022, 6:01 PM IST
యూపీలోని లఖింపూర్ ఖేరిలో రైతులపై నుంచి వాహనాలను పోనిచ్చి మారణకాండకు పాల్పడిన కేసులో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా తనయుడు అశిశ్ మిశ్రా ప్రధాన నిందితుడిగా ఉన్నారు. ఆయనకు అలహాబాద్ హైకోర్టు ఇటవలే బెయిల్ మంజూరు చేసింది. ఈ బెయిల్ మంజూరును సవాల్ చేస్తూ రైతులు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు.
NATIONAL Feb 21, 2022, 3:12 PM IST