''దిశ యాక్ట్'' మహిళా సంరక్షణ కోసం జగన్ ప్రభుత్వం ఇటీవల తీసుకువచ్చిన కఠిన చట్టం. బాధితులకు సత్వర న్యాయం చేసి నిందితులకు కఠినంగా శిక్షించే ఈ చట్టానికి దేశవ్యాప్తంగా ప్రశంసలు కురుస్తున్నాయి.
Districts Dec 16, 2019, 5:06 PM IST
దేశ ప్రజలు దిశ ఘటన మరచిపోకముందే అదే తరహా ఘటన ఒడిషాలో జరిగింది.
NATIONAL Dec 15, 2019, 6:00 PM IST
దిశ నిందితుల మృతదేహాలను సుప్రీంకోర్టు తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు గాంధీ ఆసుపత్రిలోనే భద్రపర్చాలని తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఎన్కౌంటర్లో మృతి చెందిన తమ వారిని కడసారి చూసుకొనేందుకు అవకాశం కల్పించాలని మృతుల కుటుంబసభ్యులు కోరుతున్నారు.
Weekend Special Dec 15, 2019, 4:39 PM IST
కొమురం భీం జిల్లాలో వివాహిత సమతపై అత్యాచారం, హత్య కేసులో విచారణకు గాను ప్రభుత్వం ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేసింది. మరోవైపు ఇద్దరు బిడ్డలున్న వ్యక్తి ప్రేమ పేరుతో తనను మోసం చేయడాన్ని జీర్ణించుకోలేక ఓ డిగ్రీ విద్యార్ధిని ఆత్మహత్యకు పాల్పడింది. ఇలాంటి నేరవార్తలు మీకోసం.
Weekend Special Dec 15, 2019, 4:31 PM IST
ఎన్ కౌంటర్ అనంతరం కాస్త మౌనంగా ఉన్న సీపీ సజ్జనార్ ఆధ్యాత్మిక యాత్రకు శ్రీకారం చుట్టారని తెలుస్తోంది. అందులో భాగంగానే కుటుంబ సమేతంగా అనంతపురం జిల్లాలోని లేపాక్షి ఆలయాన్ని సందర్శించి స్వామివారిని దర్శించుకున్నారు.
Andhra Pradesh Dec 14, 2019, 9:44 PM IST
మహిళలు, చిన్నారుల రక్షణ కోసం ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తీసుకువచ్చిన దిశ యాక్ట్ పై స్పందిస్తూ టిడిపి నాయకురాలు పంచుమర్తి అనురాధ ముఖ్యమంత్రి జగన్ కు ఓ బహిారంగ లేఖ రాశారు. ఇందులో జగన్ కు ఆమె పలు ప్రశ్నలు సందించారు.
Guntur Dec 14, 2019, 9:02 PM IST
లోకకళ్యాణం కోసం ఉపయోగపడాల్సిన సెల్ఫోన్లు, టీవీలు, టెక్నాలజీ మానవ జీవితాన్ని విధ్వంసం చేస్తున్నాయంటూ ఆయన వ్యాఖ్యానించారు. తల్లిదండ్రులకు పిల్లల భవిష్యత్తుపై భయమేస్తోందంటూ ఆందోళన వ్యక్తం చేశారు. బయటకు వెళ్తే క్షేమంగా వస్తారన్న నమ్మకం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
Telangana Dec 14, 2019, 8:53 PM IST
అయేషా కేసులో మొత్తం ఆధారాలను నిర్వీర్యం చేశారని ఇక్బాల్ ఆరోపించారు. తాను ఒక టీచర్గా చెప్తున్నానని, ఏ చట్టం తీసుకువచ్చినా ఆడ పిల్లలకు న్యాయం జరగదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. సీబీఐ వాళ్ళు కేసును టేకప్ చేసి సంవత్సరం అవుతుందని, ఇంకా ఎంత కాలం ఉంటుందోనని సందేహం వ్యక్తం చేశారు.
Andhra Pradesh Dec 14, 2019, 5:35 PM IST
సాధారణంగా శవం ఒక రోజుకే కుళ్లిపోతుంది, అలాంటిది శవాన్ని సుప్రీమ్ కోర్ట్ తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు భద్రపరచాలి హై కోర్ట్ ఆదేశించింది. ఈ నేపథ్యంలో సగటు మానవుడికి వచ్చే ప్రశ్న. శవాన్ని ఇన్ని రోజులపాటు ఎలా ఉంచబోతున్నారు?
Telangana Dec 14, 2019, 4:33 PM IST
వైఎస్ జగన్ ప్రభుత్వం తెచ్చిన చట్టాన్ని అవసరమైతే కేరళలో కూడా చేస్తామని మంత్రి కెకె శైలజ చెప్పారు. ఆంధ్రప్రదేశ్ తెచ్చిన చట్టాన్ని తాము అధ్యయనం చేస్తున్నట్లు ఆమె తెలిపారు.
NATIONAL Dec 14, 2019, 2:36 PM IST
చనిపోయిన నలుగురు నిందితుల కుటుంబ పరిస్థితులు కూడా అంతంత మాత్రంగానే ఉండటం గమనార్హం. తమ కుటుంబాలకు వారే ఆధారమని... ఇప్పుడు వాళ్లు పోయాక తమ పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తున్నారు
Telangana Dec 14, 2019, 2:14 PM IST
దిశ కేసు నిం్దితులను పోలీసులు కాల్చి చంపడాన్ని కాకినాడ శ్రీపీఠం పరిపూర్ణానంద సరస్వతి సమర్థించారు. పోలీసులను నిందించడం సరి కాదని, నిందితులను చంపేయాలనేది ప్రజల కోరిక అని ఆయన అన్నారు.
Telangana Dec 14, 2019, 1:36 PM IST
ఈ దిశ యాక్ట్ పై ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు తాజాగా స్పందించారు. దిశ యాక్ట్ తీసుకు వచ్చినందుకు ఏపీ ప్రభుత్వాన్ని వెంకయ్య నాయుడు అభినందించారు. దిశ యాక్ట్ వల్ల సత్వర న్యాయం జరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
Andhra Pradesh Dec 14, 2019, 11:55 AM IST
దిశ హత్యకేసు నిందితుల ఎన్ కౌంటర్ పై శుక్రవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా నిందితుల మృతదేహాలు చెడిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సుప్రీంకోర్టు తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు విచారణను వాయిదా వేస్తున్నట్లు హైకోర్టు ప్రకటించింది.
Telangana Dec 14, 2019, 9:48 AM IST
ఇంటికి సమీపంలోని ప్రభుత్వ పాఠశాలలో బాలిక యూకేజీ చదువుతోంది. వారి ఇంటి కింద పోర్షన్లో లక్ష్మారెడ్డి (19) ఇంటర్ చదువుతున్నాడు. గురువారం మధ్యాహ్నం భోజనం చేసి రెండు గంటల సమయంలో తల్లి డ్యూటీకి వెళ్లింది. అమ్మమ్మ గంట తర్వాత రైతు బజారుకు వెళ్లింది.
Andhra Pradesh Dec 14, 2019, 7:40 AM IST