హైదరాబాద్ మేయర్గా బాధ్యతలు స్వీకరించిన వెంటనే గద్వాల్ విజయలక్ష్మీ ప్రతీకారం తీర్చుకున్నారు. షేక్పేట్ ఎమ్మార్వోను సీసీఎల్కు బదిలీ చేయించారు మేయర్. కార్పోరేటర్గా వున్నప్పుడు విజయలక్ష్మీపై పీఎస్లో ఫిర్యాదు చేశారు ఎమ్మార్వో
Telangana Feb 13, 2021, 8:29 PM IST
హైకోర్టుకు వెళ్లకుండా టీఆర్ఎస్ కార్పోరేటర్ విజయలక్ష్మి బుధవారం నాడు తన కార్యాలయానికి వచ్చి హల్ చల్ చేశారని ఆయన ఆరోపించారు.
Telangana Jan 20, 2021, 6:51 PM IST
గత ఏడాది తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటికి వెళ్లి ఆయన అనుచరులపై పెద్దారెడ్డి దాడికి దిగాడు. జేసీ ప్రభాకర్ రెడ్డి కూర్చొనే కుర్చీలో పెద్దారెడ్డి కూర్చున్నాడు.
Andhra Pradesh Jan 20, 2021, 5:50 PM IST
ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వాధికారులపై హైకోర్టు గత కొన్ని రోజులుగా కొరడా ఝుళిపిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా కృష్ణా జిల్లాకు చెందిన ఓ ఎమ్మార్వోకి కోర్టు షాకిచ్చింది. సుమోటోగా తీసుకుని మరీ చర్యలకు ఆదేశించింది.
Andhra Pradesh Jan 7, 2021, 5:45 PM IST
హవేళీ ఘణపూర్ మండల కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయంలో ఓ మహిళ పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది.
Telangana Nov 12, 2020, 2:43 PM IST
ధర్మారెడ్డి అంత్యక్రియలకు శ్రీకాంత్ రెడ్డి హాజరయ్యేందుకు గాను ఆయన కుటుంబసభ్యులు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై కోర్టు సానుకూలంగా స్ప.ందించింది. షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేసింది.
Telangana Nov 9, 2020, 3:13 PM IST
ఆదివారం నాడు ఉదయం ఆమె ఓ మీడియాఛానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ కేసులో వీరిద్దరిని ఇరికించారని ఆమె ఆరోపించారు. బెయిల్ పై బయటకు వచ్చిన తర్వాత తన భర్త ధర్మారెడ్డి మానసికంగా చాలా వేదనకు గురయ్యాడన్నారు.
Telangana Nov 8, 2020, 1:39 PM IST
రూ. 1.10 కోట్ల లంచం తీసుకొన్న కేసులో కీసర మాజీ తహసీల్దార్ నాగరాజుతో పాటు ధర్మారెడ్డి కూడ జైలుకు వెళ్లాడు. గత నెల 13వ తేదీన రాత్రి జైలులోనే నాగరాజు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషయమై నాగరాజు కుటుంబసభ్యులు హెచ్ఆర్సీని కూడ ఆశ్రయించారు. నాగరాజు మృతిపై విచారణ జరిపించాలని కోరారు.
Telangana Nov 8, 2020, 1:09 PM IST
సాలూరు నియోజకవర్గంలో పాచిపెంట మండల తహశీల్దార్ వారు భూకబ్జా దారులతో కుమ్మకయి ఈ ప్రభుత్వ భూమిని సర్వే చేసి ఇనామి దారులకు అప్పగించాలని ప్రయత్నం చేస్తున్నారు.
Andhra Pradesh Nov 5, 2020, 10:26 AM IST
కీసర మాజీ ఎమ్మార్వో నాగరాజు అనుమానాస్పద మృతిపై ఆయన కుటుంబసభ్యులు సంచలన ఆరోపణలు చేశారు. నాగరాజుది ఆత్మహత్య కాదని, ఆయనది ముమ్మాటికీ హత్యేనని ఆరోపించారు.
Telangana Oct 16, 2020, 7:35 PM IST
కోటీ పది లక్షల రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన కీసర మాజీ ఎమ్మార్వో నాగరాజు ఆత్మహత్య చేసుకున్నాడు. చంచల్ గుడా జైలులో నాగరాజు ఆత్మహత్య చేసుకున్నాడు.
Telangana Oct 14, 2020, 8:30 AM IST
పట్టాదారు పసుపుస్తకం ఇవ్వడం కోసం 10 వేలు లంచం తీసుకుంటూ పట్టు బడ్డ పెసలబండ వీఆర్వో మల్లికార్జున.
Andhra Pradesh Oct 7, 2020, 12:55 PM IST
దయరా గ్రామంలో 48 ఎకరాల భూమికి నకిలీ పత్రాలతో మ్యూటేషన్ చేశారు. ఈ కేసులో భూమి యజమాని ధర్మారెడ్డి, ఆయన కొడుకు శ్రీకాంత్ రె్డి, ఆపరేటర్ వెంకటేష్, కాంట్రాక్టర్ వెంకటేశ్వర్, జగదీశ్వర్ , భాస్కర్ రావు లను ఏసీబీ అరెస్ట్ చేసింది.
Telangana Oct 1, 2020, 2:51 PM IST
అమరావతి భూకుంభకోణంలో మాజీ తహసిల్దార్ సుధీర్ బాబు సహా పలువురిపై జరుగుతున్న సీఐడీ దర్యాప్తుపై ఏపీ హైకోర్టు స్టే విధించడాన్ని సుప్రీం కోర్టు తప్పుబట్టింది.
Andhra Pradesh Oct 1, 2020, 1:43 PM IST
మాజీ తహసీల్దార్ అన్నే శ్రీధర్పై దాఖలైన క్రిమినల్ కేసు దర్యాప్తుపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు స్టే ఇవ్వడంపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది.
Andhra Pradesh Sep 11, 2020, 4:52 PM IST