Asianet News TeluguAsianet News Telugu

జేఏసీ ఆధ్వర్యంలో ఢిల్లీ కి పయనమైన అమరావతి పరిరక్షణ సమితి

జేఏసీ ఆధ్వర్యంలో ఢిల్లీ  కి పయనమైన అమరావతి పరిరక్షణ సమితి.

గాంధీ జయంతి సందర్భంగా ఢీల్లీలో శాంతీయుత మౌన ప్రదర్శన చేసేందుకు ఢిల్లీ వెళ్లిన సభ్యులు . 15 మంది జేఏసీ సభ్యులు
 ఇప్పటి వరకు అమరావతి ఉద్యమం పై జరిగిన దాడులపై ఢీల్లి పెద్దలకు తెలియజేయడానికి ఢిల్లి వెళుతున్నాంఅని అన్నారు . 
ఢిల్లీ వెళ్లిన వారిలో వంగవీటి రాధ కృష్ణ - మాజీ ఎమ్.ఎల్.ఏ, తెలుగు యువత రాష్ట్ర నాయకులు బ్రహ్మాం చౌదరి, అరె. శివారెడ్డి, గద్దె తిరుపతిరావు, పి. మల్లికార్జున రావు, ఎమ్.ఆర్.పి.యెస్. రాష్ట్ర అధ్యక్షుడు పెరుప్రోగు వెంకటేశ్వరరావు, పరుచూరి కిరణ్, రాంబాబు తదితరులు ఉన్నారు