Asianet News TeluguAsianet News Telugu

ఏపీలో మత్స్యకార భరోసా ప్రారంభం.. ఒక్కొక్కరి అకౌంట్లో పదివేలు...

ఏపీలో వైఎస్సార్ మత్స్యకార భరోసా పథకాన్ని సీఎం వైఎస్ జగన్ తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయంలో ప్రారంభించారు. 

ఏపీలో వైఎస్సార్ మత్స్యకార భరోసా పథకాన్ని సీఎం వైఎస్ జగన్ తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయంలో ప్రారంభించారు. వివిధ జిల్లాల నుంచి కలెక్టర్లు, మంత్రులు, ఎమ్మెల్యేలు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ పథకం కింద మత్స్యకారుల ఖాతాలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రూ. 10 వేలు జమ చేయనుంది. మొత్తం లక్షా 9 వేల 231 మంది లభ్దిదారులకు ప్రయోజనం చేకూరుతుంది. ఈ సందర్భంగా సీఎం మత్స్యకారులతో మాట్లాడారు. కరోనా, లాక్‌డౌన్ సమయంలో కష్టాలు ఉన్నాసరే.. మత్స్యకారుల కష్టాలు పెద్దవి అని మత్స్యకార సోదరులకు మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వారి బతుకులు మారాలని ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చామన్నారు. 

Video Top Stories