Congress leader Tummala Nageswara Rao: ఖమ్మం ఎన్నికపై కోట్లలో బెట్టింగులు సాగుతున్నాయని, మాజీ మంత్రి, కాంగ్రెస్ నాయకులు తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఈ ఎన్నికల్లో ప్రజలు ఆశీర్వదిస్తే రానున్న ఐదేండ్లలో ఖమ్మం పునర్ నిర్మాణంతో జిల్లా ప్రగతికి కృషి చేస్తానని చెప్పారు.