Asianet News TeluguAsianet News Telugu
61 results for "

అగ్రిగోల్డ్

"
Telangana High court orders to give money to  agri gold depositors before march 31 lnsTelangana High court orders to give money to  agri gold depositors before march 31 lns

అగ్రిగోల్డ్ కేసు: రూ. 20 వేల డిపాజిట్ల చెల్లింపునకు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్


రూ. 20 వేల లోపు డిపాజిట్ దారులకు డబ్బులు చెల్లించేందుకు ఏపీ ప్రభుత్వానికి తెలంగాణ హైకోర్టు అనుమతి ఇచ్చింది. డిపాజిట్ దారులన వివరాలను సీఐడీ ద్వారా సేకరిస్తామని ఏపీ ప్రభుత్వం తెలంగాణ హైకోర్టుకు తెలిపింది.

Telangana Nov 9, 2020, 2:29 PM IST

CID announces to release funds after Ap high court orders lnsCID announces to release funds after Ap high court orders lns

అగ్రిగోల్డ్ డిపాజిట్‌దారులకు సీఐడీ గుడ్‌న్యూస్


20 వేల రూపాయాలను డిపాజిట్ చేసిన డిపాజిట్ దారులకు చెల్లించనున్నట్టుగా సీఐడీ తెలిపింది. పది వేల రూపాయాలు డిపాజిట్లు చేసిన వారికి కూడ డబ్బులు అందకపోతే వారికి రూ. 20 వేల డిపాజిట్లు చేసినవారితో చెల్లించనున్నట్టుగా సీఐడీ ప్రకటించింది.

Andhra Pradesh Sep 28, 2020, 3:15 PM IST

AP CS Review Meeting  on Private Chitfund Companies FraudAP CS Review Meeting  on Private Chitfund Companies Fraud

మోసపూరిత ఆర్ధిక సంస్థలపై ఉక్కుపాదం... అధికారులకు ఏపి సిఎస్ ఆదేశం

నకిలీ చిట్ ఫండ్ కంపెనీలు, మల్టీ లెవెల్ మార్కెటింగ్ పేరిట వివిధ మోసపూరిత ఆర్థిక సంస్థలను నిర్వహించుట ద్వారా ప్రజల నుండి డిపాజిట్లు సేకరించి మోసాలకు పాల్పడే సంస్థల పట్ల పూర్తి అప్రమత్తంగా ఉండాలని.... అలాంటి సంస్థలపై కఠినంగా వ్యవహరించాలని సీఎస్ నీలం సహాని ఆదేశించారు.

Districts Jan 29, 2020, 8:04 PM IST

ysrcp mla rachamallu shivaprasad reddy talks  in ap assemmbly about agrigold scamysrcp mla rachamallu shivaprasad reddy talks  in ap assemmbly about agrigold scam

హాయ్ ల్యాండ్‌పై లోకేశ్ కన్ను... అగ్రిగోల్డ్ కాదు టిడిపి స్కామ్: వైసిపి ఎమ్మెల్యే

ఆంధ్ర ప్రదేశ్ లో వైసిపి ప్రభుత్వ హయాంలోనే అగ్రీగోల్డ్ బాధితులకు కాస్తయినా న్యాయం జరుగుతోందని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అన్నారు.  

Districts Dec 11, 2019, 4:32 PM IST

ap home minister mekathoti sucharitha comments on agrigold scamap home minister mekathoti sucharitha comments on agrigold scam

నాగిరెడ్డి కేశవరెడ్డి అరెస్టు.... బాధితుల పక్షాన నిలబడతాం: హోంమంత్రి

అగ్రిగోల్డ్ స్కామ్, బాధితులకు వైసిపి ప్రభుత్వం అందిస్తున్న సహకారంపై హోంమంత్రి మేకతోటి సుచరిత అసెంబ్లీలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె కేశవరెడ్డి బాధితుల గురించి కూడా ప్రస్తావించారు.  

