Narendra Modi: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు వారం కంటే తక్కువ సమయం ఉన్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ సహా పలువురు బీజేపీ అగ్రనాయకులు కాషాయ పార్టీ కోసం ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు.