రామ్ గోపాల్ వర్మ అంటే ఎప్పుడు ఏదో ఒక కాంట్రవర్సీతో తనకు తాను పబ్లిసిటి క్రియేట్ చేసుకుంటాడు అనేది అందరికి తెలిసిన విషయం. ఆర్జీవీ ఏం చేసినా ఆయనను అభిమానించే వాళ్ళు ఉంటారు. తిట్టేవాళ్ళు కూడా ఉంటారు. అయితే గతంలో ఎప్పుడు లేని విధంగా ఈ సీనియర్ దర్శకుడు దిశా ఘటనలో ఒక విషయంపై బాగా ఎమోషనల్ అయ్యాడు.
News Feb 3, 2020, 3:10 PM IST
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ నిందితుల ఎన్కౌంటర్పై సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన జ్యూడీషీయల్ కమిటీ సోమవారం నాడు హైద్రాబాద్కు చేరుకొంది. హైకోర్టు వేదికగా ఈ కమిటీ విచారణ ప్రారంభించనుంది.
Telangana Feb 3, 2020, 2:04 PM IST
గత ఏడాది నవంబర్ లో హైదరాబాద్ లో జరిగిన దిశా అత్యాచారం, మర్డర్ సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. రేపిస్టులు దిశాని దారుణంగా సజీవ దహనం చేయడంతో దేశం మొత్తం ప్రజలంతా విచారంతో పాటు ఆగ్రహావేశాలతో రగిలిపోయారు.
News Feb 2, 2020, 1:44 PM IST
రామ్ గోపాల్ వర్మ గత రెండు రోజులుగా నిర్భయ కేసుపై నిరంతర ట్వీట్స్ తో హాట్ టాపిక్ గా నిలుస్తున్నాడు. ఓ బాధిత మహిళకు న్యాయం చేయలేని సిస్టమ్ ఎందుకని ఎప్ప్పుడు లేని విధంగా ప్రశ్నిస్తూ ఉన్నాడు. అయితే ఫైనల్ గా తన తదుపరి సినిమాపై కూడా ఆర్జీవీ క్లారికి ఇచ్చాడు.
News Feb 1, 2020, 2:00 PM IST
దిశా పటాని అనగానే వెంటనే ఆమె చేసిన సినిమాలు గుర్తుకు రావు. ఆమె హాట్ పిక్స్ మైండ్ లో మెదులుతాయి. అంతలా ఆమె హాట్ ఫొటో షూట్ లతో రెచ్చిపోతూంటుంది. సినిమాలపైన కన్నా వాటిపైనే దృష్టి ఎక్కువని విమర్శలు వచ్చినా లెక్క చెయ్యదు. తను అనుకున్నట్లుగా కెరీర్ ని మలుచుకుంటూ ముందుకు వెల్తోంది. తాజాగా ఆమె బీచ్ లో ఓ ఫొటో షూట్ కు హాజరైంది. ఆ ఫొటోలు మీ కోసం...ఆమె కెరీర్ విశేషాలతో పాటుగా..
News Jan 29, 2020, 7:01 PM IST
దిశ గ్యాంగ్ రేప్ కు ముందు తొండుపల్లి టోల్ ప్లాజా వద్ద చోటు చేసుకొన్న ఘటనలపై పోలీసులు శాస్త్రీయమైన ఆధారాలను సేకరించారు.ఈ ఆధారాలను ఫోరెన్సిక్ నివేదిక కూడ ధృవీకరించినట్టుగా తెలుస్తోంది.
Telangana Jan 28, 2020, 7:49 AM IST
లోఫర్ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది దిశా పటాని. లోఫర్ చిత్రంలో దిశా పటాని గ్లామర్ కు మంచి మార్కులే పడ్డాయి. కానీ దిశా పటాని ఊహించని విధంగా టాలీవుడ్ ని వదిలేసి బాలీవుడ్ కు వెళ్ళిపోయింది. ప్రస్తుతం దిశా పటానికి బాలీవుడ్ లో కూడా సరైన అవకాశాలు రావడం లేదు.
