తిరుపతి పార్లమెంటరీ నియోజకవర్గంలో ప్రశాంత వాతావరణంలో పోలింగ్ కొనసాగుతుందని, ఎన్నికలు సజావుగా, స్వేచ్ఛాయుత వాతావరణంలో జరిగేందుకు అన్ని చర్యలను తీసుకున్నామని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు.
Andhra Pradesh Apr 17, 2021, 3:26 PM IST
విశాఖలో నిత్య పెళ్లి కొడుకు అరుణ్ కుమార్పై కేసు నమోదైంది. కేసు దర్యాప్తును పర్యవేక్షించాలని విశాఖ డీసీపీ ఐశ్వర్యను ఆదేశించారు ఏపీ డీజీపీ గౌతం సవాంగ్. ఇంకా ఎవరైనా బాధితులుంటే డీసీపీని సంప్రదించవచ్చని తెలిపారు డీజీపీ. మహిళలపై నేరాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని సవాంగ్ హెచ్చరించారు.
Andhra Pradesh Mar 31, 2021, 8:39 PM IST
ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్పై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యల పట్ల ఏపీ పోలీసు అధికారుల సంఘం స్పందించింది. డీజీపీపై బాబు వ్యాఖ్యలను ఖండిస్తున్నట్టు స్పష్టం చేసింది.
Andhra Pradesh Mar 5, 2021, 6:06 PM IST
టీడీపీ సానుభూతిపరులపై ఓ వర్గం పోలీసులు అక్రమ కేసులు బనాయిస్తున్నారంటూ ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. ఈ మేరకు ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్కు ఆయన శనివారం లేఖ రాశారు.
Andhra Pradesh Feb 27, 2021, 6:57 PM IST
కర్నూలు జిల్లా నంద్యాల వన్టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద ఆదివారం ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆటో డ్రైవర్ సలాం కుటుంబం ఆత్మహత్య నేపథ్యంలో పోలీస్ స్టేషన్ వద్దకు భారీగా ముస్లింలు, ప్రజా సంఘాల నేతలు చేరుకుంటున్నారు. అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్యకు కారణమైన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
Andhra Pradesh Nov 8, 2020, 7:52 PM IST
ఈ నెల 15వ తేదీన దివ్యతేజపై నాగేంద్రబాబు దాడి చేయడంతో ఆమె ఆసుపత్రిలో చనిపోయింది. అయితే తాను ఆమెపై దాడి చేయలేదని... ఇద్దరం చనిపోవాలని భావించి ఆత్మహత్యాయత్నం చేశామని నాగేంద్రబాబు చెప్పారు.
Andhra Pradesh Oct 16, 2020, 2:35 PM IST
పోలిటికల్ ఎజెండాతో పోలీసులను వివాదంలోకి తీసుకువస్తున్నారని ఆయన ఆరోపించారు. ఇటీవల హిందూ దేవాలయాలపై దాడుల పేరుతో సోషల్ మీడియాలో ప్రచారం చేసిన వారినపై చర్యలు తీసుకొన్నామన్నారు.
Andhra Pradesh Oct 14, 2020, 3:40 PM IST
ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్కు టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు ఆదివారం లేఖ రాశారు
Andhra Pradesh Sep 27, 2020, 9:25 PM IST
రాష్ట్రంలోని పలు జిల్లాల ఎస్పీలతో సవాంగ్ ఆదివారం నాడు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ నెల 5వ తేదీన అంతర్వేది లక్ష్మీనరసింహాస్వామి ఆలయ రథం దగ్ధం కావడం రాష్ట్రంలో రాజకీయ రచ్చకు కారణమైంది.దీంతో ఈ విషయమై సీబీఐ విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది.
Andhra Pradesh Sep 13, 2020, 12:24 PM IST
రాష్ట్రం వ్యాప్తంగా ఉన్న 76వేల మంది పోలీసు సిబ్బందితో ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఫ్రెండ్లీ పోలీసింగ్ పై ఆయన అధికారులకు దిశా నిర్దేశం చేశారు.
Andhra Pradesh Aug 26, 2020, 3:14 PM IST
టెక్నాలజీ వినియోగంలో ఆంధ్ర ప్రదేశ్ పోలీస్ శాఖకు అవార్డుల పంట పండింది. సాంకేతిక పరిజ్ఞాన వినియోగంలో జాతీయ స్థాయి లో పది అవార్డులను ఏపీ సొంతం చేసుకుంది
Andhra Pradesh Aug 25, 2020, 2:55 PM IST
కోవిడ్ నివారణా చర్యలపై వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని శ్రీ నరేంద్రమోదీ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ముఖ్యమంత్రి శ్రీ వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్న హోంమంత్రి మేకతోటి సుచరిత, డిప్యూటీ సీఎం ఆళ్లనాని, సీఎస్ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్, వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి తదితరులు
Andhra Pradesh Aug 11, 2020, 2:03 PM IST
సీఎం శ్రీ వైయస్ జగన్ స్పందన కార్యక్రమంలో భాగంగా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
Andhra Pradesh Jun 23, 2020, 5:52 PM IST
ఎల్జీ పాలీమర్స్ ఫ్యాక్టరీలో గ్యాస్ లీకైన ఘటనపై తాడేపల్లిలో క్యాంప్ కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశంలో రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సహానీ, డీజీపీ గౌతం సవాంగ్ తో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.
Andhra Pradesh May 7, 2020, 12:59 PM IST
చిత్తూరు జిల్లాలో శాంతిభద్రతల విషయంపై టీడీపీ అధినేత, ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు రాష్ట్ర డీజీపీకి లేఖ రాశారు.
Andhra Pradesh May 6, 2020, 6:31 PM IST