userpic
user icon

నియోజకవర్గ అభివృద్ధికి సలహాలు-సూచనలు: వైసిపి ఎమ్మెల్యే వినూత్న కార్యక్రమం

AN Telugu  | Published: Feb 4, 2021, 5:43 PM IST

విజయవాడ: కృష్ణా జిల్లా మైలవరం ఎమ్మెల్యే  వసంత కృష్ణప్రసాద్  స్థానిక ప్రజలతో ఆత్మీయ సమావేశం ఏర్పాటుచేశారు. ఎమ్మెల్యే అభ్యర్థన మేరకు ఈ సమావేశానికి పలువురు వ్యాపారవేత్తలు, ప్రజాసేవ చేసే వివిధ సంఘాల ప్రతినిధులు, లయన్స్ క్లబ్ నాయకులు, ఛాంబర్ ఆఫ్ కామర్స్,  పుర ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ....మైలవరం అభివృద్ధికి తాను ఏం చేయాలో సలహాలు ఇవ్వాలని కోరారు. అలాగే మైలవరంలో వైసీపీ సర్పంచ్  అభ్యర్థిని గెలిపించాలని.... గెలిపిస్తే మరింత అభివృద్ధి సాధించడానికి దోహదపడుతుంది వసంత కృష్ణప్రసాద్ అన్నారు.

Read More

Video Top Stories

Must See