Asianet News TeluguAsianet News Telugu

విజయనగరం జిల్లాలో గిరిజన భూమి కబ్జా యత్నం

సాలూరు నియోజకవర్గంలో  పాచిపెంట మండల తహశీల్దార్ వారు భూకబ్జా దా‌రులతో కుమ్మకయి ఈ ప్రభుత్వ భూమిని సర్వే చేసి ఇనామి దారులకు అప్పగించాలని ప్రయత్నం చేస్తున్నారు. 

సాలూరు నియోజకవర్గంలో  పాచిపెంట మండల తహశీల్దార్ వారు భూకబ్జా దా‌రులతో కుమ్మకయి ఈ ప్రభుత్వ భూమిని సర్వే చేసి ఇనామి దారులకు అప్పగించాలని ప్రయత్నం చేస్తున్నారు. త్యాడ జగనాధం తండ్రి రాజ గోపాల్ సింహగిరి పట్నాయక్ అనే భూకబ్జా దారులు ఆక్రమించుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు . మా తాత మూత్తాలు కాలం నుంచి మేము సాగు చేస్తున్నాము అని గిరిజనులు అంటున్నారు .