యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన 46 ఏళ్ల కూరెల్ల రమేశ్ దళిత బంధు తనకు వచ్చేలా లేదనే మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు. తన చావుకు దళిత బంధును అడ్డుకుంటున్న కౌన్సిలర్ కారణం అని ఆరోపించాడు.
Telangana Aug 9, 2023, 5:33 AM IST
దళిత బంధు పథకం కేవలం ఎన్నికల స్టంటేనా? దళితుల రాజకీయాలు చేస్తున్నారా? అంటూ బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు రాష్ట్ర ప్రభుత్వం పై ప్రశ్నలు కురిపించారు. జులైలోనే మొదలవుతుందని ప్రకటించినా.. ఇంకా ప్రారంభం కాలేదని పేర్కొన్నారు.
Telangana Jul 30, 2023, 7:46 PM IST
Sirpur: రానున్న ఎన్నికల్లో సిర్పూర్ నుంచి తెలంగాణ బీఎస్పీ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోటీ చేయనున్నారు. సిర్పూర్ ప్రజలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, దళిత బంధు వంటి ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందడం లేదనీ, బీఆర్ఎస్ పాలనలో ఇక్కడివారు విస్మరించబడుతున్నారని పేర్కొన్నారు.
Telangana Jul 9, 2023, 5:13 PM IST
Dalit Bandhu: దళిత బంధు రెండో విడుతకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి తెలిపింది. ఈసారి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 1.30 లక్షల మందికి దళిత బంధు అందించనున్నారు.
Telangana Jun 25, 2023, 12:46 AM IST
ఉమ్మడి నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ నేతలు దళితబంధు లబ్ధిదారుల వద్ద నుంచి రూ.2 నుంచి రూ.3 లక్షల వరకు వసూళ్లు చేశారు. దీనిపై బాధితులు కాంగ్రెస్ నేత, నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఫిర్యాదు చేశారు.
Telangana Jun 17, 2023, 2:30 PM IST
తెలంగాణ ప్రభుత్వం కమీషన్లు దండుకునే ప్రభుత్వ పథకాల ఫలాలను అందిస్తున్నాయని కాంగ్రెస్ లీడర్ వీ హనుమంతరావు అన్నారు. దళిత బంధువులో అవినీతి లేదని నిరూపిస్తే తాను రాజకీయ సన్యాసం చేయడానికి సిద్ధమని సవాల్ విసిరారు.
Telangana Jun 6, 2023, 3:54 PM IST
తెలంగాణ సీఎం కేసీఆర్పై విమర్శలు గుప్పించారు బీజేపీ ఎంపీ సోయం బాపూరావు . నిరుద్యోగుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటం ఆడుతోందని బాపూరావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Telangana Apr 28, 2023, 2:51 PM IST
దళితబంధు పథకం విషయంలో కొందరు ఎమ్మెల్యేలు వసూళ్లకు పాల్పడ్డారని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వసూళ్లకు పాల్పడ్డ ఎమ్మెల్యేల చిట్టా తన వద్ద వుందని కేసీఆర్ పేర్కొన్నారు.
Telangana Apr 27, 2023, 5:12 PM IST
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత బంధు పథకంతో వెనకబడిన దళితుల అభ్యున్నతికి పాటుపడుతున్నాడని అంబేద్కర్ మనవడు ప్రకాశ్ అంబేద్కర్ కొనియాడారు.
Telangana Apr 14, 2023, 2:13 PM IST
కరీంనగర్ :తమకు దళిత బంధు అందలేదంటూ కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజవర్గానికి చెందిన కొందరు దళితులు వినూత్న నిరసన చేపట్టారు.
Telangana Mar 12, 2023, 3:33 PM IST
హైదరాబాద్ : తెలంగాణ బడ్జెట్ 2023-24 ను ఆర్థిక మంత్రి హరీష్ రావు అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఎన్నికల ఏడాది కావడంతో బడ్జెట్ ఎలా వుంటుందోనని ఎదురుచూసిన రాష్ట్ర ప్రజానీకం ముందుకు బడ్జెట్ వివరాలు వచ్చాయి.
Telangana Feb 6, 2023, 8:58 AM IST
తెలంగాణ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఓ దళిత మహిళపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దళిత బంధు పథకంపై ప్రశ్నించినందుకు ఆమెను ఓ సమావేశం నుంచి బయటకు వెళ్లాలని చెప్పారు.
Telangana Sep 28, 2022, 10:24 AM IST
ప్రభుత్వ పథకాల అమలుకు సంబంధించి కొందరు మంత్రులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేస్తున్న వ్యాఖ్యలు వివాదస్పదంగా మారుతున్నాయి. ప్రభుత్వ పథకాలు అందడం లేదని ప్రశ్నించినవారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Telangana Sep 27, 2022, 10:22 AM IST
కరీంనగర్ : కేసీఆర్ సర్కార్ హుజురాబాద్ ఉపఎన్నిక సమయంలో ప్రకటించిన దళిత బంధు తమకే అందడంలేదంటూ హుజురాబాద్ కు చెందిన దళితులు ఆందోళనకు దిగారు.
Telangana Sep 13, 2022, 10:20 AM IST
బిజినెస్ ఐడియా: తెలంగాణ రాష్ట్రంలోని కేసీఆర్ ప్రభుత్వం దళితుల ఆర్థిక అభ్యున్నతి కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టింది. అందులో భాగంగా ప్రవేశపెట్టిన దళిత బంధు స్కీం కింద, అర్హులైన దళిత కుటుంబాలకు రూ. 10 లక్షల ఆర్థిక సాయం అందిస్తోంది. దళిత బంధు స్కీం కిింద అందచేసే ఈ మొత్తం తిరిగి చెల్లించాల్సిన రుణంగా కాకుండా నేరుగా వారి ఆర్థిక అభ్యున్నతి కోసం అందిస్తోంది. అంతేకాదు ఈ డబ్బులతో లబ్దిదారులు తమకు నచ్చిన వ్యాపారం, స్వయం ఉపాధి కార్యక్రమాలను చేపట్టుకోవచ్చు.
business Sep 7, 2022, 6:43 PM IST