ఓ మహిళా వాలంటీర్ భర్త వేదింపులను తట్టుకోలేక దిశ యాప్ ను ఉపయోగించిన పోలీసులకు ఫిర్యాదు చేసిన సంఘటన కృష్ణా జిల్లాలో చోటుచేసుకుంది.
Vijayawada Feb 14, 2020, 8:46 PM IST
ప్రేమికుల దినోత్సవం రోజున తమ ప్రేయసికో, ప్రియుడికో గిఫ్ట్స్ బహుకరించడం సహజమే. చిత్ర పరిశ్రమలో ప్రేమ జంటలు తరచుగా వార్తల్లో నిలుస్తుంటారు. బాలీవుడ్ లో ప్రేమ జంటలు ఎక్కువగానే ఉన్నాయి.
News Feb 14, 2020, 4:22 PM IST
టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ ఎమ్మెల్యే రోజా విరుచుకుపడ్డారు. కృష్ణా రామా అంటూ ఇంట్లో కూర్చోవాలని ఆమె చంద్రబాబుకు సలహా ఇచ్చారు. ప్రజలు ఇంట్లో కూర్చోబెట్టినా చంద్రబాబుకు బుద్ధి రాలేదని రోజా అన్నారు.
Andhra Pradesh Feb 12, 2020, 3:42 PM IST
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో దారుణం చోటు చేసుకుంది. పోలీసులమని బెదిరించిన కొందరు వ్యక్తులు మహిళా ప్రయాణికురాలిని లాక్కెళ్లి అత్యాచారం చేశారు.
Telangana Feb 11, 2020, 6:26 PM IST
యావత్ దేశం మొత్తం కలకలం సృష్టించిన దిశ సంఘటన ఛాయలు ఇంకా అలాగే ఉన్నాయి. ఆ నలుగురు మృగాల వల్ల దిశ ఫ్యామిలీ మాత్రమే కాదు.. నేరస్థుల కుటుంబ సభ్యులు కూడా తీవ్ర ఇబ్బందుల్లో చిక్కుకుపోయారు. కన్న కుమార్తెని కోల్పోయి దిశ కుటుంబం తల్లడిల్లుతోంది.
News Feb 11, 2020, 5:16 PM IST
మహిళలు, విద్యార్ధినుల భద్రత కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన దిశా యాప్ సత్ఫలితాలను ఇస్తోంది. దీని ద్వారా తొలి సక్సెస్ను పోలీస్ వర్గాలు అందుకున్నాయి
Andhra Pradesh Feb 11, 2020, 3:58 PM IST
తెలుగుదేశం పార్టీ మహిళా ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానిపై తూర్పుగోదావరి అర్బన్ జిల్లా ఏఎస్పీ లతా మాధురి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆమె దిశ మహిళా పోలీస్ స్టేషన్లో పెట్టిన కేసు రాజకీయ దురుద్దేశంతో కూడినదన్నారు.
Andhra Pradesh Feb 10, 2020, 6:17 PM IST
ఎమ్మెల్యే భవానికి మద్దతుగా టీడీపీ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత, ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు సహా టీడీపీ మాజీ ఎమ్మెల్యేలు, నాయకులు, మహిళా కార్యకర్తలు పోలీస్స్టేషన్కు తరలివచ్చారు.
Andhra Pradesh Feb 10, 2020, 2:05 PM IST
దిశ చట్టాన్ని తీసుకువచ్చిన రెండు నెలల తర్వాత మొక్కుబడిగా ఓ పోలీస్ స్టేషన్ ను వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటుచేసిందని టిడిపి మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత మండిపడ్డారు. సీఎం జగన్ కు మహిళా భద్రతపై చిత్తశుద్ది వుంటే ఇప్పటికే 13 జిల్లాల్లోనూ ఇలాంటి పోలీస్ స్టేషన్లు ఏర్పాటుచేసేవారని అన్నారు.
Guntur Feb 8, 2020, 9:03 PM IST
అత్యాచారాల కేసుల్లో నిందితులను కాల్చి పారేసే స్వేచ్ఛ మన చట్టాల్లో లేదని ఏపీ సీఎం వైఎస్ జగన్ అన్నారు. రాజమండ్రిలో జగన్ దిశ పోలీసు స్టేషన్ ను ప్రారంభించి ప్రసంగించారు.
Andhra Pradesh Feb 8, 2020, 1:50 PM IST
తాజాగా ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘దిశ’ చట్టం అమలులో భాగంగా రాజమండ్రిలో తొలి ‘దిశ’ పోలీస్ స్టేషన్ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇందాక కొద్దిసేపటికింద ప్రారంభించారు.
Andhra Pradesh Feb 8, 2020, 12:44 PM IST
అదేరోజు నిందితులకు తహసీల్దార్ 14రోజుల రిమాండ్ విధించారు. అయితే, నిందితులను పది రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పోలీసులు డిసెంబర్ 2న కోర్టులో పిటీషన్ను దాఖలు చేశారు. కోర్టు నిందితులను డిసెంబర్ 3న పది రోజుల కస్టడీకి అనుమతిచ్చింది.
Telangana Feb 5, 2020, 10:12 AM IST
కేంద్రం చెప్పిన సవరణల్ని సరిచేసే పనిలో ఇప్పుడు ఉన్నతాధికారులు ఉన్నారు. కేంద్రం నుంచి ఏపీ అసెంబ్లీకి బిల్లు రాగా... అక్కడి నుంచి ప్రభుత్వానికి చేరింది. కేంద్రం సూచలనకు అనుగుణంగా సాంకేతిక అంశాలను సరిచేసి.. మళ్లీ త్వరలోనే బిల్లును కేంద్రానికి పంపే అవకాశం ఉంది.
Andhra Pradesh Feb 4, 2020, 12:52 PM IST
రాష్ట్రంలోని మహిళల రక్షణ, అమ్మాయిలపై లైంగిక వేధింపులను అరికట్టే ఉద్దేశంతో ఏపి సర్కార్ ఇప్పటికే దిశ చట్టాన్ని తీసుకురాగా తాజాగా ఈ దిశగా మరింత పకడ్బందీ ఏర్పాట్లు చేసింది.
Guntur Feb 3, 2020, 6:43 PM IST
నిర్భయ కేసు విచారణలో దిశ కేసు నిందితుల ఎన్ కౌంటర్ ప్రస్తావనకు వచ్చింది. నిర్భయ కేసు దోషుల ఉరితీతపై విధించిన స్టేను సవాల్ చేస్తూ తుషార్ మెహతా దిశ కేసు నిందితుల ఎన్ కౌంటర్ ను ప్రస్తావించారు.
NATIONAL Feb 3, 2020, 3:41 PM IST