AP DSC 2025: ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగల ఎదురుచూపులు ఫలిచాయి. ఎట్టకేలకు మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఏప్రిల్ 19వ తేదీ అర్థరాత్రి పాఠశాల విద్యాశాఖ నోటిఫికేషన్ను విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 16,347 పోస్టులను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్ ప్రకటించింది.
పూర్తి కథనం చదవండి- Home
- National
- Telugu news live updates: AP DSC 2025: ఏపీలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల.. పోస్టులు, పరీక్షల వివరాలు ఇవే!
- FB
- TW
- Linkdin
Follow Us
Telugu news live updates: AP DSC 2025: ఏపీలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల.. పోస్టులు, పరీక్షల వివరాలు ఇవే!
)
తెలుగు లైవ్ న్యూస్ అప్డేట్స్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో జపాన్ లో పర్యటిస్తున్న తెలంగాణ రైజింగ్ టీమ్ ఈరోజు కూడా పలు సంస్థలతో చర్చించనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పెట్టుబడుల విషయమై కీలక ఒప్పందాలు చేసుకున్నారు. ఈరోజు ఐపీఎల్ లో రెండు మ్యాచ్ లు జరగనున్నాయి. గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ తో పాటు రాజస్థాన్ రాయల్స్, లక్నో సూపర్ జెయింట్స్ తలపడనున్నాయి. వీటితో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తో పాటు జాతీయ, అంతర్జాతీయ రాజకీయాలు,, లైఫ్ స్టైల్, బిజినెస్ ప్రధాన అంశాలకు సంబంధించిన లేటెస్ట్ లైవ్ న్యూస్ అప్డేట్స్ అన్ని ఒకే చోట ఎప్పటికప్పుడు ఇక్కడ చూడండి..
AP DSC 2025: ఏపీలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల.. పోస్టులు, పరీక్షల వివరాలు ఇవే!
ఇంట్లో ఉంచకూడని 4 దేవతల చిత్రపటాలు ఇవే
దాదాపు ప్రతి హిందూ ఇంట్లో ఒక చిన్న మందిరం ఉంటుంది, అక్కడ చాలా దేవతల చిత్రపటాలు లేదా విగ్రహాలు ఉంటాయి. వాస్తు ప్రకారం, కొంతమంది దేవతల చిత్రపటాలను ఇంట్లో ఉంచకూడదు.
పూర్తి కథనం చదవండి
2025లో ఈ నాలుగు రాశులవారికి కష్టాలు
రాహు రాశి పరివర్తన 2025: మే 2025లో రాహు గ్రహం రాశిని మారుస్తుంది, దీనివల్ల ప్రమాదకరమైన యోగం ఏర్పడుతుంది. ఈ అశుభ యోగం ప్రభావం 4 రాశులవారిపై ఎక్కువగా కనిపిస్తుంది. ఈ రాశులవారు ఇప్పటి నుండే జాగ్రత్తగా ఉండాలి.
పూర్తి కథనం చదవండి
మాధురి దీక్షిత్ లో అరుదైన స్కిల్.. ట్రాక్ పైకి వచ్చిందంటే.. !
మాధురి దీక్షిత్, ఆమె భర్త డాక్టర్ నేనే దగ్గర దాదాపు 20 కోట్ల విలువ చేసే కార్ల కలెక్షన్ ఉంది. పోర్ష్, మెక్లారెన్, ఫెరారీ లాంటి ఖరీదైన కార్లు ఇందులో ఉన్నాయి. మాధురికి రేస్ ట్రాక్లో కారు నడపడం కూడా ఇష్టం.
పూర్తి కథనం చదవండితమన్నా, జాన్ జంటగా రోహిత్ సినిమాలో?
తమన్నా, జాన్ అబ్రహాం జోడీ. రోహిత్ శెట్టి తదుపరి సినిమాలో భార్యాభర్తలుగా కనిపించనున్నారు. ముంబై మాజీ పోలీస్ కమిషనర్ రాకేష్ మారియా బయోపిక్ గా తెరకెక్కనున్న ఈ సినిమాలో తమన్నా, ప్రీతి మారియా పాత్ర పోషించనుంది.
పూర్తి కథనం చదవండిరితేష్ దేశ్ముఖ్ 'రాజా శివాజీ' సినిమాకి లోగో డిజైన్ కాంటెస్ట్
రితేష్ దేశ్ముఖ్ రాబోయే 'రాజా శివాజీ' సినిమా కోసం లోగో డిజైన్ కాంటెస్ట్ ప్రకటించారు. డిజైనర్లకు అదిరిపోయే లోగో డిజైన్ చేసి గుర్తింపు తెచ్చుకోవడానికి ఇదో మంచి అవకాశం. ముంబై ఫిలిం కంపెనీ, జియో స్టూడియోస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.
పూర్తి కథనం చదవండిIPL 2025: 14 ఏళ్లకే ఐపీఎల్ ఎంట్రీ.. తొలి బంతికే సిక్సర్.. రికార్డుల మోత మోగిస్తున్న వైభవ్ సూర్యవంశీ
Vaibhav Suryavanshi IPL Debut: 14 ఏళ్ల కుర్రాడు ఐపీఎల్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆడిన తొలి బంతినే సిక్సర్ బాది అదిరిపోయే అరంగేట్రం చేశాడు. తొలి మ్యాచ్ లోనే సూపర్ నాక్ తో అదరగొట్టాడు. అతనే రాజస్థాన్ రాయల్స్ యంగ్ ప్లేయర్ వైభవ్ సూర్యవంశీ.
పూర్తి కథనం చదవండి40 సినిమాలు ప్లాప్.. 33 రిలీజ్ కాలేదు.. అయినా ఇండస్ట్రీని ఏలిన స్టార్ హీరో ఎవరు?
బాలీవుడ్ స్టార్ హీరో నటించిన 40 సినిమాలు ప్లాప్ అయ్యాయి, 33 సినిమాలు రిలీజ్ కాలేదు. మూవీ కెరీర్ లో ఎన్నో ఇబ్బందులు పేస్ చేసిన స్టార్ నటుడు ఎవరో తెలుసా?
Chiranjeevi: చిరంజీవి నటించిన ఆ చిత్రాలన్నీ ఇమేజ్ పెంచినా.. అన్నీ డిజాస్టర్లే..!
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి తొలినాళ్లలో నటించిన పలు చిత్రాలు డిజాస్టర్లు అయ్యాయి. కానీ ఆయనకు విపరీతమైన పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చాయి. అంతేకాదు. తెలుగు. తమిళ్లో సూపర్ హిట్ అయిన సినిమా చిరంజీవి హిందీలో రీమెక్ చేసి ప్లాప్ను మూటగట్టుకున్నారు. ఆ తర్వాత బాలివుడ్ వైపు కన్నెత్తి చూడలేదు. అలాంటి చిత్రాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..
పూర్తి కథనం చదవండిDC vs GT: జోస్ బట్లర్ పరుగుల తుఫాను.. చివరి ఓవర్ లో ఢిల్లీపై థ్రిల్లింగ్ విక్టరీ కొట్టిన గుజరాత్
DC vs GT: ఐపీఎల్ 2025లో జోరుమీదున్న ఢిల్లీ క్యాపిటల్స్ కు గుజరాత్ టైటాన్స్ షాక్ ఇచ్చింది. జోస్ బట్లర్ సూపర్ నాక్ తో చివరి ఓవర్ లో శుభ్ మన్ గిల్ నాయకత్వంలోని గుజరాత్ జట్టు అక్షర్ పటేల్ కెప్టెన్సీలోని ఢిల్లీ జట్టుపై థ్రిల్లింగ్ విక్టరీ అందుకుంది.
ఆహా.. ఇకపై ఇన్స్టాలో ఫ్రెండ్స్తో కలిసి రీల్స్ చూడొచ్చు.. కొత్త ఫీచర్ను ఎలా ఉపయోగించాలంటే..
Instagrams New Blend Feature: ఇన్స్టాగ్రామ్ కొత్తగా ‘బ్లెండ్’ అనే ఫీచర్ని తీసుకొచ్చింది. దీని ద్వారా మీరు మీ ఫ్రెండ్స్తో కలిసి మీకు నచ్చిన రీల్స్ చూడొచ్చు. షేర్ కూడా చేసుకోవచ్చు. మీ ఇష్టాయిష్టాలను బట్టి రీల్స్ సెలెక్ట్ చేసి ఇన్స్టా మీకు చూపిస్తుంది. గ్రూప్ చాట్లో కూడా ఈజీగా మాట్లాడుకోవచ్చు. ఈ ఫీచర్ ను ఎలా ఉపయోగించాలో ఇప్పుడు క్లియర్ గా తెలుసుకుందాం.
పూర్తి కథనం చదవండిTTD: టీటీడీలో భారీగా హిందూయేతర ఉద్యోగుల తొలగింపు.. 200 మందికి పైగానా? వారికి న్యాయం చేస్తామంటున్న ఛైర్మన్!
TTD: తిరుపతిలోని తిరుమలలో కొలువుదీరిన కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వస్తుంటారు. రోజుకి కొన్ని లక్షల మంది స్వామి వారిని దర్శించుకుని వెళ్తుంటారు. అయితే.. ఇటీవల తిరుమలో జరుగుతున్న పలు సంఘటనలు కలకలం రేపుతున్నాయి. అన్యమత ప్రచారం తిరుమలో జరుగుతోందని వార్తలు వస్తున్న నేపథ్యంలో.. టీటీడీలో పనిచేస్తున్న హిందూయేతర ఉద్యోగులను తొలగించాలని బోర్డు ఛైర్మన్ బీఆర్ నాయుడు నిర్ణయం తీసుకున్నారు. అయితే.. వీరందరికీ మరోరకంగా న్యాయం చేస్తామని హామీ కూడా ఇస్తున్నారు.
పూర్తి కథనం చదవండిProverb Meaning: ‘పండగ పూట పాత మొగుడేనా’.. ఈ సామెత అర్థం 100 శాతం మీకు తెలిసి ఉండదు.
మనం చాలా సామెతలు వింటుంటాం. చిన్ననాటి నుంచి మన పెద్దలు, ఇరుగుపొరుగు వారు రకకరాల సామెతలను చెబుతుంటారు. చిన్నగా సింపుల్గా ఉండే సామెతల్లో ఎంతో అర్థం దాగి ఉంటుంది. వందల పదాల్లో కూడా చెప్పలేని భావాన్ని ఒక చిన్న లైన్ సామెతలో చెప్పొచ్చు. ఇలాంటి సామెతల్లో ఒకదాని గురించి, దాని వెనకాల ఉన్న అసలు అర్థం గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
Recharge plan: రూ. 100కే 30 రోజుల వ్యాలిడిటీ.. జియో హాట్ స్టార్తో పాటు..
ప్రస్తుతం టెలికం రంగంలో భారీగా పోటీ పెరిగింది. దీంతో టెలికం కంపెనీలు రకరకాల ప్లాన్స్ తో యూజర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ముఖ్యంగా డేటా వినియోగం పెరుగుతోన్న ప్రస్తుత తరుణంలో ఇంటర్నెట్ వినియోగదారుల కోసం ప్రత్యేక రీఛార్జ్ ప్లాన్స్ ను తీసుకొస్తున్నారు. ఇందులో భాగంగానే ప్రముఖ టెలికం సంస్థ ఎయిర్ టెల్ యూజర్ల కోసం ఒక ఆకర్షణీయమైన ప్లాన్ ను తీసుకొచ్చింది. ఈ ప్లాన్ కు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
అప్ఘానిస్తాన్ బార్డర్లో భూకంపం... ఢిల్లీ, కాశ్మీర్లో ప్రకంపనలు
శనివారం ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో 5.8 తీవ్రతతో భూకంపం సంభవించింది. దీని ప్రకంపనలు కాశ్మీర్, ఢిల్లీ ప్రాంతాల్లో కూడా కనిపించాయి... దేశంలోని పలు ప్రాంతాల్లో భూమి స్వల్పంగా కంపించింది.
