Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణ పట్టాదారు పాస్ బుక్ చట్టం 2020 ఉద్దేశ్యం ఏమిటి

తెలంగాణ ప్రభుత్వం రెవెన్యూ చట్టాన్ని సరళీకృతం చేయడానికి కొత్త చట్టాన్ని తీసుకు వచ్చింది..

తెలంగాణ ప్రభుత్వం రెవెన్యూ చట్టాన్ని సరళీకృతం చేయడానికి కొత్త చట్టాన్ని తీసుకు వచ్చింది . ప్రజలు భూములు అమ్మకాలు , కొనుగోలు లేదా ఏదయినా మార్పులు చేయాలనుకున్న  రోజుల తరబడి రిజిస్టర్ ఆఫీస్ చుట్టూ తిరగకుండా "ధరణి పోర్టల్ " ద్వారా  త్వరగా చేఉకునే వీలుంటుంది . ఈ కొత్త చట్టం యొక్క లాభాలు , లోపాలు ఏమిటి అనేది అడ్వకేట్  పల్లా కృష్ణ మోహన్ వివరించారు