Asianet News TeluguAsianet News Telugu

టీడీపీకి ఇచ్చే గౌరవం.. వైసీపీకి ఇవ్వడం లేదంటూ.. పోలీస్ స్టేషన్ ముందు ఆందోళన..

కొమ్మినేని శివయ్య అనే వ్యక్తిపై ఎస్సై వెంకటేశ్వర్లు చేయి చేసుకుని అసభ్యంగా మాట్లాడారంటూ తుళ్ళూరు పోలీస్ స్టేషన్ వద్ద దొండపాడు గ్రామస్తులు ఆందోళన చేపట్టారు.

కొమ్మినేని శివయ్య అనే వ్యక్తిపై ఎస్సై వెంకటేశ్వర్లు చేయి చేసుకుని అసభ్యంగా మాట్లాడారంటూ తుళ్ళూరు పోలీస్ స్టేషన్ వద్ద దొండపాడు గ్రామస్తులు ఆందోళన చేపట్టారు.15 ఏళ్ల నుండి ఎంతో గౌరవంగా బ్రతికిన వ్యక్తి పై చేయి చేసుకోవడం ఏంటని అంటున్న గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. అమరావతి గ్రామాల్లో వైసీపీ నాయకులకు స్టేషన్లలో గౌరవం దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దేవుడి ప్రచార రధాలని కూడా ఉద్దేశ పూర్వంగా అడ్డుకున్నారని, టీడీపీ వాళ్లు చెప్పగానే యాక్షన్ తీసుకుంటున్నారని వాపోతున్నారు.