దిశ నిందితుల ఎన్కౌంటర్ ఉద్దేశ్యపూర్వకంగా చేసింది కాదు.... నిందితులు పారిపోతుంటే చేసిన ఎన్కౌంటర్ అని పోలీసులు నిరూపించుకోవాల్సిన అవసరం నెలకొంది
Telangana Dec 10, 2019, 8:13 AM IST
దిశ విషయంలో అనుకోకుండా జరిగిన సంఘటనలో తెలంగాణ పోలీసులు చేసిన పనికి వారికి హ్యాట్సాఫ్ చెప్తున్నానని ఏపీ అసెంబ్లీలో వైయస్ జగన్ ప్రకటించారు. అంతే కాదు పోలీసులపై కేసులు పెడుతున్న మానవహక్కుల సంఘాలను కూడా తీవ్రంగా విమర్శించారు.
Andhra Pradesh Dec 9, 2019, 8:51 PM IST
ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తెలంగాణ కాంగ్రెస్ మహిళా నేత విజయశాంతి అభినందించారు
Telangana Dec 9, 2019, 8:22 PM IST
సోషల్ మీడియాలో హీరోయిన్ దిశా పటాని జోరు మాములుగా లేదు. క్రమంగా దిశా పటానికి హీరోయిన్ గా కంటే సోషల్ మీడియాలోనే ఎక్కువ గుర్తింపు లభిస్తోంది. అందుకు కారణం దిశా బోల్డ్ ఫోజులతో ఇన్స్టాగ్రామ్ లో హాట్ టాపిక్ గా మారుతోంది.
News Dec 9, 2019, 7:25 PM IST
దిశ నిందితుల మృతదేహాలను హైద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు గాంధీ ఆసుపత్రికి దిశ నిందితుల మృతదేహాలను తరలించనున్నారు.
Telangana Dec 9, 2019, 6:22 PM IST
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశపై గ్యాంగ్రేప్, హత్య ఘటనలో పోలీసులు ఓ వీడియోను స్వాధీనం చేసుకొన్నారు.
Telangana Dec 9, 2019, 5:20 PM IST
ఈ వారాంతం నాటికి 10 ఉరి తాళ్లు తయారు చేసి సిద్ధంగా ఉంచాల్సిందిగా బక్సార్ జైలు అధికారులకు ఆదేశాలు అందాయి.
Telangana Dec 9, 2019, 5:19 PM IST
హైదరాబాద్కు చెందిన ఓ స్వచ్చంద సంస్థ సజ్జనార్పై ఉప్పల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Telangana Dec 9, 2019, 3:48 PM IST
దిశ నిందితుల ఎన్కౌంటర్ కేసుపై విచారణను తెలంగాణ హైకోర్టు గురువారానికి వాయిదా వేసింది. అప్పటి వరకు నిందితుల మృతదేహాలను గాంధీ ఆసుపత్రికి తరలించాలని ఆదేశించింది.
Telangana Dec 9, 2019, 3:13 PM IST
ఇటీవల దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్యాచారం, నిందితుల ఎన్కౌంటర్ పై ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ స్పందించారు. ఈ క్రమంలో తెలంగాణ సీఎం కేసీఆర్ ను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Andhra Pradesh Dec 9, 2019, 3:00 PM IST
నిందితులను పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు అన్న విషయం తెలియగానే... ఆమె సోషల్ మీడియా వేదికగా స్పందించింది. ‘గ్రేట్ వర్క్.. హైదరాబాద్ పోలీస్.. మీకిదే నా శాల్యూట్’ అని సైనా పేర్కొంది. అయితే ఈ ట్వీట్ కి చాలా మంది మద్దతు పలకగా..ఓ నెటిజన్ మాత్రం విమర్శించాడు.
Badminton Dec 9, 2019, 2:01 PM IST
ఆర్టీసీ సమ్మె, దిశ కేసు నిందితుల ఎన్ కౌంటర్ అనే రెండు సంఘటనల్లో కేసీఆర్ ప్రభుత్వం లేదా తెలంగాణ ప్రభుత్వం దేశానికి ప్రమాదకరమైన అస్త్రాలను అందిస్తోంది. ఇది భవిష్యత్తులో ఊహించని ప్రమాదాలకు దారి తీయవచ్చు.
Opinion Dec 9, 2019, 1:02 PM IST
బాలిక పై దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అది కూడా బాలిక కన్న తల్లి ముందే జరగడం గమనార్హం. బాలిక తల్లి బదిర( మూగ, చెవుడు) కావడంతో... కూతురిని కాపాడుకోలేకపోయింది. కాగా... బాలిక తనపై జరిగిన దారుణాన్ని తట్టుకోలేక పురుగుల మందు ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది.
NATIONAL Dec 9, 2019, 12:16 PM IST
పెళ్లయినప్పటి నుంచే విమలను లక్ష్మీరాజం వేధించేవాడు. అతడి తీరు మారకపోవడంతో గత మే నెలలో భర్తపై ఆమె పోలీసులకు ఫిర్యాదుచేసింది. కోర్టులో రాజీపడటంతో సిద్దిపేటలో కాపురం పెట్టారు.
Telangana Dec 9, 2019, 7:57 AM IST
తన భర్తను చిత్రహింసలు పెట్టి చంపిన పోలీసులను తాను వదలనని చటాన్పల్లి ఎన్ కౌంటర్ లో మృతి చెందిన చెన్నకేశవులు భార్య రేణుక స్పష్టం చేశారు. ఎన్నేళ్లైనా తన భర్త తిరిగి వస్తాడనుకొన్నా కానీ, చివరకు అతను లేకుండా చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.
Telangana Dec 9, 2019, 7:57 AM IST