అగ్రిగోల్డ్ బాధితుల పక్షాన నిలబడ్డ ముఖ్యమంత్రి జగన్ పై నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్ ప్రశంసల వర్షం కురిపించాడు. nandyala mla shilpa ravichandrakishore praises cm ys jagan
Districts Oct 22, 2019, 9:20 PM IST
వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చి ఏం చేస్తాడులే అని ఆనాటి సీఎం చంద్రబాబు నాయుడు ఖజానాను ఖాళీ చేసి వెళ్లిపోయారని ఆరోపించారు. రూ. 65 వేల కోట్ల పెండింగ్ బిల్లులు, వేల కోట్ల అప్పులతో రాష్ట్ర ఖజానాను ఖాళీ చేశారని మండిపడ్డారు.
Andhra Pradesh Oct 19, 2019, 7:07 PM IST
అగ్రిగోల్డ్ బాధితుల కోసం సంచలన నిర్ణయాన్ని తీసుకున్న ఆంధ్ర ప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెెడ్డిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ నేపథ్యంలో కొందరు మరింత ముందడుగు వేసి జగన్ ప్లెక్సీకి పాలాభిషేకం చేశారు.
Districts Oct 19, 2019, 5:36 PM IST
ఆంధ్ర ప్రదేశ్ లో ఇటీవలే అధికారాన్ని హస్తగతం చేసుకున్న జగన్మోహన్ రెడ్డి ఎన్నికల హామీలను ఒక్కోటిగా నెరవేర్చడం ప్రారంభించారు. ఇందులోభాగంగా అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వం మరో ముందడుగు వేసింది.
Guntur Oct 19, 2019, 4:26 PM IST
విజయవాడలో మతిస్థిమితం లేని ఒక యువతి హల్చల్ చేసింది. పోలీసులను ఫైర్ సేఫ్టీ అధికారులను ముప్పుతిప్పలు పెట్టింది. విజయవాడ మాచవరం పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక మహిళ అగ్రిగోల్డ్ బిల్లింగ్ ఎదురుగా ఉన్న చెట్టు ఎక్కింది. అప్పటివరకు అక్కడే కూర్చుని ఉన్న ఆ మహిళ ఒకేసారి ఇలా చేయడంతో స్థానికులు కంగారుపడి కంట్రోల్ రూమ్ కి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న మహిళా మిత్ర పోలీస్ సిబ్బంది అక్కడికి చేరుకుని చెట్టు ఎక్కిన మహిళకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.
Vijayawada Oct 15, 2019, 3:29 PM IST
కడప, ప్రొద్దుటూరు, అనంతపురం, కర్నూలు, విజయవాడ, హైదరాబాద్ కేంద్రాలుగా పనిచేసిన కేశవరెడ్డి అధిక వడ్డీ చెల్లిస్తామని రూ. 1,500 కోట్లు వసూలు చేసి బోర్డు తిప్పిన సంగతి తెలిసిందే.
Andhra Pradesh Jul 21, 2019, 5:16 PM IST
హేమసుందర్ ఆస్తులపై ఆరా తీసింది. హేమసుందర వరప్రసాద్. ఆస్తులపై పూర్తిస్థాయి వివరాలు సేకరించగా రూ.7.32 కోట్లు విలువైన ఆస్తులను సీఐడీ అధికారులు గుర్తించారు. కృష్ణా జిల్లాలోని పటమట, గుండాల, నూజివీడు, కంకిపాడులలో స్థిరాస్తులు ఉన్నట్లు గుర్తించారు. మరింత సమాచారం మేరకు హేమసుందర్ ను అరెస్ట్ చేశారు పోలీసులు.
Andhra Pradesh Jul 16, 2019, 10:54 AM IST
అగ్రిగోల్డ్ ఆస్తుల మెుత్తాన్ని అంతా ఒకేసారి వేలం వేయకుండా ఆస్తులను కొన్ని విభాగాలుగా విభజించి అమ్మకాలు జరపాలని కేబినెట్ నిర్ణయం తీసుకుందని, రాష్ట్ర హైకోర్టుకు సూచనలు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. గత చంద్రబాబు ప్రభుత్వం కేవలం రూ.250 కోట్లు విడుదల చేసి అగ్రిగోల్డ్ ఖాతాదారులను మోసం చేసిందని మంత్రి నాని ఆరోపించారు.
