Telangana Assembly Elections: గురువారం తెలంగాణలో పోలింగ్ జరగనుండగా, ఓట్ల లెక్కింపు డిసెంబర్ 3న జరగనుంది. అయితే, e-EPIC, ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్లు మార్గదర్శకంగా మాత్రమే ఉపయోగించబడతాయి. వాటిక అదనంగా పోలింగ్ స్టేషన్లో ఏదైనా ప్రభుత్వ గుర్తింపు కార్డును చూపించాల్సి ఉంటుంది.