Hyderabad: రాష్ట్రంలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి వచ్చిన అక్టోబర్ 9 నుంచి ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలు నిర్వహిస్తున్న తనిఖీలలో పెద్ద మొత్తంలో బంగారం, మద్యం, డబ్బు, మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకోగా, అందులోని 6,154 కిలోల గంజాయి, 1,299 కిలోల ఎన్డిపిఎస్ విలువ రూ. 27.58 కోట్లుగా ఉంటుందని అధికారులు తెలిపారు.