గుంటూరు జిల్లాలో టోల్ ప్లాజా వద్ద ఆందోళన

గుంటూరు జిల్లా గురజాల నియోజకవర్గం తుమ్మలచెరువు టోల్ ప్లాజా వద్ద అఖిలపక్షం ప్రజాసంఘాల ఆధ్వర్యంలో రైతులకు మద్ధతు గా టోల్ ప్లాజా వద్ద ఆందోళనకు దిగారు. 

| Asianet News | Updated : Dec 12 2020, 12:43 PM
Share this Video

గుంటూరు జిల్లా గురజాల నియోజకవర్గం తుమ్మలచెరువు టోల్ ప్లాజా వద్ద అఖిలపక్షం ప్రజాసంఘాల ఆధ్వర్యంలో రైతులకు మద్ధతు గా టోల్ ప్లాజా వద్ద ఆందోళనకు దిగారు. ఈ ఒక్కరోజు సహకరించి టోల్ రుసుము ఆపేయాలని  రైతులకు మద్దతు తెలపాలని అఖిలపక్ష నేతలు కోరారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు, సిపిఐ, సిపిఎం, ఏఐటీయూసీ ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు.

Related Video