Districts Dec 11, 2019, 3:48 PM IST

tdp leaders kalava srinivasulu, bandaru satyanarayana slams on ysrcp leaderstdp leaders kalava srinivasulu, bandaru satyanarayana slams on ysrcp leaders

వైసిపి నేతలు గుడ్డలూడదీయడంలో మంచి అనుభవజ్ఞులు...: కాలవ షాకింగ్ కామెంట్స్

ఇటీవల ఆంధ్ర ప్రదేశ్ స్పీకర్ తమ్మినేని సీతారం అగ్రిగోల్డ్ వ్యవహారంపై మాట్లాడుతూ చేసిన కామెంట్స్ తీవ్ర దుమారాన్ని రేపుతున్న విషయం తెలిసిందే. దీనిపై తాజాగా టిడిపి నాయకులు కాలవ శ్రీనివాసులు, బండారు సత్యనారాయణ మూర్తి కాస్త ఘాటుగా స్పందించారు.  

Guntur Nov 12, 2019, 7:59 PM IST

TDP leader nakka anand babu sensational comments on cm ys jaganTDP leader nakka anand babu sensational comments on cm ys jagan

మేం కష్టపడి వండిపెట్టాం... జగన్ కేవలం వడ్డించారంతే...: అగ్రిగోల్డ్ పై మాజీ మంత్రి వ్యాఖ్యలు

అగ్రిగోల్డ్ బాధితులకోసం జగన్ ప్రభుత్వం చేసిందేమీ లేదని... కానీ అంతా తామే చేశామన్నట్లుగా ప్రచారం మాత్రం చాలా అద్భుతంగా చేసుకున్నారని మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు పేర్కొన్నారు. తమ కష్టాన్ని కూడా వారి ఖాతాలోకే వేసుకున్నారని అన్నారు.TDP leader nakka anand babu sensational comments on cm ys jagan

Guntur Nov 8, 2019, 7:36 PM IST

tdp chief chandrababu naidu counter attack on ysrcp leaders over agrigold assetstdp chief chandrababu naidu counter attack on ysrcp leaders over agrigold assets

అగ్రిగోల్డ్‌ విషయంలో ఆరోపణలు: వైసీపీ నేతలకు చంద్రబాబు కౌంటర్

అగ్రిగోల్డ్ బాధితులకు వైసీపీ ప్రభుత్వం చెల్లింపుల ప్రక్రియ ప్రారంభించడంతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పందించారు. అసలు బాధితులను ఆదుకునే ప్రక్రియను ప్రారంభించిందని చంద్రబాబు గుర్తుచేశారు

Andhra Pradesh Nov 7, 2019, 9:40 PM IST

deputy cm  narayana swamy distributes cheques to agrigold victims at chittoordeputy cm  narayana swamy distributes cheques to agrigold victims at chittoor

చిత్తూరులో అగ్రిగోల్డ్ సభ... బాధితులకు చెక్కులు పంపిణీచేసిన ఉప ముఖ్యమంత్రి

అగ్రిగోల్డ్ బాధితులక అండగా నిలిచింది.... వారి బాధలను దూరం చేయడానికి ప్రయత్నించింది ఒక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డేనని ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి ప్రశంసించారు. అందువల్లే ఇవాళ అగ్రిగోల్డ్ బాధితుల కళ్లల్లో ఆనందం కనిపిస్తోందన్నారు.  

Tirupathi Nov 7, 2019, 8:04 PM IST

andhra cm ys jagan distributes cheques to arigold victimsandhra cm ys jagan distributes cheques to arigold victims

కోర్టు పరిధిలో వున్నా మీకోసం సాహసం చేస్తున్నా... ఇదే నా నిబద్దత..: అగ్రిగోల్డ్ సభలో జగన్

అగ్రిగోల్డ్ బాధితుల కోసం తాను పెద్ద సాహసమే చేస్తున్నానని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పేర్కోన్నారు. కోర్టులో ఈ కేసు పెండింగ్ లో వుండగానే బాధితులకు చెక్కులు పంపిణీ చేయడం గురించి ఆయన వివరించారు.  