Andhra Pradesh Jun 10, 2019, 7:59 PM IST
అధికారంలోకి రాగానే రెండు లక్షల 30 వేల ప్రభుత్వ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేస్తామని వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. ప్రతి ఏటా ఉద్యోగాల క్యాలెండర్ను విడుదల చేస్తామన్నారు.
Campaign Apr 3, 2019, 3:27 PM IST
అగ్రిగోల్డ్ బాధితులకు శుభవార్త.. రూ.10 వేల లోపు డిపాజిట్లు ఉన్న బాధితులకు రాష్ట్ర ప్రభుత్వమే పరిహారం చెల్లించాలని నిర్ణయం తీసుకుంది. ఈ డిపాజిట్లను తిరిగి చెల్లించేందుకు రూ.250 కోట్లు కేటాయించింది.
Andhra Pradesh Feb 8, 2019, 7:31 AM IST
కేంద్రం ఆఖరి బడ్జెట్ వరకు ఎదురుచూశామన్నారు. ఆంధ్రప్రదేశ్కు న్యాయం చేస్తారని భావించాం..మన సహనం పూర్తిగా నశించిపోయిందని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. ఎలక్షన్ మిషన్ 2019పై చంద్రబాబు ఇవాళ టీడీపీ నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.
Andhra Pradesh Feb 1, 2019, 9:32 AM IST
అగ్రిగోల్డ్ కుంభకోణంలో సీఐడీ వేగం పెంచింది. బాధితుల నుంచి నిరసనలు ఎక్కువ కావడంతో పాటు ప్రభుత్వం సైతం ఈ దిశగా దృష్టిపెట్టడంతో సీఐడీ కూడా వేగంగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో అగ్రిగోల్డ్ యజమానుల బినామీలకు చెందిన 151 ఆస్తులను సీఐడీ గుర్తించింది.
Andhra Pradesh Jan 25, 2019, 9:33 AM IST
అగ్రిగోల్డ్ భాదితులకు అన్యాయం చేసేలా టిడిపి ప్రభుత్వం వ్యవహరిస్తూ...వారి కోసం పోరాడుతున్న వైఎస్సార్సిపి పార్టీనే దోషులుగా చూపించాలని ప్రయత్నించడం సిగ్గుచేటని ఆ పార్టీ నేత బొత్స సత్యనారాయణ విమర్శించారు. అగ్రిగోల్డ్ భూములను తమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి కొనుక్కోవాలంటూ టిడిపి నాయకులు అర్థం పర్థం లేని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. అంతలా కావాలనుకుంటే ముఖ్యమంత్రి చంద్రబాబే అడ్డదిడ్డంగా కాకుండా న్యాయంగా ఆభూములు కొనుక్కుని లబ్ధిదారులకు న్యాయం చేయాలని సూచించారు.
Andhra Pradesh Jan 4, 2019, 1:42 PM IST
అగ్రిగోల్డ్ బాధితులకు పరిహరం చెల్లించేందుకు వీలుగా ఏపీ సర్కార్ ప్రయత్నాలను ప్రారంభించింది. ఈ నెలాఖరు లోపుగా రూ.5 వేల నుండి రూ. 20 వేలలోపు పరిహారాన్ని చెల్లించాలని సర్కార్ భావిస్తోంది.
Andhra Pradesh Jan 3, 2019, 3:14 PM IST
ఆంధ్ర ప్రదేశ్ లో వివాదాస్పదంగా మారిన అగ్రిగోల్డ్ కేసులో హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. అగ్రిగోల్ట్ ఆస్తుల్లో కీలకమైన హాయ్ లాండ్ ని అమ్మకానికి పెట్టాలని ఎస్బిఐని కోర్టు ఆదేశించింది. ఇంటర్నేషన్ లెవెల్లో బిడ్డర్లను పిలవాలని ఆదేశాలు జారీ చేసింది.
Andhra Pradesh Dec 21, 2018, 4:29 PM IST