హైదరాబాద్ : ప్రముఖ నటుడు నాగబాబు కూతురు, టాలీవుడ్ యాక్టర్ నిహారిక గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొన్నారు.
Telangana Oct 3, 2022, 12:12 PM IST
హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం హరితహారం, టీఆర్ఎస్ ఎంపీ సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్... పేరేదైతేనేం తెలంగాణలో పచ్చదనాన్ని పెంచి పర్యావరణానికి కాపాడేందుకు మొక్కల పెంపకం జోరుగా సాగుతోంది.
Telangana Sep 21, 2022, 5:12 PM IST
రంగారెడ్డి : అధికార టీఆర్ఎస్ పార్టీ ఎంపీ రంజిత్ రెడ్డి పుట్టినరోజున ప్రకృతి ప్రేమను చాటుకున్నారు.
Telangana Sep 18, 2022, 2:44 PM IST
హైదరాబాద్ : వరల్డ్స్ భాక్సింగ్ ఛాంపియన్, కామన్వెల్త్ గేమ్స్ స్వర్ణవిజేత నిఖత్ జరీన్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొన్నారు.
Telangana Aug 23, 2022, 5:20 PM IST
హైదరాబాద్ : ప్రముఖ సినీ సంగీత దర్శకుడు, గాయకుడు శంకర్ మహదేవన్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొన్నారు.
Telangana Aug 22, 2022, 3:50 PM IST
హైదరాబాద్ : తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఇవాళ (సోమవారం) పుట్టినరోజు సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొన్నారు.
Telangana Jul 18, 2022, 1:29 PM IST
తన పుట్టినరోజు సందర్భంగా టీఆర్ఎస్ ఎమ్మెల్సీ, రైతు బంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొన్నారు.
Telangana Jul 11, 2022, 5:19 PM IST
హైదరాబాద్ : పర్యావరణ పరిరక్షనే లక్ష్యంగా టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విజయవంతంగా కొనసాగుతోంది.
Telangana Jun 26, 2022, 1:44 PM IST
వర్షాకాలం ఆరంభం కావడంతో తొలకరి చినుకులకు నల్లమల అడవులు శోభాయమానంగా మారాయి. దీనికి సంబంధించిన ఫోటోలను టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ ట్వీట్ చేశారు.
Telangana Jun 24, 2022, 10:13 PM IST
హైదరాబాద్: టీఆర్ఎస్ ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ పర్యావరణ హితం కోసం చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో కరణ్ అర్జున్ మూవీ టీం పాల్గొంది.
Entertainment Jun 23, 2022, 11:03 PM IST
రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ చాలా కాలంగా పర్యావరణ హితం కోసం గ్రీన్ ఇండియా ఛాలెంజ్ నిర్వహిస్తున్నారు. అందరికీ అవగాహన కల్పించడం కోసం ప్రముఖులను ఇందులో భాగం చేస్తున్నారు. తాజాగా సల్మాన్ ఖాన్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొన్నారు.
Entertainment Jun 22, 2022, 5:20 PM IST
తెలంగాణ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం ముంబైకి కూడా పాకింది. అంతేకాదు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కి గొప్ప గౌరవం కూడా దక్కింది.
Entertainment Apr 20, 2022, 6:27 PM IST
టీఆర్ఎస్ ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం నిరాటంకంగా కొనసాగుతోంది.
Telangana Apr 17, 2022, 4:17 PM IST
అభివృద్ధికి అడ్డొచ్చాయి కదా అని చెట్లను కొట్టేయకుండా మహబూబ్నగర్ జిల్లా అధికార యంత్రాంగం అరుదైన ప్రయోగం చేసింది. 100 ఏళ్లు పైబడిన చెట్లను మరో చోటికి తరలించారు.
Telangana Apr 17, 2022, 3:07 PM IST
ఆర్ ఆర్ ఆర్ మూవీ రైటర్ విజయేంద్రప్రసాద్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొన్నారు. దీనిలో భాగంగా మొక్కలు నాటి నీరు పోశారు.
Entertainment Mar 24, 2022, 4:29 PM IST