తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ పై గందరగోళం నెలకొంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్లు అందకపోవడంతో ఇవాళ సాయంత్రం వరకు ఓటుహక్కను వినియోగించుకునే అవకాశం కల్పించింది ఈసి.
గల్ఫ్ కార్మికుల తరఫున కొంతమంది అభ్యర్థులుగా పోటీలో ఉన్నారు. ప్రస్తుత ఎన్నికల్లో గల్ఫ్ జేఏసీ ఆధ్వర్యంలో, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నుంచి ఎన్నికల బరిలో దిగుతున్నారు.
పోలింగ్ స్టేషన్లో చాలెంజ్ చేసి ఓటు హక్కును వినియోగించుకొనే అవకాశాన్ని ఎన్నికల సంఘం కల్పించింది. టెండర్ ఓటును లెక్కించరు. కోర్టు ఆదేశాలిస్తే ఈ ఓటును లెక్కిస్తారు.
కాంగ్రెస్ నాయకుల ఫిర్యాదు మేరకు అధికార బిఆర్ఎస్ కు ఎన్నికల సంఘం నోటీసులు జారీచేసింది. 24 గంటల్లో తమ నోటీసులకు వివరణ ఇవ్వాల్సిందిగా బిఆర్ఎస్ పార్టీని ఈసీ ఆదేశించింది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై వైసిపి నేత, ప్రముఖ సినీనటుడు పోసాని కృష్ణమురళి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. తెలంగాణలో ఓటుహక్కు కలిగిన సీమాంధ్రులంతా బిఆర్ఎస్ పార్టీకి ఓటేయాలని కోరారు.
నేను మాట్లాడడం వల్లే రైతుబంధు ఆగిందనడం సరికాదన్నారు మంత్రి హరీష్ రావు. తానేం తప్పు మాట్లాడలేదన్నారు.
Telangana Assembly Elections 2023: తెలంగాణ ఎన్నికల సమరం తుది దశకు చేరుకుంది. ప్రధాన రాజకీయ పార్టీలు ముమ్మరంగా ప్రచారం సాగిస్తున్నాయి. ఈ నెల 30 పోలింగ్ జరగనుండగా, డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు జరగనుంది.
హరీష్ రావు వల్లే రైతు బంధు ఆగిపోయిందని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. కావాలనే బీఆర్ఎస్ రైతుబంధును ఆపించిందని అన్నారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు, ఈసి అధికారులు చేపట్టిన తనిఖీల్లో భారీగా నగదు పట్టుబడుతోంది. తాజాగా ఖమ్మం, పెద్దపల్లిలో రూ.5 కోట్లకు పైగా నగదు పట్టుబడింది.
రేపటితో ప్రచారగడువు ముగియనుండడంతో బీజేపీ, కాంగ్రెస్ లకు చెందిన జాతీయ నాయకులంతా తెలంగాణలో మోహరించారు. ప్రధాని నరేంద్రమోడీతో సహా పలువులు బడా నేతలు తెలంగాణలో ఉన్నారు.