Telangana Elections 2023: పార్టీ కండువా కప్పుకుని పోలింగ్ కేంద్రంలోకి రావడం, ఓటు వేయడంపై ఎన్నికల సిబ్బంది కూడా అభ్యంతరం చెప్పకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యతో పాటు సదరు పోలింగ్ కేంద్రంలో ఉన్న సిబ్బంది పై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్, బీజేపీలు డిమాండ్ చేస్తున్నాయి.