పూర్తి కథనం చదవండిKL Rahul: సిక్సర్ల డబుల్ సెంచరీ.. ధోని, కోహ్లీ, రోహిత్ లను దాటవేసిన కేఎల్ రాహుల్
Fastest Indian to 200 IPL sixes: ఐపీఎల్ లో కేఎల్ రాహుల్ అదరగొడుతున్నాడు. ఇప్పటివరకు తన ఐపీఎల్ కెరీర్లో 138 మ్యాచ్లు ఆడి 4,949 పరుగులు చేశాడు. 45.82 సగటు, 135 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్తో తన ఆటను కొనసాగించాడు. ఈ క్రమంలోనే సిక్సర్లతో డబులు సెంచరీ కొట్టాడు. ధోని, కోహ్లీ, రోహిత్ శర్మలను అధిగమించాడు.
భారత పర్యటనకు సిద్దమైన ఎలాన్ మస్క్ ... ఎప్పుడు ఉంటుందంటే...
2025 చివరిలో భారతదేశాన్ని సందర్శించనున్నట్లు ఎలాన్ మస్క్ ప్రకటించారు.ఇప్పటికే ప్రధాని మోదీతో సాంకేతికత మరియు ఆవిష్కరణలపై చర్చించిన మస్క్ త్వరలోనే ప్రత్యక్షంగా భేటీ కానున్నాయి.
పూర్తి కథనం చదవండిఇండియా-యుఎస్ ట్రేడ్ టాక్స్ ... ఏప్రిల్ 23 నుండి చర్చలు ప్రారంభం
ఇండియా, యుఎస్ మధ్య ట్రేడ్ టాక్స్ చివరి దశకు చేరుకున్నాయి. ఏప్రిల్ 23 నుంచి మొదలయ్యే ఈ చర్చల్లో 2030 నాటికి ద్వైపాక్షిక వ్యాపారాన్ని 500 బిలియన్ డాలర్లకు చేర్చాలనే లక్ష్యంతో కీలక అంశాలపై చర్చిస్తారు.
పూర్తి కథనం చదవండిModi Amaravati Visit: మోదీ సభకు ఐదులక్షల మంది జనం.. దద్దరిల్లనున్న అమరావతి.. ప్రత్యేక హోదా ప్రకటిస్తారా?
Modi Amaravati Visit: ఏపీ రాజధాని అమరావతికి ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన ఖరారు కావడంతో అధికారులు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో మంత్రుల కమిటీని ఏర్పాటు చేశారు. మోదీ సభను సక్సెస్ చేయాలని వారికి సూచించారు. మే 2న జరగబోయే సభను గ్రాండ్గా నిర్వహించాలని అనుకుంటున్నారు. మొత్తం 250 ఎకరాలను సభకోసం కేటాయించి ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. పార్కింగ్ కోసం 50 ఎకరాలకు పైగా కేటాయిస్తారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. ప్రధాని వస్తుండటంతో ఆయన ఎలాంటి వరాలు ప్రకటిస్తారని రాష్ట్ర ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఏఐ ఎన్నికలను ఎలా ప్రభావితం చేస్తోంది? దీనిపై ఎలక్షన్ కమీషన్ అభిప్రాయమేమిటి?
కృత్రిమ మేధస్సు (AI) ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో కీలక పాత్ర పోషిస్తోంది, దీంతో ఎన్నికల సంఘం AI దుర్వినియోగాన్ని నిరోధించడానికి చర్యలు తీసుకుంటోంది. డీప్ఫేక్లు మరియు తప్పుడు సమాచారం వంటి ఆందోళనలను పరిష్కరించడానికి మార్గదర్శకాలను రూపొందిస్తున్నారు.
పూర్తి కథనం చదవండి