MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Woman
  • ఒక్కరోజు ముందు ఇవి రాసినా.. పండగ రోజున మెరిసిపోతారు..!

ఒక్కరోజు ముందు ఇవి రాసినా.. పండగ రోజున మెరిసిపోతారు..!

త్వరలో రాఖీ పండగ వచ్చేస్తోంది కదా.. ఆ రోజున మీరు చాలా అందంగా కనిపించాలి అంటే.. మీ కిచెన్ లో లభించే కొన్ని వస్తువులు రాస్తే సరిపోతుందట.  

2 Min read
Author : ramya Sridhar
Published : Aug 17 2024, 03:44 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

పండగ రోజున ఎవరికైనా చాలా స్పెషల్ గా కనపడాలనే ఉంటుంది. దాని కోసం ఆ రోజు కొత్త దుస్తులు ధరిస్తూ ఉంటాం. మ్యాచింగ్ జ్యూవెలరీ ధరించడం దగ్గర నుంచి.. మేకప్ వరకు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ... ఎలాంటి మేకప్ లేకపయినా.. మీరు పండగ రోజున అందంగా కనిపించాలి అంటే... ఒక్కరోజు ముందు కవలం మూడు వస్తువులు రాస్తే చాలట. మరి, ఏం రాయాలో చూద్దాం...
 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
26

త్వరలో రాఖీ పండగ వచ్చేస్తోంది కదా.. ఆ రోజున మీరు చాలా అందంగా కనిపించాలి అంటే.. మీ కిచెన్ లో లభించే కొన్ని వస్తువులు రాస్తే సరిపోతుందట. 
 

36

1.పంచదార..
పంచదార లేని ఇల్లు ఉండదు. పండగ ముందు రోజు మీరు.. పంచదారతో మీ మఖాన్ని స్క్రబ్ చేస్తే చాలట. ఇలా చేయడం వల్ల.. ముఖంపై ఉన్న బ్లాక్ హెడ్స్ మొత్తం పోతాయట. డెడ్ సెల్స్ కూడా పోయి.. ఫేస్ చాలా స్మూత్ గా.. మెరుస్తూ ఉండేలా కనపడుతుంది.
 

46

అయితే.. డైరెక్ట్ గా పంచదార ముఖానికి రుద్దకుండా.. దానికి కాస్త తేనె కూడా కలపాలి.  తేనె, పంచదార రెండూ కలిపిన తర్వాత.. వేళ్లతో తీసుకొని.. ముఖానికి రాస్తూ.. సర్కిల్ మోషన్ లో మసాజ్ చేయాలి. అంతే... మృతకణాలన్నీ తొలగిపోతాయి.
 

56

స్క్రబ్బింగ్ చేసిన తర్వాత.. ఫేస్ ్యాక్ వేయాలి. దాని కోసం మీరు బియ్యం పిండి వాడితే సరిపోతుంది. రెండు స్పూన్ల బియ్యం పిండిలో.. కొద్దిగా రోజ్ వాటర్ వేసి కలపాలి. దీనిని ఓ పేస్టులాగా తయారు చేయాలి. ఇప్పుడు దానిని ముఖానికి రాసి... 20 నిమిషాలపాటు వదిలేయాలి.తర్వాత... ముఖాన్ని మళ్లీ శుభ్రం చేసుకోవాలి.
 

66

ఆ తర్వాత జెల్ మాస్క్ ప్రయత్నించాలి.  దీని కోసం తేనె ఉంటే చాలు.. తేనెను.. ముఖానికి రాసుకోవాలి. అది కూడా పసుపుతో తేనె కలిపి ముఖానికి రాయాలి. ఈ మాస్క్ ని 15 నిమిషాలు అలానే ఉంచి... తర్వాత... శుభ్రం చేసుకోవాలి.

ఈ మూడింటిని... మనం పండగకు ఒక్కరోజు రాయాలి. ఇలా చేయడం వల్ల.. మరుసటి రోజు... మీ ముఖం తాజాగా, మెరుస్తూ కనపడుతుంది. ఎలాంటి మేకప్ లు కూడా అవసరం లేదు. 

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Reshmi Bangles:రేష్మీ గాజుల మెరుపు... ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే
Recommended image2
Lightweight Saree: హాయి ఫీలింగ్ ఇచ్చే లైట్ వెయిట్ చీరలు అదిరిపోయే లుక్
Recommended image3
Gold Plated mangalsutra: గ్రాండ్ లుక్ ఇచ్చే గోల్డ్ ప్లేటెడ్ నల్లపూసలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved