MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • National
  • జనవరి 22న రామమందిర ప్రాణప్రతిష్ట లైవ్ చూడాలనుకుంటున్నారా? ఇది మీ కోసమే...

జనవరి 22న రామమందిర ప్రాణప్రతిష్ట లైవ్ చూడాలనుకుంటున్నారా? ఇది మీ కోసమే...

జనవరి 22 ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీతో సహా అనేకమంది ఎంపిక చేసిన ప్రముఖులు హాజరవుతారు. దీంతో పాటు వెయ్యిమంది సాధువులు, రామమందిరాన్ని నిర్మించిన కార్మికులు హాజరవుతారు. 

1 Min read
Author : Bukka Sumabala
Published : Jan 16 2024, 12:20 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

అయోధ్య : అయోధ్యలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న రామ మందిరం ఎట్టకేలకూ ప్రాణప్రతిష్ట కార్యక్రమాన్ని జరుపుకోబోతోంది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఆ సమయం దగ్గరపడుతోంది. ఈ కార్యక్రమాన్ని కళ్లారా చూడాలని.. జన్మధన్యం చేసుకోవాలనుకునేవారు చాలామందే ఉంటారు. అయితే, జనవరి 22న ఆహ్వానితులకు తప్ప వేరేవారికి ప్రత్యక్షంగా చూసే అవకాశం ఉండదు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
ram mandir facts 02

ram mandir facts 02

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రామ భక్తుల కోసం అయోధ్యలోని రామమందిర ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. 

37

ఇంట్లో కూర్చుని అయోధ్య ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని చూడొచ్చు. డీడీ న్యూస్ లో ఈ కార్యక్రమం లైవ్ టెలికాస్ట్ కానుంది. మీడియా సెంటర్ ఏర్పాటు చేస్తారు. పెద్ద పెద్ద ఎల్ ఈడీ స్క్రీన్స్ లో ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. 

47

ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని ఎంబసీలు, కాన్సులేట్ లలో లైవ్ టెలికాస్ట్ ప్రసారం అవుతుంది. అలాగే న్యూయార్క్ లోని టైమ్స్ స్క్వేర్ లో కూడా లైవ్ టెలికాస్ట్ జరగనుంది. 

57

జనవరి 22 ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీతో సహా అనేకమంది ఎంపిక చేసిన ప్రముఖులు హాజరవుతారు. దీంతో పాటు వెయ్యిమంది సాధువులు, రామమందిరాన్ని నిర్మించిన కార్మికులు హాజరవుతారు. 

67

వీరే కాకుండా ఏడువేల మంది సినీ, రాజకీయ, వ్యాపార.. వివిధ రంగాల్లోని ప్రముఖులకు కూడా ఆహ్వానాలు అందాయి. వీరందరూ ఆ రోజు ప్రత్యక్షంగా ఈ కార్యక్రమాన్నిచూడచ్చు.

 

77

ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి సంబంధించిన సంప్రదాయాలు మంగళవారం జనవరి 16నుంచి ప్రారంభమవుతాయి. ఓ వారం ముందే ఈ కార్యక్రమాలు మొదలవుతున్నాయి. 

About the Author

BS
Bukka Sumabala

Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
Nepal Flash Floods: ప్రస్తుతం నేపాల్ పరిస్థితి చూస్తే కన్నీళ్లు ఆగవు | Rescue Operations Continue
Recommended image2
Now Playing
Nepal Flash Floods: నేపాల్ వరదల్లో వైరలైన ఇల్లు నిర్మాణ రహస్యం ఇదే | Asianet News Telugu
Recommended image3
Rahul Gandhi : రాహుల్ గాంధీపై క్రిమినల్ కేసు... ఎవరు, ఎందుకు పెట్టారో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved