కర్నూలు జిల్లా లో వైస్సార్సీపీ నాయకుడి దారుణ హత్య..


వాకింగ్ కి వెళ్లిన వైస్సార్సీపీ నాయకుడు సుబ్బారాయుడు ని విజయ పాల డైరీ సమీపంలో గుర్తు తెలియని దుండగుల  కొట్టి హత్య చేశారు. 

| Asianet News | Updated : Oct 09 2020, 12:33 PM
Share this Video


వాకింగ్ కి వెళ్లిన వైస్సార్సీపీ నాయకుడు సుబ్బారాయుడు ని విజయ పాల డైరీ సమీపంలో గుర్తు తెలియని దుండగుల  కొట్టి హత్య చేశారు. తలపై కర్రలతో కొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందినట్లు సమాచారం. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. 

Read More

Related Video