Asianet News TeluguAsianet News Telugu

పేదల ఇంటి స్థలాల పై చంద్రబాబు నాయుడువి విద్వేషపూరిత వ్యాఖ్యలు : MLA డాక్టర్ మొండితోక

ప్రతి పేదవాడి ఆత్మగౌరవం సొంత ఇల్లు .

ప్రతి పేదవాడి ఆత్మగౌరవం సొంత ఇల్లు .నిరుపేదల సొంతింటి కలలు సాకారం చేసిన ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి .సెంటు స్థలం శవం పూడ్చడానికి సరిపోతుందని చంద్రబాబు నాయుడు మాట్లాడటం అత్యంత దుర్మార్గం .చంద్రబాబు అనుభవం గల వ్యక్తిగా పేదల ఇంటి స్థలాలపై ఆయన చేసిన వ్యాఖ్యలకు సిగ్గుపడాలి అని  MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు అన్నారు .