ఏపీ, తెలంగాణల్లో దంచి కొట్టనున్న వానలు.. ఆ జిల్లాల్లో భారీగా..

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. 

Chaitanya Kiran | Updated : Sep 21 2020, 05:19 PM
Share this Video

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది ఉత్తర కోస్తాని ఆనుకుని కొనసాగుతుంది. దీని ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా పలు చోట్ల వర్షాలు పడే అవకాశం ఉన్నట్ల వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రానున్న రెండు రోజుల్ల కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు చెప్పారు.

Related Video