నాగర్ కర్నూల్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాటకారే కాదు మోసకారి కూడా అని వైఎస్సార్ టిపి అధినేత్రి వైఎస్ షర్మిల ఎద్దేవా చేసారు.
Telangana Sep 1, 2022, 12:35 PM IST
కొడంగల్ : తెలంగాణ ఏర్పడిన తర్వాత దళిత ముుఖ్యమంత్రి నుండి దళిత బంధు వరకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతి మాట మోసపూరితమేనని వైఎస్సార్ టిపి అధినేత్రి వైఎస్ షర్మిల ఆరోపించారు.
Telangana Aug 11, 2022, 3:00 PM IST
మునుగోడు అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక రానున్న నేపథ్యంలో అన్ని ప్రధాన పార్టీలు అప్రమత్తమయ్యాయి. అధికార టీఆర్ఎస్ కూడా మునుగోడు స్థానాన్ని కైవసం చేసుకునేలా ప్రణాళికలు రచిస్తోంది. టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ దీనిపై ప్రత్యేక దృష్టి సారించారు.
Telangana Aug 11, 2022, 10:28 AM IST
దళితుల అభివృద్ధి కోసమే దళిత బంధు పథకాన్ని అమలుచేస్తున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.
Telangana Jun 8, 2022, 4:51 PM IST
తెలంగాణలో ఎస్సీలను సీఎం కేసీఆర్ మోసం చేస్తున్నారని ఆరోపించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. మూడు ఎకరాల భూమి, దళిత బంధు ఇస్తామంటూ ముఖ్యమంత్రి మోసం చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
Telangana Apr 24, 2022, 2:31 PM IST
ఏ ముఖం పెట్టుకొని కాంగ్రెస్, బీజేపీలు రాష్ట్రంలో పాదయాత్రలు చేస్తున్నాయో చెప్పాలని తెలంగాణ రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావు విమర్శించారు. ఆందోల్ నియోజకవర్గంలో దళితబంధు పథకం కింద యూనిట్ల పంపిణీ చేసే కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు.
Telangana Apr 17, 2022, 12:39 PM IST
Dalit Bandhu scheme: త్వరలో ఇతర కులాలకు దళిత బంధు లాంటి పథకాలు తీసుకువస్తామని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ (ఎంఏయూడీ) మంత్రి కేటీ రామారావు (కేటీఆర్) వెల్లడించారు. గత 75 ఏండ్లలో కేసీఆర్ తప్ప ఇలాంటి పథకం గురించి దేశంలో ఏ సీఎం, పీఎం ఆలోచించలేదని ఆయన అన్నారు.
Telangana Apr 15, 2022, 4:54 PM IST
Dalit Bandhu scheme: కరీంనగర్లో దళిత బంధు పథకం కింద 769 వాహనాలను పంపిణీ చేశారు. మంత్రి గంగుల కమలాకర్ లబ్ధిదారులకు వాహనాలు అందించారు. ప్రజా సంక్షేమ కోసం తమ ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నదని తెలిపారు.
Telangana Apr 15, 2022, 3:57 PM IST
కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్. అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని సిరిసిల్లలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని కేంద్రం తుంగలో తొక్కుతోందని కేటీఆర్ మండిపడ్డారు.
Telangana Apr 14, 2022, 4:35 PM IST
దళిత బంధు పథకం రాష్ట్ర వ్యాప్తంగా అమలైతే దాని ఫలితాలు అద్భుతంగా ఉంటాయని మంత్రి కేటీఆర్ చెప్పారు. అప్పుడు దేశం మొత్తం తెలంగాణ వైపు చూడనుందన్నారు.
Telangana Apr 13, 2022, 1:45 PM IST
దళిత బంధు లబ్దిదారుల ఎంపిక విషయంలో ఎక్కడ తప్పుచేయలేదని టీఆర్ఎస్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య (Thatikonda Rajaiah) అన్నారు. తాను వ్యక్తిగత దూషణలు చేయనని చెప్పారు.
Telangana Mar 30, 2022, 3:06 PM IST
త్వరలో మెడికల్ షాపుల్లోనూ దళితులకు రిజర్వేషన్లు కల్పిస్తామన్నారు తెలంగాణ మంత్రి హరీశ్ రావు. దళిత బంధు పథకం గురించి చెబుతూ ఈయన ఈ వ్యాఖ్యలు చేశారు.
Telangana Mar 29, 2022, 2:58 PM IST
టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మరో వివాదంలో చిక్కుకున్నారు. దళిత బంధు లబ్దిదారుల ఎంపికలో ఎమ్మెల్యే రాజయ్య తీరు విమర్శలకు కారణమైంది.
Telangana Mar 29, 2022, 10:47 AM IST
బీజేపీ, టీఆర్ఎస్లపై మండిపడ్డారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ధరలు పెంచి ప్రజల నడ్డి విరుస్తున్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ధరలు పెంచి వారే రోడ్లపై ధర్నాలు చేస్తున్నారంటూ భట్టి విమర్శించారు.
Telangana Mar 27, 2022, 8:01 PM IST
దళిత బంధు ఇప్పిస్తామంటూ వచ్చే దళారులను నమ్మొద్దని ప్రజలకు సూచించారు తెలంగాణ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. అలాంటి వారి తాటతీస్తానని, పోలీస్ కేసులు పెట్టిస్తానని ఆయన హెచ్చరించారు.
Telangana Mar 26, 2022, 4:00 PM IST