News Jan 24, 2020, 8:01 PM IST
లోఫర్ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది దిశా పటాని. లోఫర్ చిత్రంలో దిశా పటాని గ్లామర్ కు మంచి మార్కులే పడ్డాయి. కానీ దిశా పటాని ఊహించని విధంగా టాలీవుడ్ ని వదిలేసి బాలీవుడ్ కు వెళ్ళిపోయింది. ప్రస్తుతం దిశా పటానికి బాలీవుడ్ లో కూడా సరైన అవకాశాలు రావడం లేదు.
News Jan 22, 2020, 8:06 PM IST
తాజాగా సుప్రీమ్ కోర్ట్ దిశా నిందితుల ఎన్కౌంటర్ నిజనిర్ధారణ కమిషన్ విధి విధానాలను స్పష్టం చేసింది. విచారణలో ఎయె అంశాలను పరిగణలోకి తీసుకోవాలనే దానిపై కమిషన్ కు స్పష్టత ఇచ్చింది
Telangana Jan 18, 2020, 11:11 AM IST
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ నుంచి రాబోతున్న చిత్రం అల వైకుంఠపురములో. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, అందాల తార పూజా హెగ్డే జంటగా నటించారు. ఈ సంక్రాంతికి జనవరి 12న అల వైకుంఠపురములో చిత్రం రిలీజ్ కాబోతోంది. దీనితో త్రివిక్రమ్, అల్లు అర్జున్ ప్రచార కార్యక్రమాలతో బిజీగా గడుపుతున్నారు.
News Jan 10, 2020, 2:45 PM IST
సైబరాబాద్ లో ఎంతమంది జీహాదీలు ఉన్నారు అంటూ సజ్జనార్ ని ఉద్దేశించి ట్వీట్ చేశారు. సైబరాబాద్ లో ఎంతమంది జీహాలు ఉన్నారో సమాచారం మీ వద్ద ఉందా..? వాళ్లు ఏ కంపెనీలో జీహాదీలుగా పనిచేస్తున్నారు..? సమాచారం మీరిస్తారా? ఎంపీగా నేను స్పందించాలా అంటూ ఓవైసీ అంటూ ట్వీట్ చేశారు.
Telangana Jan 8, 2020, 11:42 AM IST
లోఫర్ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది దిశా పటాని. లోఫర్ చిత్రంలో దిశా పటాని గ్లామర్ కు మంచి మార్కులే పడ్డాయి. కానీ దిశా పటాని ఊహించని విధంగా టాలీవుడ్ ని వదిలేసి బాలీవుడ్ కు వెళ్ళిపోయింది. ప్రస్తుతం దిశా పటానికి బాలీవుడ్ లో కూడా సరైన అవకాశాలు రావడం లేదు.
News Jan 7, 2020, 9:02 PM IST
పోలీస్ స్టేషన్లలో అందించే సేవలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు గాను హైదరాబాద్ పోలీసులు కొత్త పద్ధతికి శ్రీకారం చుట్టారు.
Hyderabad Jan 6, 2020, 5:07 PM IST
ఈ పోస్టర్ లో ఆదిత్య భుజాలపై కూర్చుని మరీ అతనికి లిప్ లాక్ ఇస్తోంది. ఈ పోస్టర్ రిలీజైన తరువాత సినిమాపై ఆసక్తి పెరిగిపోయింది. పోస్టర్ లోనే ఈ రేంజ్ రొమాన్స్ చూపించారంటే సినిమా ఏ స్థాయిలో ఉంటుందోననే టాక్ వినిపిస్తోంది.
News Jan 6, 2020, 11:06 AM IST
దిశా చట్టం అమలుకు సంబంధించి ఏపి ప్రభుత్వం నియమించిన ప్రత్యేక అధికారిణి కృతికా శుక్లా జిల్లాస్థాయి అధికారులతో వీడియో కాన్పిరెన్స్ నిర్వహించారు.
Guntur Jan 3, 2020, 6:20 PM IST