నలుగురు కలెక్టర్లు సీఎం కేసీఆర్కు ఆస్తులు కూడబెడుతున్నారని ఆరోపించారు తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్. ఆ నలుగురిపై డీవోపీటీకి ఫిర్యాదు చేస్తామని, దీనికి సంబంధించి అన్ని ఆధారాలు సేకరించామని సంజయ్ తెలిపారు.
Telangana Feb 8, 2023, 4:50 PM IST
వేములవాడ : భూసమస్యల పరిష్కారం కోసమంటూ కేసీఆర్ ప్రభుత్వం తీసుకువచ్చిన ధరణి పోర్టల్ ను వెంటనే రద్దుచేయాలని డిమాండ్ చేస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో కాంగ్రెస్ ధర్నా చేపట్టింది.
Telangana Nov 24, 2022, 2:21 PM IST
తెలంగాణలో భూదందా కోసమే ధరణీ పోర్టల్ తీసుకొచ్చారని ఆరోపించారు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ. భారత్ జోడో యాత్రలో భాగంగా ఆయన పాదయాత్ర శనివారం మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లకు చేరుకుంది.
Telangana Oct 29, 2022, 6:58 PM IST
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్పై సెటైర్లు వేశారు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ. ప్రతి సాయంత్రం సీఎం ధరణి పోర్టల్ చూస్తారని .. ఎవరు ఎక్కడ.. ఏం కొన్నారు, అని చూస్తారని ఆయన ఆరోపించారు.
Telangana Oct 28, 2022, 7:05 PM IST
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల సమస్యలను పరిష్కరించనున్నట్టుగా కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ చెప్పారు
Telangana Oct 27, 2022, 3:49 PM IST
సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మాజీ ఎమ్మార్వో రాజయ్య లీలలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా మరోసారి రాజయ్య బాగోతం భయటపడింది. బతికి వున్న యువకుడిని చనిపోయినట్లు చూపించిన వైనం వెలుగులోకి వచ్చింది
Telangana Oct 25, 2022, 5:53 PM IST
కరీంనగర్ : పోడుభూముల, ధరణి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ మౌన దీక్ష చేపట్టారు.
Telangana Jul 11, 2022, 5:14 PM IST
ధరణి పోర్టల్ సమస్యలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సోమవారం కరీంనగర్లో మౌన దీక్షకు దిగారు. అనంతరం బండి సంజయ్ మీడియాలో మాట్లాడుతూ.. పోడు భూముల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
Telangana Jul 11, 2022, 12:43 PM IST
ధరణి వెబ్ సైట్లో తప్పులు రోజు రోజుకు ఎక్కువవుతున్నాయి. తాజాగా వనపర్తి జిల్లాలో 43 ఏళ్ల క్రితం మరణించిన వ్యక్తికి సంబంధించిన భూమిని కొందరి పేరిట రిజిస్ట్రేషన్ చేశారు అధికారులు. దీనిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Telangana Jul 6, 2022, 3:37 PM IST
రంగారెడ్డి జిల్లాలో ధరణి సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం అవుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ఈ ధరణి పోర్టల్ వల్ల ఎదురవుతున్న సమస్యలతో ఇబ్బంది పడుతుంటే రంగారెడ్డి జిల్లాలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. ధరణి ఫిర్యాదులపై కలెక్టర్ అమోయ్ కుమార్ తీసుకుంటున్న ప్రత్యేక చొరవే దీనికి కారణం. ఇటీవల సీఎస్ కూడా ఆయనను అభినందించారు.
Telangana Apr 11, 2022, 3:56 PM IST
ధరణి పోర్టల్లోని సమస్యలు ప్రస్తావిస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్పై విమర్శలు చేశారు వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. భూముల కోసం హత్యలు, ఆత్మహత్యలు జరుగుతున్నాయంటూ ఆమె మండిపడ్డారు.
Telangana Mar 3, 2022, 2:57 PM IST
ధరణి పోర్టల్ తో రాష్ట్రంలో రైతుల పరిస్థితి మరింత దయనీయంగా తయారయ్యిందని... వెంటనే అన్నదాతల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సీఎస్ సోమేష్ కుమార్ కు లేఖ రాశారు.
Telangana Oct 5, 2021, 5:34 PM IST
తెలంగాణ ప్రభుత్వం రెవెన్యూ చట్టాన్ని సరళీకృతం చేయడానికి కొత్త చట్టాన్ని తీసుకు వచ్చింది ..
Telangana Aug 31, 2021, 12:54 PM IST
ఎవరి పేరుమీదా రిజిస్టర్ కాని 'శ్రీ' పేరిట ఉన్న లక్షల ఎకరాలను మింగేందుకే కేసీఆర్ ధరణిని తీసుకొచ్చారని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. పేదల భూములను లాక్కొని దొరలకు కట్టబెట్టేందుకే ధరణిని ఏర్పాటు చేశారు తప్ప భూరికార్డుల ప్రక్షాళనకోసం కాదని ఆమె విమర్శించారు.
Telangana Aug 14, 2021, 2:34 PM IST
తెలంగాణ వ్యాప్తంగా రిజిస్ట్రేషన్లు ఆగిపోయాయి. రెండు రోజులుగా సర్వర్లో సాంకేతిక సమస్య రావడంతో రిజిస్ట్రేషన్లను నిలిపివేశారు. రిజిస్ట్రేషన్ల కోసం వచ్చినవారు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల వద్ద పడిగాపులు కాస్తున్నారు.
Telangana Jun 5, 2021, 2:40 PM IST