Asianet News TeluguAsianet News Telugu

వైకాపా ప్రభుత్వం పై బీజేపీ ప్రజా చార్జిషీట్ల ఉద్యమం

ప్రభుత్వ హామీలు ప్రజల కళ్లముందు ఉంచి   వైసీపీ పాలన వైఫల్యాల తీరును ప్రజల ముందు పెడుతున్నాం. 

ప్రభుత్వ హామీలు ప్రజల కళ్లముందు ఉంచి   వైసీపీ పాలన వైఫల్యాల తీరును ప్రజల ముందు పెడుతున్నాం. ప్రతి నిర్వాకాన్ని ప్రజల ముందు చార్జిషీట్ల రూపంలో ఉంచుతున్నాం. వైసీపీ నేతలు చేసిన తప్పులను అధికారులకు ఫిర్యాదులు చేయబోతున్నాం. ఈ రోజు నుంచే ప్రజలతో కలసి బీజేపీ ప్రజా చార్జిషీట్ల ఉద్యమం చేపడుతున్నాం అని ప్రజలతో కలసి బీజేపీ ప్రజా చార్జిషీట్ల ఉద్యమం తెలిపారు .