కృష్ణాజిల్లా కొత్తూరు తాడేపల్లిలో భూసేకరణ కోసం నిర్వహించిన సమావేశం ఉద్రిక్తంగా మారింది.
Andhra Pradesh Feb 17, 2020, 4:23 PM IST
అబ్దుల్లాపూర్ మెట్టు తాహిసిల్దార్ విజయా రెడ్డి ఘటనలో గాయపడిన ఆమె అటెండర్ చంద్రయ్య మరణించారు. దుండగుడు పెట్రోల్ పోసి నిప్పు పెట్టడంతో విజయా రెడ్డి మరణించిన విషయం తెలిసిందే. ఆమెను కాపాడే ప్రయత్నంలో చంద్రయ్య గాయపడి ఆస్పత్రిలో చేరాడు.
Telangana Dec 2, 2019, 7:43 AM IST
విశాఖపట్నం: తన భూసమస్య పరిష్కారం కోసం ఓ గిరిజన రైతు ప్రాణత్యాగానికి తెగపడ్డాడు. కాళ్లకు చెప్పులరిగేలా మండల తహశీల్దార్ కార్యాలయం చుట్టూ తిరిగినా తన భూ సమస్య తీరకపోవడంతో అదే కార్యాలయంలో ఆత్మహత్యా ప్రయత్నం చేశాడు. కేవలం తనపైనే కాకుండా కూతురిపై కూడా కిరోసిన్ పోసి బలవన్మరణానికి ప్రయత్నించారు. అయితే అక్కడే వున్నవారు అతడి ప్రయత్నాన్ని అడ్డుకోవడంతో పెను ప్రమాదం తప్పింది.
Andhra Pradesh Nov 29, 2019, 8:22 PM IST
తన సమస్యను పరిష్కరించాలంటూ సంవత్సరకాలంగా ఎమ్మార్వో కార్యాలయం చుట్టూ ప్రదక్షణలు చేస్తున్నామంటూ నందిగామ మండలం మునగలచర్ల గ్రామానికి చెందిన భాస్కర రావు అనే రైతు కార్యాలయ సిబ్బంది ఎదుట ఆవేదన వ్యక్తం చేశాడు.
Andhra Pradesh Nov 29, 2019, 4:13 PM IST
నందిగామ యం.ఆర్.ఓ కార్యాలయం ముందు నాగలితో దుర్గాప్రసాద్ అనే రైతు వినూత్న నిరసన చేపట్టాడు.
Andhra Pradesh Nov 28, 2019, 12:14 PM IST
గుంటూరు జిల్లా, మంగళగిరి ఎమ్మార్వో ఆఫీస్ ముందు రైతుల కలకలం. చినకాకాని గ్రామానికి చెందిన శివకోటి అనే వ్యక్తి ఎంతో కాలంగా తిరుగుతున్నా పట్టాదారు పుస్తకం మంజూరు కాలేదని, కావాలని జాప్యం చేస్తున్నారంటూ ఎమ్మార్వో ఆఫీసులోనే పెట్రోల్ పోసుకోనే ప్రయత్నం చేశాడు. గమనించిన అధికారులు వెంటనే అడ్డుకున్నారు.
Guntur Nov 25, 2019, 5:59 PM IST
ఉమ్మడి కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం తహసీల్దార్ కార్యాలయంలో లంబడిపల్లికి చెందిన రైతు జీల కనకయ్య భూసమస్యను పరిష్కరించడం లేదని తహసీల్దార్ కార్యాలయంలో పెట్రోల్ పోశారు. రైతును పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు.
Karimanagar Nov 19, 2019, 1:07 PM IST
అబ్దుల్లాపూర్ మెట్ తహశీల్దార్ విజయా రెడ్డి హత్య అనంతరం రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ సిబ్బంది అప్రమత్తమయ్యారు. పోలీసుల నుండి రక్షణ పొందడమే కాకుండా వ్యక్తిగతంగా కూడా వివిధ జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
Karimanagar Nov 15, 2019, 5:10 PM IST
కర్నూల్ జిల్లా ఆళ్ళగడ్డలో ఓ మహిళా రైతు ఎమ్మార్వో కార్యాలయానికి పెట్రోల్ బాటిల్ ను వెంటబెట్టుకుని రావడం కలకలం సృష్టించింది.
Districts Nov 13, 2019, 7:47 PM IST
ప్రతి సోమవారం జోగుళాంబ గద్వాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించే ప్రజావాణిలో భూసమస్య పరిష్కారం కోసం గట్టు మండలం మాచర్ల గ్రామానికి చెందిన రాముడు తమ గోడు వినిపించేందుకువచ్చాడు.
Telangana Nov 12, 2019, 9:46 AM IST
విజయారెడ్డి హత్య తనకు కూడా బాధ కలిగించిందని ఆమె చెప్పారు. తన భర్త సురేష్ కి వచ్చిన చావు మరే రైతుకి రావద్దని ఆమె కోరుకుంది. ఇప్పటికే అప్పు చేసి మరీ తన భర్త రూ.9లక్షలు కట్టాడని ఆమె తెలిపింది. భూముల వ్యవహారంలోనే ఆ డబ్బు తన భర్త ఎవరికో ఇచ్చాడని ఆమె చెప్పింది.
Telangana Nov 8, 2019, 2:40 PM IST
కొమరంభీమ్ జిల్లా బెజ్జుర్ మండల కేంద్రము లోని MRO కార్యాలయంలో రైతులు పురుగుల మందు తాగారు. ఆస్పత్రికి తరలించే ప్రయత్నాలు చేస్తున్నారు.
Telangana Nov 7, 2019, 12:47 PM IST
కర్నూలు జిల్లా, అవుకు తాసిల్దార్ కార్యాలయంలో గత నెలలో జరిగిన దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వేములపాడు గ్రామానికి చెందిన ముక్కెర్ల సుబ్బలక్ష్మమ్మ తన వెంట తెచ్చుకున్న పెట్రోల్ ను ఒంటిపై పోసుకోవడంతో పాటు తాసిల్దార్ సంజీవయ్య పై పోసి నిప్పంటించుకునే ప్రయత్నం చేయగా అప్రమత్తమై సిబ్బంది అడ్డుకోవడంతో పెను ప్రమాదం తప్పింది.
Districts Nov 7, 2019, 12:10 PM IST
సోమవారం అబ్దుల్లాపూర్ మెట్ లో... విజయారెడ్డిని సురేష్ అనే వ్యక్తి అతి కిరాతకంగా హత్య చేసిన సంగతి తెలిసిందే. అబ్దుల్లాపూర్మెట్ తహసీల్దార్ విజయా రెడ్డిని ఆమె కార్యాలయంలో, ఆమె చాంబర్లో తలుపులు వేసి, పెట్రోలు పోసి కాల్చి చంపేశాడు.
Telangana Nov 7, 2019, 10:17 AM IST
భూ వివాదంలో అబ్దుల్లాపూర్మెట్టు ఎమ్మార్వో విజయా రెడ్డిని ఇంటి వద్దే హత్య చేసేందుకు సురేష్ ప్లాన్ చేసినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఇంటి వద్ద సాధ్యం కాకపోవడంతో కార్యాలయంలో ఆమెపై పెట్రోల్ పోసి హత్యకు పాల్పడినట్టుగా బావిస్తున్నారు.
Telangana Nov 7, 2019, 8:26 AM IST