MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Sports
  • Cricket
  • Rishabh Pant: రిషభ్ పంత్ అరుదైన ఘనత.. ఈ ఏడాది ఇండియా నుంచి తొలి ఆటగాడిగా రికార్డు

Rishabh Pant: రిషభ్ పంత్ అరుదైన ఘనత.. ఈ ఏడాది ఇండియా నుంచి తొలి ఆటగాడిగా రికార్డు

WI vs IND T20I: టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్ అరుదైన ఘనతను అందుకున్నాడు. విండీస్ తో తొలి టీ20లో భాగంగా అతడు ఈ రికార్డును సాధించాడు. 

2 Min read
Author : Srinivas M
Published : Jul 29 2022, 09:14 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Rishabh Pant

Rishabh Pant

వెస్టిండీస్ తో తొలి టీ20లో భారత జట్టు వికెట్ కీపర్ రిషభ్ పంత్ టీమిండియా తరఫున అరుదైన ఘనతను అందుకున్నాడు. తొలి టీ20లో అతడు 12 పరుగులు చేయగానే భారత్ తరఫున అంతర్జాతీయ క్రికెట్ లో వెయ్యి పరుగులు సాధించిన ఆటగాడిగా గుర్తింపు పొందాడు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ఈ మ్యాచ్ కు ముందు పంత్.. 988 పరుగులతో (అన్ని ఫార్మాట్లలో కలిపి)  ఉండేవాడు. విండీస్ తో తొలి టీ20లో నాలుగో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన అతడు.. 12 బంతుల్లో 14 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ క్రమంలో.. 12 పరుగులకు చేరుకోగానే ఈ ఏడాది వెయ్యి పరుగుల మైలురాయిని అందుకున్న తొలి భారత ఆటగాడిగా రికార్డులకెక్కాడు.  

36

2022లో 27 ఇన్నింగ్స్ లలో పంత్ ఈ ఘనత సాధించాడు. ఈ క్రమంలో అతడు మూడు సెంచరీలు, ఆరు అర్థ సెంచరీలు  చేశాడు. ఈ ఏడాది దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ సందర్భంగా  సెంచరీ చేసిన పంత్.. ఇటీవలే ఇంగ్లాండ్ తో ముగిసిన రీషెడ్యూల్డ్ టెస్టులో కూడా సెంచరీ బాదాడు. ఇక ఇంగ్లాండ్ తో ముగిసిన మూడో వన్డేలో కూడా సెంచరీ చేసి మ్యాచ్ తో పాటు సిరీస్ ను కూడా అందించాడు. 

46
Image credit: PTI

Image credit: PTI

పంత్ తర్వాత ఈ జాబితాలో భారత్ నుంచి  శ్రేయాస్ అయ్యర్ రెండో స్థానంలో నిలిచాడు. అయ్యర్.. 23 ఇన్నింగ్స్ లలో 866 పరుగులు చేశాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో అతడు విండీస్, శ్రీలంకతో జరిగిన సిరీస్ లలో మెరిశాడు. తాజాగా వెస్టిండీస్ తో వన్డేలలో కూడా మెరుగ్గా రాణించాడు. 

56

పంత్, అయ్యర్ తర్వాత  ఈ జాబితాలో టాప్-3లో ఉన్న  బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్. సూర్య..  525 పరుగులు చేశాడు.  తర్వాత రవీంద్ర జడేజా (487),  విరాట్ కోహ్లీ (476) నిలిచారు. 

66

ఇక అంతర్జాతీయ స్థాయిలో చూస్తే ఈ జాబితాలో ఇంగ్లాండ్ బ్యాటర్ జానీ బెయిర్ స్టో (23 ఇన్నింగ్స్ లలో 1,250 పరుగులు), లిటన్ దాస్ (28 ఇన్నింగ్స్ లలో 1,214), బాబర్ ఆజమ్ (16 ఇన్నింగ్స్ లలో 1,214),  జో రూట్ (1,025) పంత్ కంటే ముందువరుసలో ఉన్నారు. 

About the Author

SM
Srinivas M
రిషబ్ పంత్

Latest Videos
Recommended Stories
Recommended image1
ICC Rankings: నెం.1 ర్యాంక్ ఖేల్ ఖతం.. బుమ్రాకు ఊహించని షాక్ ఇచ్చిన ఆసీస్ దిగ్గజం
Recommended image2
IND vs SL: 5వ రోజు క్లైమాక్స్ మామూలుగా ఉండదు.. శ్రీలంక 16 రన్స్ లీడ్, భారత్‌కు 4 వికెట్లే బాకీ
Recommended image3
Dhruv Jure: 9 ఏళ్ల హార్దిక్ పాండ్యా రికార్డు ఖేల్ ఖతం.. శ్రీలంకలో ధ్రువ్ జురెల్ రచ్చ రచ్చ !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved