Asianet News TeluguAsianet News Telugu

video news : పట్టాదారు పాసుపుస్తకం ఇవ్వకపోతే...పెట్రోల్ పోసుకుంటా...

గుంటూరు జిల్లా, మంగళగిరి ఎమ్మార్వో ఆఫీస్ ముందు రైతుల కలకలం. చినకాకాని గ్రామానికి చెందిన శివకోటి అనే వ్యక్తి ఎంతో కాలంగా తిరుగుతున్నా పట్టాదారు పుస్తకం మంజూరు కాలేదని, కావాలని జాప్యం చేస్తున్నారంటూ ఎమ్మార్వో ఆఫీసులోనే పెట్రోల్ పోసుకోనే ప్రయత్నం చేశాడు. గమనించిన అధికారులు వెంటనే అడ్డుకున్నారు.

First Published Nov 25, 2019, 5:59 PM IST | Last Updated Nov 25, 2019, 6:00 PM IST

గుంటూరు జిల్లా, మంగళగిరి ఎమ్మార్వో ఆఫీస్ ముందు రైతుల కలకలం. చినకాకాని గ్రామానికి చెందిన శివకోటి అనే వ్యక్తి ఎంతో కాలంగా తిరుగుతున్నా పట్టాదారు పుస్తకం మంజూరు కాలేదని, కావాలని జాప్యం చేస్తున్నారంటూ ఎమ్మార్వో ఆఫీసులోనే పెట్రోల్ పోసుకోనే ప్రయత్నం చేశాడు. గమనించిన అధికారులు వెంటనే అడ్డుకున్నారు.