ఖమ్మంలోని లకారం చెరువులో ఏర్పాటు చేయదలచుకున్న ఎన్టీఆర్ విగ్రహానికి తెలంగాణ హైకోర్టు స్టే ఇచ్చిన నేపథ్యంలో నిర్వాహకులు కదిలారు. దీనిలో భాగంగానే ఎన్టీఆర్ విగ్రహంలోని పింఛం, పిల్లనగ్రోవిని తొలగించేందుకు అంగీకరించి.. ఈ మేరకు పనులు మొదలు పెట్టారు.
Telangana May 19, 2023, 4:02 PM IST
మే 28న స్వర్గీయ నందమూరి తారక రామారావు శత జయంతి పురస్కరించుకుని ప్రస్తుతం శతజయంతి వేడుకలు జరుగుతున్నాయి.
Entertainment May 2, 2023, 5:57 PM IST
ఖమ్మం జిల్లాలోని చీమలపాడు ఘటనలో ప్రమాదానికి గురైన క్షతగాత్రులను నిమ్స్ ఆసుపత్రిలో మంత్రి కేటీఆర్ ఇవాళ పరామర్శించారు.
Telangana Apr 13, 2023, 11:20 AM IST
ఉమ్మడి ఖమ్మం జిల్లా చీమలపాడులో జరిగిన ప్రమాదంపై కేసీఆర్ ఆరా తీశారు. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఎంపీ నామా నాగేశ్వర్ రావుతో ఆయన మాట్లాడారు.
Telangana Apr 12, 2023, 2:24 PM IST
ఢిల్లీ లిక్కర్ స్కామ్లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేసింది. అయితే కవితకు ఈడీ నోటీసులపై స్పందించిన బీఆర్ఎస్ నేతలు.. కేంద్రంలోని అధికార బీజేపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు.
Telangana Mar 8, 2023, 11:45 AM IST
మాజీ ఎంపీ పొంగులేటీ శ్రీనివాస్ రెడ్డికి కౌంటరిచ్చారు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ . దమ్ముంటే ఆయన బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయాలని మంత్రి సవాల్ విసిరారు. వ్యతిరేకంగా పనిచేసిన వారిని సస్పెండ్ చేస్తామని పువ్వాడ తేల్చిచెప్పారు.
Telangana Feb 7, 2023, 2:35 PM IST
బీఆర్ఎస్ సభ ఫ్లాప్ అయ్యిందంటున్న బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. ఈ సభ ద్వారా ముఖ్యమంత్రి కేసీఆర్, ఇతర జాతీయ నేతలు దేశానికి దిశానిర్దేశం చేశారని పువ్వాడ అన్నారు.
Telangana Jan 19, 2023, 3:49 PM IST
తెలంగాణ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను కూకట్పల్లి నుంచి పోటీ చేస్తానని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని అన్నారు.
Telangana Jan 16, 2023, 1:42 PM IST
రాష్ట్ర మంత్రులు పువ్వాడ అజయ్, ఇంద్రకరణ్ రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు ఎఫ్ఆర్ వో అంత్యక్రియలకు హాజరయ్యారు. మంత్రులు పువ్వాడ అజయ్, ఇంద్రకరణ్ రెడ్డిలు శ్రీనివాసరావు పాడె మోసి నివాళులు అర్పించారు.
Telangana Nov 23, 2022, 2:22 PM IST
పోలవరం ప్రాజెకటుపై తెలంగాణ అనుమానాలను నివృత్తి చేస్తామని ఏపీ ప్రభుత్వం తెలిపింది. ఏపీకి చెందిన నీటి పారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు ఈ విషయాన్ని ప్రకటించారు. పోలవరం ప్రాజెక్టుపై తెలంగాణ ప్రజా ప్రతినిధులు గతంలో విమర్శలు చేసిన విషయం తెలిసిందే.
Andhra Pradesh Sep 18, 2022, 11:23 AM IST
ఆర్టీఐ చట్టం కింద సమాచారం కోరిన ఓ కార్యకర్తకు లభించిన వివరాలు ఇప్పుడు షాకింగ్ కు గురిచేస్తున్నాయి. మంత్రి పువ్వాడ అజయ్ ఇంటి నెంబరుతో 530 ఓట్లు ఉండడం కలకలం రేపుతోంది.
Telangana Sep 15, 2022, 1:30 PM IST
పోలవరం వల్ల ముంపు సమస్య ఉందని కేసీఆర్ కు ఇప్పుడు తెలిసిందా అని టీపీసీసీ మాజీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధుల కామెంట్స్ ను ఆయన తప్పుబట్టారు.
Telangana Jul 19, 2022, 5:06 PM IST
పోలవరం ఎత్తు పెంపు వ్యవహారం ఇప్పుడు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య వాతావరణాన్ని వేడెక్కించింది. దీనిపై ఇరు రాష్ట్రాలకు చెందిన అధికార పార్టీల నేతలు, మంత్రుల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.
Andhra Pradesh Jul 19, 2022, 4:43 PM IST
Polavaram Project: పోలవరం ప్రాజెక్టుతో భద్రాచలానికి ముంపు పొంచి ఉందని తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చేసిన వ్యాఖ్యలకు ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ ఘాటుగా స్పందించారు
Telangana Jul 19, 2022, 3:10 PM IST
పోలవరం ప్రాజెక్టుతో భద్రాచలానికి ఎలాంటి ముప్పు లేదని ఏపీ రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు చెప్పారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించాలని తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చేస్తున్న డిమాండ్ లో అర్ధం లేదన్నారు.
Andhra Pradesh Jul 19, 2022, 1:53 PM IST