Guntur Nov 7, 2019, 5:23 PM IST

ap assembly speaker thammineni seetharam sensational comments on chandrababu naidu over agrigold scamap assembly speaker thammineni seetharam sensational comments on chandrababu naidu over agrigold scam

అగ్రిగోల్ కుంభకోణం: బాబు, లోకేశ్‌పై ఏపీ స్పీకర్ తమ్మినేని సంచలన ఆరోపణలు

ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం సంచలన వ్యాఖ్యలు చేశారు. అగ్రిగోల్డ్ విషయంలో గత ప్రభుత్వమే అవినీతికి పాల్పడిందని.. టీడీపీ అధినేత చంద్రబాబు పెద్ద మోసగాడని ఆరోపించారు. హాయ్‌ల్యాండ్ భూములును కొట్టేసేందుకు చంద్రబాబు, నారా లోకేశ్ ప్లాన్ వేశారని స్పీకర్ ధ్వజమెత్తారు

Andhra Pradesh Nov 7, 2019, 4:45 PM IST

agrigold victims to get cheques to day in gunturagrigold victims to get cheques to day in guntur
Video Icon

video news : అగ్రిగోల్డ్ బాధితులకు చెక్కుల పంపిణీ కార్యక్రమం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి YS జగన్ తాడేపల్లినుండి గుంటూరు బయలుదేరారు. గుంటూరులో అగ్రిగోల్డ్ బాధితులకు చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు.

Guntur Nov 7, 2019, 11:56 AM IST

AP CM YS Jagan to initiate payment to Agri Gold depositorsAP CM YS Jagan to initiate payment to Agri Gold depositors

అగ్రిగోల్డ్ బాధితులకు ఊరట: రేపటి నుంచి చెల్లింపులు.. జగన్ సర్కార్ నిర్ణయం

అగ్రిగోల్డ్ బాధితులకు చెల్లింపులు చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్ణయించారు. గురువారం గుంటూరులో సీఎం జగన్ చేతుల మీదుగా బాధితులకు చెక్కులు అందజేయనున్నారు. రూ.10 వేల లోపు డిపాజిట్‌దారులకు చెల్లింపులు చేస్తారు. 

Andhra Pradesh Nov 6, 2019, 5:15 PM IST

agrigold victims committee meeting tadepalli...agrigold victims committee meeting tadepalli...

''నేను ఉన్నాను...నేను విన్నాను'' డైలాగ్ జగన్ వీరికోసమే వాడారు...: హోంమంత్రి

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పట్టణంలో అగ్రిగోల్డ్ బాధితుల సంఘం సమావేశమయ్యింది. ఈ సమావేశంలో మంత్రులు సుచరిత, బొత్స సత్యనారాయణ లు పాల్గొని సీఎం  జగన్ పై ప్రశంసలు కురిపించారు.  

Guntur Oct 29, 2019, 4:51 PM IST

agrigold victims committee coordinator appireddy praises ap  cm jaganmohan reddyagrigold victims committee coordinator appireddy praises ap  cm jaganmohan reddy

రాజ్యాంగబద్దం కాదు...అయినా అగ్రిగోల్డ్ బాధితులకు సాయం...: అప్పిరెడ్డి

అగ్రిగోల్డ్ బాధితులకు అండగా నిలిచిన ఏపి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై బాధితుల సంఘం నాయకులు అప్పిరెడ్డి ప్రశంసల వర్షం కురిపించాడు. ఆయన నిర్ణయం వల్లే బాధితుల కుటుంబాల్లో దీపావళి వెలుగులు కాస్త ముందుగానే వచ్చాయన్నారు.  

Guntur Oct 26, 2019, 4:42 PM IST