Asianet News TeluguAsianet News Telugu

కర్నూల్ జిల్లాలో లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకి పట్టుబడ్డ వీఆర్వో

పట్టాదారు పసుపుస్తకం ఇవ్వడం కోసం 10 వేలు లంచం తీసుకుంటూ పట్టు బడ్డ పెసలబండ వీఆర్వో మల్లికార్జున.

పట్టాదారు పసుపుస్తకం ఇవ్వడం కోసం 10 వేలు లంచం తీసుకుంటూ పట్టు బడ్డ పెసలబండ వీఆర్వో మల్లికార్జున.గోవిందరాజులు అనే రైతు నుంచి 40 వేలు లంచం డిమాండ్ చేయడంతో  ఆదోని తహశీల్దార్ కార్యాలయంలో  ఏసీబీ దాడులు చేసారు . 

Video Top Stories